ఎ.జనార్దన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విశ్లేషించి మీ ముంగిలిలో ఉంచే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
ఇంట్రో యాంకర్
ఈ రోజు మనం హైటెక్ యుగంలో ఉన్నామంటే దానికి కారణం ఎన్నో వేల మంది పరిశోధకుల కృషి ఫలితం. ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు వందలాది సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా శాస్ర్తవేత్తలు చేస్తున్నకృషి ఫలితమే ఈ ఫలాలు. ఈ వారం కొత్త విషయాలు తెలుసుకునే ముందు గతవారం చూసిన విషయాలు ఒక్కసారి చూద్దాం.
యాంకర్ 1
ఒక వినాశనం ఒక మార్పుకు నాంది పలుకుతది. ఒక మహా విస్పోటనం వెనుక భారీ నిశ్శబ్దం. ఒక ప్రళయం వెనుక ఓ కొత్త ప్రపంచం..అంతే కాదు ఒక మహా సంగ్రామం ఒక కొత్త సైన్స్ ఆవిష్కరణకు దారి తీసింది. అదే ఇప్పటి ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా తీర్చి దిద్దింది. ఏమిటా సంగ్రామం..
వాయిస్
(సముద్ర అలల స్పాట్)
చరిత్రలో ఒక మహాసంగ్రామం ఒక అద్భుత ఆవిష్కరణకు దారులు వేసింది.. అవును విశ్వవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఒక్క సెకన్ వ్యవధిలో మాట్లాడుకోగల సౌకర్యానికి మూలం ఒక మహా సంగ్రామం..అది జూన్ 18, 1815.. వాటర్లూ యుద్దం జరిగిన తేదీ..లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిన వేళ..డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్, నెపోలియన్ దళాలు ఒకరికొకరు విచక్షణా రహితంగా, సమరోత్సాహంతో చంపుకున్న దుర్ధినం..
(ఒరిజినల్ మ్యూజిక్ తో పెయింటింగ్ విజువల్ ఒరిజినల్ స్పాట్)
ఈ మహాయుద్దం యూరప్ అదృష్టానికి పెద్ద పరిక్ష..
స్పాట్
యుద్దం ముగిసింది.. నెపోలియన్ దళాలు వెన్ను చూపినయి.. ఫ్రెంచ్ నష్టపోయింది.. ఈ విషయాన్ని వెల్లింగ్ టన్ లండన్ కు తెలియజేయాలి..అక్కడ ఎదురు చూస్తున్న లక్షలాధి మంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియ జేయాలి..తమ దేశ ప్రజలకు విజయోత్సవ శుభవార్త తెలపాలి. కానీ ఎలా..అప్పట్లో ఏ రవాణా సాధనాలు లేవు..అంతేకాదు..వార్తావాహకాలు కూడా లేవు..అయినా విల్లింగ్ టన్ ఆర్మీ మేజర్ హెన్రీ పెర్సీ ఈ వీరవిజయాన్ని ప్రజలకు చేరవేయమని ఆర్డర్ చేసిండు. దూత బయలు దేరిండు. సముద్ర తీరానికి చేరుకుండు..అతను బయలుదేరాలంటే అలల తాకిడి, గాలి వాలు అన్నీ కలిసిరావాలి. అన్ని వాతావరణ పరిస్థితులు కలిసి వచ్చాక ఇంగ్లాండ్ కు పయనం మొదలయింది.ఇంత కష్టపడ్డా ఇంగ్లండ్ కు ఈ వార్త చేరేసరికి నాలుగు రోజులు పట్టింది. ఈ నాలుగు రోజులు ప్రజలు టెన్షన్ పడ్డారు. ఎక్కువ మందికి ఫ్రెంచ్ సైన్యం విజయం సాధిస్తుందనే బలమైన నమ్మకం ఉన్నది. కానీ ఇంగ్లీష్ విజయాన్ని ప్రజలకు చేరవేయడానికి నాలుగురోజుల సమయం పట్టింది. ఈ లోగా టెన్షన్తో కన్నుమూసేవారు కూడా లేకపోలేదు..
స్పాట్
ఇటువంటి సందర్భాలలో అత్యవసర వార్తలు దూరప్రాంతానికి చేరవేయడానికి ఒక వార్తావాహకం తప్పని సరని గుర్తించిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
క్రిస్టియన్ ఆస్టర్డ్ అనే శాస్ర్తవేత్త..ఈ టెలీ కమ్యునికేషన్ అవసరాన్ని తీర్చిన మేథావి. ఈయనకు వాల్టా విద్యుత్ మిషన్ చాలా సహకరించిందనే చెప్పాలి..ఆస్టర్డ్ చేసిన ఒక యాదృచ్ఛిక చర్య వలన ఓ ఆద్భుత పరికరం ఆవిష్కరించబడింది..కాకతాళీయంగా ఆస్టర్డ్ ఆరోజు ఆ చిలిపి పని చేయకపోతే ఈ రోజు మన చేతిలో సెల్ ఫోన్లు ఉండేవి కావేమో..ఇంతకీ క్రిస్టియన్ ఆస్టర్డ్ చేసిన పనేంటి..
స్పాట్
క్రిస్టియన్ ఆస్టర్డ్ తన ప్రయోగ శాలలో ఒక తీగచుట్టతో ప్రయోగాలు చేస్తున్నడు.. అప్పటికే ఉన్న ఓల్టా బాటరీతో రకరకాల ప్రయోగాలు చేసి కొత్త విషయాన్ని కనిపెట్టాలన్న ఉత్సాహంలో ఉన్నడు.. కానీ అతని పక్కనే ఉన్న మాగ్నటిక్ కంపాస్ లో మాగ్నటిక్ బార్ ఒక్కోసారి దిశమార్చుకోవడాన్ని గమనించాడు..కానీ ఆ పరిణామం.బల్లా కదలికల వల్లనే అని భావించిండు. కానీ కొంత సేపటికి కేవలం వైర్లకు విద్యుత్ అమర్చినపుడు మాత్రమే ఈ మాగ్నటిక్ ఇండికేటర్ మూవ్ కావడాన్ని ఆస్టర్డ్ గుర్తించిండు.. అనుమానం వచ్చింది..ఈ వైర్లకు మాగ్నట్ కు ఏదో సంబంధముందన్న విషయాన్ని పసిగట్టాడు ఆస్టర్డ్.
స్పాట్
ఈ కంపాస్ కు తీగచుట్టకు మధ్యసంబంధాన్ని కనిపెట్టేందుకు మరికొన్ని పరిశోధనలు చేశాడు.. తీగ చుట్టలో విద్యుత్తు ప్రసరింపజేసినపుడు అడ్డంగా కదిలిన కంపాస్ ఇండికేటర్..కరెంట్ ఆపినపుడు తిరిగి నిలువుగా ఉంటుంది. దీన్ని బట్టి తీగచుట్టలో కూడా కరెంట్ ప్రవహిచినపుడు మాగ్నట్ వస్తుందని రుజువు చేసుకున్నడు ఆస్టర్డ్.
స్పాట్
ఈ పరిశోధనలు ఆస్టర్డ్ రాయల్ సొసైటీకి పంపిండు.. ఇవి సైన్స్ సొసైటీతో ఆమోదం పొందినయి. తరవాత కొన్ని సంవత్సరాలకు ఈ కంపాస్ ఇండికేటరే టెలీగ్రాఫ్ గా మారింది. ప్రపంచ శాస్ర్తవేత్తలు ఆశించిన టెలీకమ్యునికేషన్ కు బీజాలు పడ్డయి.
స్పాట్
ఈ టెలీగ్రాఫ్ పరికరంలో ఒక్కో అక్షరానికి సంబందించిన ఇండికేటర్ కు ఒక్కో మోతాదు విద్యత్ను పంపిస్తరు. దానితో a బటన్ నొక్కితే దానికి సంబందించిన ఇండికేటర్ ఆ మేరకే మూవ్ అయి పంచ్ చేస్తది..అలా a to z అక్షరాలకు వివిధ రకాల ఓల్టేజ్ బటన్ లు ఏర్పాటు చేసిన్రు. దీంతో బటన్ ప్రెసింగ్ను బట్టి ఇంటికేటర్ మూవ్ అవడాన్ని బట్టి ఏఏ లెటర్ లు వచ్చాయో తెలుసుకోవచ్చు..దీంతో క్షణాల్లో ఖండాంతరాలకు సమాచార వ్యాప్తి జరిగే సౌకర్యం కలిగింది. ఈ టెలీగ్రాఫ్ కేబుల్స్ విశ్వవ్యాప్తంగా విస్తరించినయి.
స్పాట్
టెలీగ్రాఫ్ తరువాత మళ్లీ స్టీమ్ ఇంజన్ తో మరో అతిపెద్ద ప్రయోగం చేసిన్రు. ఇది మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం.
స్పాట్(రైల్ జర్నీ విజువల్స్)
స్టీమ్ పవర్ పెద్దపెద్దపనులు చేయగలదన్న సత్యాన్ని గుర్తించిన్రు పరిశోధకులు. మైన్స్ తవ్వకాలలో, వస్ర్తపరిశ్రమలో, ఇతర పారిశ్రామిక ప్రయోజనాలలో స్టీమ్ ఇంజన్ ఎంతో కీలకమైన పాత్రపోషించింది. టెలీగ్రాఫ్ కేబుల్స్ మాదిరిగానే రైల్వే లైన్స్ కూడా విశ్వవ్యాప్తంగా విస్తరించినయి. టెలీగ్రాఫ్, రైల్వే ట్రాక్ లు రెండూ 19వ శతాబ్దపు ప్రగతిని మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు సహకరించినయి.
స్పాట్
19 శతాబ్దానికల్లా యూరప్ లో అంతకు ముందున్న అపోహలు చాలా తొలిగిపోయినయి. సాంకేతిక శాస్ర్తం ప్రజల్లోపూర్తి స్థాయి అవగాహన వచ్చింది. శాస్ర్తవేత్తలు రైలింజన్, టెలీగ్రఫ్ లు ఇచ్చిన ఫలితాలతో మరింత ఉత్సాహంతో ప్రయోగాలు చేయనారంభించిన్రు. అంతేకాదు వీటికంటే బలమైన శక్తిని కనుక్కోవలన్న తపన పెరిగింది.
స్పాట్
అయస్కాంత దిక్సూచిలో కదిలే చిన్నముల్లు టెలీగ్రాఫ్కు బీజాలు వేసింది. ఈ సూచిక కదలడం వెనక రెండు బలమైన శక్తులు పనిచేశాయన్నది శాస్ర్తవేత్తలు గుర్తించిన సత్యం..అవే అయస్కాంత శక్తి, విద్యుత్ శక్తి. ఈ రెండింటిని విడదీస్తే ఏ చలనమూ ఉండదు. ఈ రెండు శక్తులు కూడా బలమైనవే..దేనికదే సాటి..ఎలక్ర్టిసిటీ మల్టీ పర్పస్ పవర్. ఇది స్పార్క్ లను ప్రొడక్ట్ చేస్తది. షాక్ ను ప్రొవైడ్ చేస్తది. వెలుతురునిస్తది. అదేవిధంగా అయస్కాంతం కూడా సముద్రయానం చేస్తున్న నావిగేటర్ లకు దిక్కులను సూచిస్తది. ఈ రెండు శక్తులు ఒక్కచోట చేరి మరో కొత్త బలమైన శక్తిని ఉత్పత్తి చేసినయి.
అదే “విద్యుదయస్కాంత శక్తి” ఎలక్ర్టో మాగ్నటిక్ ఫోర్స్. ఈ శక్తి మొత్తం 19 శతాబ్దాన్నే శాసించిందని చెప్పొచ్చు. ఎలక్ర్టో మాగ్నటిజం కేవలం ఎలక్ర్టిసిటీ, మాగ్నట్ పవర్ నే కాకుండా ప్రాకృతిక కాంతిని, రేడియో తరంగాలను, x రేల గురించి విపులంగా తెలుసుకునే అవకాశం లభించింది. 19వ శతాబ్దపు సైన్స్ ఆవిష్కరణలకు ఈ శక్తి మహామంత్రంలా పనిచేసింది.
స్పాట్
అవి 20వశతాబ్దపు తొలి రోజులు..ఊహించని రీతిలో ఓ కొత్త మూలకం ఆవిష్కరించబడింది. ఆ మూలకం విశ్వవ్యాప్తంగా అన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది.
స్పాట్
చిమ్మ చీకటిలో చల్లని వెలుగులు పంచే వస్తువు..అది ఓ భూతమో..మాయా మంత్రంమో కాదు..ఎటువంటి నిప్పులు లేకుండానే వెలుగు చిమ్మగలదు.. ఆ పదార్ధానికి ఆ శక్తి ఎక్కడిది. ఆ శక్తే రేడియోధార్మిక శక్తి… ఈ శక్తి అద్భుత విన్యాసాలు చేయగలదు. చీకట్లో మెరవగలదు. ఫోటోగ్రాఫిక్ ప్లేట్లపై వింత వింత ఆకారాలను సృష్టించగలదు. ఇందులో ఏదో అద్బుత శక్తి దాగుందని గుర్తించిన్రు శాస్ర్తవేత్తలు. రేడియం పదార్ధానికి అంత గుర్తింపు రావడానికి కారణం దానికున్న ప్రత్యేక లక్షణాలే. ఇది చీకట్లో నిరంతరాయంగా వెలుగులు చిమ్మగలదు. ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలన్న అన్వేషణలో పడ్డరు.
స్పాట్
చీకట్లో వెలుగులు చిమ్మే ఈ రేడియో థార్మిక పదార్ధంతో వివిధ రకాల వాణిజ్య వస్తువులు, అత్యంత ఖరీదైన, ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేసిన్రు. 1920లోనే వీటికి బహుళ ప్రజాదరణ లభించింది. యునైటెడ్ స్టేట్స్ లో రేడియం వస్తువులంటే.. సంపన్న వర్గాలు హోదాకు సంబంధించిన అంశంగా భావించేవారు. ఇది రేడియం పూత నీళ్ల కుండ..చీకట్లో వెలుతురు లేకుండా నీరు తెచ్చుకునేందుకు పనికొస్తుంది. ఈ పరికరం ప్రత్యేక గుర్తింపు కలిగిన వస్తువు వద్ద ఉంచితే రాత్రి వేళల్లో ఆ వస్తువును గుర్తించే వీలు కలుగుతుంది. ఇన్ని సంవత్పరాల తరువాత కూడా ఈ పదార్ధం ఇంకా రేడియో ధార్మిక ఉద్ఘారాలను వెలువరిస్తూనే ఉన్నది. ఇది రేడియం వాటర్ ప్రూఫ్..ఇది రేడియం తూత్ పేస్ట్ ట్యూబ్ ఇందులో తూత్ పేస్ట్ నింపుకొని వాడుకుంటరు. ఇది హీట్ పాడ్, వివిధ రకాల ఆటవస్తువులు, సిగరెట్ పెట్టెలు (ఆఖరుకు కండోమ్ (ఇష్టం లేకుంటే చదవొద్దు)) లు కూడా రేడియం పూతపూసిన వస్తువులతో తయారు చేశారు. వాస్తవానికి ఇప్పుడు మనం చూసిన వస్తువులన్నీ కేవలం అలంకరణకు, హోదాకు సంబంధించినవే..ఇంతేనా..రేడియం పని ఇదేనా.. దీనికి ముందు అసలు ఈ రేడియో ధార్మిక పదార్దపు వెలుగులు ఎలా వెలుగు చూశాయో చూద్దాం.
స్పాట్
రేడియం అనే అద్భుత పదార్ధం ఆవిష్కరణ చేయగలిగిన వ్యక్తి మేడమ్ క్యూరి ఆమె భర్త పీయరీ. ఈ పదార్ధాన్ని కనుగొన్నందుకు వీరిని గుర్తింపు లభించేందుకు చాలా కాలమే పట్టింది. మేడమ్ క్యూరీ రేడియంను కనుక్కోంది కానీ పియరీ మాత్రం దీని పై రకరకాల ప్రయోగాలు చేసిండు. దీని శక్తి సామర్ద్యాలను లెక్కగట్టిండు.
స్పాట్
రేడియో ధార్మిక పదార్ధం శక్తి ఎంతో తెలిసి శాస్ర్తవేత్తలు ఆశ్చర్యపోయిన్రు. ఒక గ్రాము రేడియం ఒక టన్ను మంచును నీటి ఆవిరిగా మార్చగల శక్తి ఉత్పత్తి చేయగలదు. అంతేనా ఒక టన్ను రేడియం ఒకటిన్నర మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
స్పాట్
రేడియం వల్ల అంతా బాగానే ఉన్నా..శాస్త్రవేత్తలకు ఈ పదార్ధమొక చిక్కు ప్రశ్నగా మారిపోయింది. ఇది భౌతిక శాస్ర్త నియమాలకు పూర్తి విరుద్దంగా ఉందని భావించిన్రు. ఎందుకంటే ఉష్ణగతిక శాస్ర్తమొదటి నియమం “శక్తినిత్యత్వసూత్రం” ప్రకారం శక్తి ఒక రూపం లోంచి మరొక రూపంలోకి మారుతుందే తప్ప సృష్టించ బడదు, నశింపబడదు. ఒక వేళ ద్రవ్యరాశి నశిస్తేనే శక్తి రూపంలోకి మారాలి. కానీ ఇక్కడ వెలువడుతున్న శక్తి ఎక్కడిది. దీన్ని ఉత్పత్తి చేసే శక్తి ఏంటి.. ఇది శాస్ర్తవేత్తలకు పెద్ద సవాలుగా మారింది.
స్పాట్
ప్రపంచ శాస్ర్తవేత్తలందరూ రేడియో ధార్మికతను క్షుణ్నంగా అధ్యయనం చేసిన్రు. దీనిలో ఏదో ప్రత్యేకత ఉందన్న విషయాన్ని గుర్తించిన్రు. రేడియో ధార్మిక పదార్ధం శక్తిని ఉద్గారం చేస్తుంది కానీ ఇది మరో రూపంలోకి మారుతుంది. ఉదాహరణకు రేడియం సీసంగా మారుతుంది. అంటే రేడియం సీసంగా మారడానికి ఎంతో కాలంపడుతుంది. సీసంగా మారిన రేడియం ఒరిజినల్ దానికంటే చాల తక్కువ బరువుంటది. అంటే అది కాంతిని ఉద్ఘారం చేసి తన బరువును కోల్పోతుందన్నమాట. అంటే ఆ వెలువడే శక్తి రేడియం యొక్క ద్రవ్యరాశి రూపమేనన్నమాట. ఇంతకీ ద్రవ్యరాశికి, కాంతికి లింకేంటి..ఆ విషయాన్ని తేల్చేందుకు ఒక మేథావి నడుంబిగించిండు. ఆయనే ఆల్బర్ట్ ఐన్స్ స్టీన్.
స్పాట్
ఐన్స్ స్టీన్ ఒక విశ్వవ్యాప్త సూత్రాన్ని ప్రతిపాదిచిండు.. పదార్ధం సృష్టిచబడు..నాశనం చేయబడదు..దాన్ని సింపుల్ గా E=mc sqare..అనే ఫార్ములాతో వివరించిండు..దీని ప్రకారం రేడియం నుంచి వచ్చే కాంతి కిరణాలు ఒక మాజిక్ శక్తికాదు..అవి రేడియం పదార్థం తరగడం ద్వారా వచ్చే కిరణాలే..అంటే ఆ కిరణాల్లో ద్రవ్యరాశి ఉందన్నమాట.
స్పాట్
ఈ శక్తి నిత్యత్వ సూత్రం ప్రతి దానికీ అప్లికబుల్ అని తెలిపిన్రు శాస్ర్తవేత్తలు. అది స్టీమ్ ఇంజన్ అయినా, విండ్ మిల్, జీవులు, నక్షత్రాలు, గెలాక్సీ ఏవైనా కావచ్చు అన్నీ ఐన్ స్టీన్ శక్తి నిత్యత్వ సూత్రానికి లోబడి పనిచేసేవే..
స్పాట్
E=MC squar అనే ఫార్ములా నుంచి అణుశక్తి, ఆటంబాంబ్ తయారీకి దారి తీసింది. ఈ అణుశక్తి గురించి తెలుసుకోవాలంటే తిరిగి 19వ శతాబ్దానికి వెళ్లాల్సిందే..
స్పాట్
విద్యుదయస్కాంత శక్తి ఫలితాలు కేవలం శాస్ర్తవేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు మాత్రమే ఉపయోగ పడ్డాయి. కానీ సగటు మానవుడికి ఇవి ఏ రకంగానూ ఉపయోగ పడలేకపోయాయి. కారణం బయటిప్రపంచంలో స్టీమ్ ఇంజన్ లు టెలీగ్రాఫ్ లు ఉన్నప్పటికీ జీవనగమనంలో మానవుడికి వెలుతురు నిచ్చే వ్యవస్థలేదు. అందుకే ఇళ్లలో చీకటిని తరిమేందుకు గ్యాస్ లైట్లు, కాండిల్స్, కొలిమి మంటలపై ఆధారపడేవారు. మరి ఎలక్ర్టి సిటీ, మాగ్నటిజం కలిసి ఎలక్ర్టో మాగ్నటిజం గా మారి మన జీవితంలో ఏ రకమైన మార్పు తెచ్చింది. ఇదే ప్రశ్న ఆయిర్ స్టడ్ అనే శాస్ర్తవేత్తను వేదించింది. అందుకే ఆయన దీన్ని మానవ అవసరాలకు మళ్లించే ప్రయత్నం చేసిండు.
స్పాట్
ఆయిర్ స్టడ్ అనే శాస్ర్తవేత్త ప్రవహించే విద్యుత్తుకు అయస్కాంత లక్షణాలుంటయని గుర్తించిండు. బ్రిటీష్ శాస్ర్తవేత్త మైఖేల్ ఫారడే కూడా ఈ విద్యుదయస్కాంత సూత్రాల పై తన పరిశోధనలు ప్రారంబించిండు. ఈయన పరిశోధన ప్రకారం కదిలే అయస్కాంతంలోంచి విద్యుత్ పుడుతుంది. అంటే ఎలక్ర్టిసిటీ నుంచి మాగ్నట్ ను, మాగ్నట్నుంచి ఎలక్ర్టిసిటీని ఉత్పత్తి చేయవచ్చన్న నిజం తేలిపోయింది. అంతే కరెంట్ ప్రవహించే విద్యుత్తు తీగ చుట్టవద్ద మాగ్నటిక్ వీల్ ను అమర్చి మొట్ట మొదటి ఎలక్ర్టిక్ మోటార్ ను తయారు చేసిన్రు. అదే సందర్భంలో మాగ్నట్ వీల్ ను వేగంగా తిప్పగలిగితే దాని చూట్టూ ఉన్న తీగ చుట్టలో విద్యుత్తు ఉత్పత్తి అవుతుందనే విషయం కూడా రుజువయింది. దీన్నే ఎలక్ర్టో మాగ్నటిక్ ఇండక్షన్ అని పిలుస్తరు.
స్పాట్ (నయారగా జలపాతం విజువల్స్)
ఇది నయాగరా జలపాతం. ప్రపంచంలో అత్యంత జలప్రవాహ శక్తి గల జలపాతం ఇది.
స్పాట్(జలపాతం)
ఈ జలపాతంలో నిముషానికి 150మిలియన్ ల లీటర్ ప్రవహిస్తుంటది. ఇందులో అసలైన ప్రకృతి శక్తి దాగుంది. ఈ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చాలన్న ఆలోచన వచ్చింది శాస్ర్తవేత్తలకు..ఇంతకు ముందు తీగచుట్టమద్యలో ఉన్న అయస్కాంతాన్ని నిరంతరం కదిలించ గలిగితే విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్న సూత్రాన్ని ఆధారం చేసుకొని.. ఈ జలపాతం ఆ అయస్కాంతాన్ని నిరంతరం కదిలించ గలిగితే అదే శక్తి ఉత్పత్తి చేస్తుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే విద్యుత్తు ఉత్పత్తికి దారిచూపింది.
స్పాట్
ఇది విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నవాటిని టర్బైన్ లు అని పిలుస్తరు. ఇందులో ఉన్న పెద్ద పెద్ద అయస్కాంతాలను ఈ మహా ప్రవాహం నిరంతరాయంగా తిరగేలా చేస్తుంది. ఇక్కడ తయారయ్యే విద్యుత్తు మిలియన్ బల్బులను వెలిగించేంత శక్తి వంతమైనది. కానీ విద్యుత్తును ఒక చోట నుంచి మరొక చోటకు వైర్ల ద్వారా పంపించినపుడు అది గమ్యన్ని చేరుకునే సరికి పూర్తి సామర్ధాన్ని కోల్పోతుంది. ఈ సమస్యను నయాగరా అధిగమించింది. లోవోల్టేజి సమస్యతీరడంతో నగరాలన్నీ విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్మినయి. 1896లో తొలి కరెంట్ బల్బ్ తన ప్రతాపాన్ని చీకటిలోకానికి చూపింది.
స్పాట్
విద్యుత్తును కేవలం వెలుతురు కోసమే కాక అన్నిరంగాలలో వాడటం అలవాటు చేసుకున్నరు. అంతే కాదు ఈ విద్యుత్తు సరిపోక అణువిచ్చేదనం వల్ల వచ్చే విద్యత్తును ఉపయోగించేందుకు అన్వేషిస్తున్నడు మానవుడు..ఈ ప్రగతి బాటలో భూమిని రాత్రి వేళలో ఇతర గ్రహాలనుంచి గమనిస్తే విద్యుత్ కాంతులవల్ల రెండో సూర్యుడిలా కనిపిస్తుందని శాస్ర్తవేత్తలు చమత్కరిస్తరు. అవును విశ్వాంతరాళంలో ఉన్న సమస్త శక్తిని వినియోగించుకునేందుకు మానవుడి నిరంతర అన్వేషన కొనసాగుతూనే ఉన్నది.
స్పాట్…
4, మార్చి 2011, శుక్రవారం
ది సైన్స్ ఎపిసోడ్ ఇరవై రెండు
ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
రిపీట్ యాంకర్
యాంకర్ 1
కోటలాంటి ఇంటి విజువల్ తో స్టార్ట్
వాయిస్
ఇంగ్లండ్..ఇటలీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మహానగరం...ఈ దేశం జాతుల పోరాటం, తెగలపోరాటం, రాజకీయ ఎత్తు జిత్తులతో నిండిన దేశం.
స్పాట్
17వ శతాబ్దంలో ఇంగ్లండ్ లో సివిల్ వార్ మొదలయింది..పాత కొత్తల మధ్యతీవ్రమైన వైరుధ్యాలు... వత్తిళ్లు.(చిన్న స్పాట్)సరిగ్గా అదే సమయంలో లండన్ ఫిజీషియన్ ఓ విషయం గురించి తీవ్రసంఘర్షణకు లోనవుతున్నడు.
యాంకర్ 2
విలియం హార్వే ఒక భవిష్య దార్శినికుడు. తాను నమ్మిన సిద్దాంతం నిజమని నిరూపించేందుకు రేయింబవళ్లు కష్టించి పనిచేసి తానేంటో నిరూపించిండు. నిజానికి అప్పటికే గాలన్ చేసిన పరిశోధనలే ప్రాతిపదికగా యావత్ ప్రపంచం వైద్యరంగం పై ఆధారపడి ఉన్నది..కొన్ని విషయాల్లో గాలన్ తప్పుడు అంచనాలు వేసాడని నిరూపించిన వ్యక్తుల్లో హార్వే ఒకరు.
స్పాట్(చేతిలో గుండె పట్టుకున్నవిజువల్స్)
వాయిస్
పాద్వా యూనివర్సిటీ ఎందరో మేథావులను తయారు చేసింది. అందులో వైద్యవిధ్యను అభ్యసించిన వ్యక్తి హార్వే . హార్వే అస్తమానం తన ప్రశ్నలతో ప్రొఫెసర్ లను వేధించేవాడు. తనకు ఎంతో తెలుసుకోవాలని, ఏదో కనిపెట్టాలన్న తపన ఎక్కువగా ఉండేది. గాలన్ సిద్దాంతాలను వెసేలియస్ కొన్ని సరిదిద్దిండు. మిగిలిన వాటిని సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టిండు హార్వే. పరిశోధన ప్రారంబించిండు.
స్పాట్( ఫ్లెష్ విజువల్స్)
హార్వే ప్రకారం రక్తం కాలేయంలో తయారవుతది. ఆ రక్తాన్ని మిగతా శరీరబాగం వినియోగించుకుంటది. ఈ విషయం పై హార్వే నిరంతర పరిశోధనలలు కొనసాగించిండు. దీని కోసం హార్వే బ్రతికి ఉన్న జంతువుల పై, కళేబరాలపై పరిశోధనలు సాగించిండు.(హార్ట్ లోకి గాలి ఊదేసీన్) హార్వే పరిశోధనలల్లో అతని బాగా పేరు తెచ్చింది, చెప్పుకోదగ్గది రక్త ప్రసరణ వ్యవస్థ పై చేసిన ప్రయోగం..హర్వే రక్త ప్రసరణ విధానాన్ని, పరిమాణాన్ని లెక్కగట్టిండు. ఒక రోజులో గుండెలో ఎంత రక్తం ప్రవహిస్తుందో కూడా లెక్కగట్టిండు.
స్పాట్
హార్వే చేసిన ప్రయోగాన్ని ఇక్కడ ఒక శాస్త్రవేత్త తిరిగి చేస్తున్నాడు చూడండి. సరిగ్గా మానవుడి గుండె పరిణామం ఉండే పంది గుండెను సేకరించిండు. అందులో చూడడానికి రక్తపు లక్షణాలున్న ఒక చిక్కని ద్రావణాన్ని నింపిండు. గుండె పూర్తిగా నిండిన తరువాత ఆ ద్రావణాన్ని తిరిగి కొలజాడిలో పట్టిండు. దానిని బట్టి గుండెలో ఎంత రక్తం పడుతుందో అంచనా గట్టిండు. దాన్ని రెండు ఔన్స్ లు అని నిర్దారించుకున్నడు.
స్పాట్
గుండె కొట్టుకోవడాన్ని బట్టి రక్త ప్రసార పరిమాణాన్ని లెక్కించిండు హార్వే. గుండె గంటకు.. ఎంత రక్తాన్ని పంప్ చేయగలదో కూడా లెక్కించిండు. హార్వే లెక్కల ప్రకారం గుండె రోజుకు 4000ల లీటర్ల రక్తాన్ని పంపు చేయగలదని లెక్కించిండు. అంటే గుండె ఒక్క రోజులో ఇక్కడ కనిపిస్తున్న టిన్ లన్నీ రక్తంతో నింపేసేటంత పనిని చేస్తుందన్నమాట. చూశారా ఇక్కడ ఎన్ని పీపాలున్నయో..అంటే మన శరీరం వెచ్చగా ఉండి, అన్నీ జీవక్రియలు సక్రమంగా జరగాలంటే రోజుకు ఇంత రక్తం ప్రసారం అయి తీరాల్సిందే నన్నమాట. ఇది నిజంగా నమ్మలేని నిజం..
స్పాట్
హార్వేని ఒక ప్రశ్నవేధించింది. గుండె రక్తాన్ని పంపు చేస్తోందా…లేక రక్తం గుండె ద్వారా ప్రసారం అవుతున్నందున గుండె కొట్టుకుంటుందా అనే చిక్కుముడి పట్టుకుంది. అప్పటికే గుండె రక్తాన్ని పంప్ చేస్తుందన్న సిద్దాంతం బలంగా ఉంది అయినా కళ్లతో చూస్తేగానీ నమ్మే మనస్థత్వం కాదు హార్వేది.
స్పాట్
హృదయం ఒక అద్భుదమైన అవయవం..ఒక్క ముక్కలో చెప్పాలంటే గుండె అనేది ఒక మిస్టరీ అని కూడా శాస్త్రవేత్తల భావన. (గుండెల విజువల్స్)
యాంకర్ 11111
హార్వే 1500 సంవత్సరాల నుంచి శాస్ర్తవేత్తలు ఛేదించలేని ఒక నిజాన్ని ప్రపంచానికి అందించిండు. గుండె రక్తాన్ని ప్రతి అవయవానికి పంపిస్తుందన్న సత్యాన్ని రుజువు చేసిండు.
వాయిస్
హర్వే రక్త ప్రసరణ విధానం శరీర పనితీరుని చక్కగా వివరించింది. (కోసిన గుండె)
స్పాట్(గ్రాఫిక్స్)
వైద్యరంగంలో ఈ మార్పులన్నీ పర్స్పెక్టివ్ చేంజెస్ వల్ల సంభవించినవి చెప్పుకోవచ్చు. హార్వే చేసిన ప్రయోగాల వల్ల వైద్యరంగంలో ఓ నూతన ఒరవడి మొదలయింది. ఊహాజనిత సిద్దాంతాలకు కాలం చెల్లింది. ప్రయోగాత్మక సిద్దాంతాలకు తెరలేచింది.
స్పాట్(మిషన్)
ఈ గడియారం పాడ్వా యూనివర్సిటీ శిఖరబాగం పై 17వశతాబ్దంలో అమర్చిన్రు. ఈ పరికరం ప్రపంచగమనాన్ని తెలియజేస్తది. గెలీలియో, న్యూటన్ వంటి మహామేథావులు పర్యవరణాన్ని శాసించే శక్తులను కనుగొనే ప్రయత్నం చేసిన్రు. వీరు చేసిన ప్రయోగాలు గణితాత్మకంగా ఉండటంతో ఖశ్చతత్వం ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణాలన్నీ గడియారం లోపలిబాగంలోనివి. కాగ్స్, పుల్లర్స్, వేయిస్, వంటి విడిబాగాలు గడియారం యొక్క సంక్లిష్టవ్యవస్థకు రూపం ఇచ్చినయి. ఈ గడియారం పనితీరు ప్రపంచాన్ని ఆశ్చర్యనికి గురిచేసింది. ప్రకృతి గమనం మొత్తం ఒక గడియారంలో ఇమిడిపోవడాన్ని నిజంగా ఆనాటి ప్రజలు నమ్మలేక పోయినరు. గడియారం యాంత్రిక చప్పుళ్లకు అనుగుణంగా ప్రకృతి కదలడం నిజంగా ఆనాటి పరిశోధకులను ఆశ్చర్యపరిచిన విషయం.
స్పాట్
గడియారం కనుగొనడంలో పూర్తిగా భౌతిక శాస్ర్త, గణిత శాస్ర్తనియమాలు దాగున్నయి.
స్పాట్
కచ్ఛితంగా గడియారంలో ఉన్న నిర్మాణానికి శరీర వ్యవస్థకు ఉన్న సారూప్యాన్ని బోరెల్లి ధృవీకరించిండు. శరీరవ్యవస్థను విడిబాగాలుగా అధ్యయనం చేసి దాని పరితీరును వివరించే ప్రయత్నం చేసిండు. శరీరం మొత్తం అస్థినిర్మాణాలతో జతపరచబడి ఉంటది. ఇవన్నీ తిరిగి కీళ్లతో జతపరచబడి ఉంటయి. వీటన్నిటి పై కండరాలు, నాడులు జతచేసి ఆపరేట్ చేస్తయి. ఈ పూర్తి వ్యవస్థను , కండర కదలికలను ప్రయోగాత్మకంగా వివరించే ప్రయత్నం చేసిండు బొరోలి. ఉదాహరణకు ఇక్కడ చూస్తున్న ఒక పరికరంలో శరీర నిర్మాణాన్ని పోలిన వ్యవస్థను తయారు చేసిన్రు. అస్థి పంజరం స్థానంలో చెక్కముక్కలు, కండరాల స్థానంలో తాళ్లు పెట్టి, ఒక స్థానంలో కదలిక మొదలు పెడితే శరీర అన్నిబాగాలలో ఏవిధంగా కదలిక వస్తుందో ప్రయోగాత్మకంగా వివరించిండు.
స్పాట్
ఇంట్రో యాంకర్
రిపీట్ యాంకర్
యాంకర్ 1
కోటలాంటి ఇంటి విజువల్ తో స్టార్ట్
వాయిస్
ఇంగ్లండ్..ఇటలీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మహానగరం...ఈ దేశం జాతుల పోరాటం, తెగలపోరాటం, రాజకీయ ఎత్తు జిత్తులతో నిండిన దేశం.
స్పాట్
17వ శతాబ్దంలో ఇంగ్లండ్ లో సివిల్ వార్ మొదలయింది..పాత కొత్తల మధ్యతీవ్రమైన వైరుధ్యాలు... వత్తిళ్లు.(చిన్న స్పాట్)సరిగ్గా అదే సమయంలో లండన్ ఫిజీషియన్ ఓ విషయం గురించి తీవ్రసంఘర్షణకు లోనవుతున్నడు.
యాంకర్ 2
విలియం హార్వే ఒక భవిష్య దార్శినికుడు. తాను నమ్మిన సిద్దాంతం నిజమని నిరూపించేందుకు రేయింబవళ్లు కష్టించి పనిచేసి తానేంటో నిరూపించిండు. నిజానికి అప్పటికే గాలన్ చేసిన పరిశోధనలే ప్రాతిపదికగా యావత్ ప్రపంచం వైద్యరంగం పై ఆధారపడి ఉన్నది..కొన్ని విషయాల్లో గాలన్ తప్పుడు అంచనాలు వేసాడని నిరూపించిన వ్యక్తుల్లో హార్వే ఒకరు.
స్పాట్(చేతిలో గుండె పట్టుకున్నవిజువల్స్)
వాయిస్
పాద్వా యూనివర్సిటీ ఎందరో మేథావులను తయారు చేసింది. అందులో వైద్యవిధ్యను అభ్యసించిన వ్యక్తి హార్వే . హార్వే అస్తమానం తన ప్రశ్నలతో ప్రొఫెసర్ లను వేధించేవాడు. తనకు ఎంతో తెలుసుకోవాలని, ఏదో కనిపెట్టాలన్న తపన ఎక్కువగా ఉండేది. గాలన్ సిద్దాంతాలను వెసేలియస్ కొన్ని సరిదిద్దిండు. మిగిలిన వాటిని సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టిండు హార్వే. పరిశోధన ప్రారంబించిండు.
స్పాట్( ఫ్లెష్ విజువల్స్)
హార్వే ప్రకారం రక్తం కాలేయంలో తయారవుతది. ఆ రక్తాన్ని మిగతా శరీరబాగం వినియోగించుకుంటది. ఈ విషయం పై హార్వే నిరంతర పరిశోధనలలు కొనసాగించిండు. దీని కోసం హార్వే బ్రతికి ఉన్న జంతువుల పై, కళేబరాలపై పరిశోధనలు సాగించిండు.(హార్ట్ లోకి గాలి ఊదేసీన్) హార్వే పరిశోధనలల్లో అతని బాగా పేరు తెచ్చింది, చెప్పుకోదగ్గది రక్త ప్రసరణ వ్యవస్థ పై చేసిన ప్రయోగం..హర్వే రక్త ప్రసరణ విధానాన్ని, పరిమాణాన్ని లెక్కగట్టిండు. ఒక రోజులో గుండెలో ఎంత రక్తం ప్రవహిస్తుందో కూడా లెక్కగట్టిండు.
స్పాట్
హార్వే చేసిన ప్రయోగాన్ని ఇక్కడ ఒక శాస్త్రవేత్త తిరిగి చేస్తున్నాడు చూడండి. సరిగ్గా మానవుడి గుండె పరిణామం ఉండే పంది గుండెను సేకరించిండు. అందులో చూడడానికి రక్తపు లక్షణాలున్న ఒక చిక్కని ద్రావణాన్ని నింపిండు. గుండె పూర్తిగా నిండిన తరువాత ఆ ద్రావణాన్ని తిరిగి కొలజాడిలో పట్టిండు. దానిని బట్టి గుండెలో ఎంత రక్తం పడుతుందో అంచనా గట్టిండు. దాన్ని రెండు ఔన్స్ లు అని నిర్దారించుకున్నడు.
స్పాట్
గుండె కొట్టుకోవడాన్ని బట్టి రక్త ప్రసార పరిమాణాన్ని లెక్కించిండు హార్వే. గుండె గంటకు.. ఎంత రక్తాన్ని పంప్ చేయగలదో కూడా లెక్కించిండు. హార్వే లెక్కల ప్రకారం గుండె రోజుకు 4000ల లీటర్ల రక్తాన్ని పంపు చేయగలదని లెక్కించిండు. అంటే గుండె ఒక్క రోజులో ఇక్కడ కనిపిస్తున్న టిన్ లన్నీ రక్తంతో నింపేసేటంత పనిని చేస్తుందన్నమాట. చూశారా ఇక్కడ ఎన్ని పీపాలున్నయో..అంటే మన శరీరం వెచ్చగా ఉండి, అన్నీ జీవక్రియలు సక్రమంగా జరగాలంటే రోజుకు ఇంత రక్తం ప్రసారం అయి తీరాల్సిందే నన్నమాట. ఇది నిజంగా నమ్మలేని నిజం..
స్పాట్
హార్వేని ఒక ప్రశ్నవేధించింది. గుండె రక్తాన్ని పంపు చేస్తోందా…లేక రక్తం గుండె ద్వారా ప్రసారం అవుతున్నందున గుండె కొట్టుకుంటుందా అనే చిక్కుముడి పట్టుకుంది. అప్పటికే గుండె రక్తాన్ని పంప్ చేస్తుందన్న సిద్దాంతం బలంగా ఉంది అయినా కళ్లతో చూస్తేగానీ నమ్మే మనస్థత్వం కాదు హార్వేది.
స్పాట్
హృదయం ఒక అద్భుదమైన అవయవం..ఒక్క ముక్కలో చెప్పాలంటే గుండె అనేది ఒక మిస్టరీ అని కూడా శాస్త్రవేత్తల భావన. (గుండెల విజువల్స్)
యాంకర్ 11111
హార్వే 1500 సంవత్సరాల నుంచి శాస్ర్తవేత్తలు ఛేదించలేని ఒక నిజాన్ని ప్రపంచానికి అందించిండు. గుండె రక్తాన్ని ప్రతి అవయవానికి పంపిస్తుందన్న సత్యాన్ని రుజువు చేసిండు.
వాయిస్
హర్వే రక్త ప్రసరణ విధానం శరీర పనితీరుని చక్కగా వివరించింది. (కోసిన గుండె)
స్పాట్(గ్రాఫిక్స్)
వైద్యరంగంలో ఈ మార్పులన్నీ పర్స్పెక్టివ్ చేంజెస్ వల్ల సంభవించినవి చెప్పుకోవచ్చు. హార్వే చేసిన ప్రయోగాల వల్ల వైద్యరంగంలో ఓ నూతన ఒరవడి మొదలయింది. ఊహాజనిత సిద్దాంతాలకు కాలం చెల్లింది. ప్రయోగాత్మక సిద్దాంతాలకు తెరలేచింది.
స్పాట్(మిషన్)
ఈ గడియారం పాడ్వా యూనివర్సిటీ శిఖరబాగం పై 17వశతాబ్దంలో అమర్చిన్రు. ఈ పరికరం ప్రపంచగమనాన్ని తెలియజేస్తది. గెలీలియో, న్యూటన్ వంటి మహామేథావులు పర్యవరణాన్ని శాసించే శక్తులను కనుగొనే ప్రయత్నం చేసిన్రు. వీరు చేసిన ప్రయోగాలు గణితాత్మకంగా ఉండటంతో ఖశ్చతత్వం ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణాలన్నీ గడియారం లోపలిబాగంలోనివి. కాగ్స్, పుల్లర్స్, వేయిస్, వంటి విడిబాగాలు గడియారం యొక్క సంక్లిష్టవ్యవస్థకు రూపం ఇచ్చినయి. ఈ గడియారం పనితీరు ప్రపంచాన్ని ఆశ్చర్యనికి గురిచేసింది. ప్రకృతి గమనం మొత్తం ఒక గడియారంలో ఇమిడిపోవడాన్ని నిజంగా ఆనాటి ప్రజలు నమ్మలేక పోయినరు. గడియారం యాంత్రిక చప్పుళ్లకు అనుగుణంగా ప్రకృతి కదలడం నిజంగా ఆనాటి పరిశోధకులను ఆశ్చర్యపరిచిన విషయం.
స్పాట్
గడియారం కనుగొనడంలో పూర్తిగా భౌతిక శాస్ర్త, గణిత శాస్ర్తనియమాలు దాగున్నయి.
స్పాట్
కచ్ఛితంగా గడియారంలో ఉన్న నిర్మాణానికి శరీర వ్యవస్థకు ఉన్న సారూప్యాన్ని బోరెల్లి ధృవీకరించిండు. శరీరవ్యవస్థను విడిబాగాలుగా అధ్యయనం చేసి దాని పరితీరును వివరించే ప్రయత్నం చేసిండు. శరీరం మొత్తం అస్థినిర్మాణాలతో జతపరచబడి ఉంటది. ఇవన్నీ తిరిగి కీళ్లతో జతపరచబడి ఉంటయి. వీటన్నిటి పై కండరాలు, నాడులు జతచేసి ఆపరేట్ చేస్తయి. ఈ పూర్తి వ్యవస్థను , కండర కదలికలను ప్రయోగాత్మకంగా వివరించే ప్రయత్నం చేసిండు బొరోలి. ఉదాహరణకు ఇక్కడ చూస్తున్న ఒక పరికరంలో శరీర నిర్మాణాన్ని పోలిన వ్యవస్థను తయారు చేసిన్రు. అస్థి పంజరం స్థానంలో చెక్కముక్కలు, కండరాల స్థానంలో తాళ్లు పెట్టి, ఒక స్థానంలో కదలిక మొదలు పెడితే శరీర అన్నిబాగాలలో ఏవిధంగా కదలిక వస్తుందో ప్రయోగాత్మకంగా వివరించిండు.
స్పాట్
ది సైన్స్ ఎపిసోడ్ ఇరవై ఒకటి
జనార్ధన్
ఇంట్రో యాంకర్
యాంకర్ 1
వాయిస్
ఈ ప్రకృతిలో జీవి పుట్టుక ఓ మిస్లరీ.. అసలు జీవమే ఓ మిస్టరీ.. దేహం ఎలా తయారవుతుంది. ఈ దేహం ఎలా పనిచేస్తుంది. ముఖ్యంగా మనిషి శరీరధర్మక్రియల వెనుక రహస్యమేంటి.ఈ విషయాలు తెలుసుకోవడానికి వందల సంవత్సరాల నుంచి మానవుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నడు.
స్పాట్
జీవ రహస్యమేంటి..
స్పాట్
మనలో ప్రతి ఒక్కరిలో ఏదో అతీత శక్తి దాగుందని శాస్ర్తవేత్తల నమ్మకం. శరీర నిర్మాణం చూస్తేనే ఈ రకమైన భావన కలిగుతుంది.(చేతి చర్మం విజువల్)నిజానికి ఈ శరీరం దేనితో నిర్మితమయింది. జీవులకు నిర్జీవులకు ఉన్న భేదం ఏంటి..జీవుల నుంచి నిర్జీవులను వేరు చేస్తున్న అంశం ఏంటి. జీవం అనేది నిజంగా అద్భుతం..ఎప్పటికీ ఛేదించలేమోనన్న ఒక అద్భుత విషయం. ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో శాస్ర్తవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నలు ఎదురయినయి. శరీర నిర్మాణమే కాదు దాని ఎదుగుదల కూడా నిజంగా ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
స్పాట్
మానవ శరీర నిర్మాణం అసలు రూపు తెలుసుకోవాలంటే దాని విడిబాగాలను ముందుగా అధ్యయనం చేయాలన్న ఆలోచన వచ్చింది మన పూర్వశాస్ర్తవేత్తలకు.
స్పాట్(గ్రీస్ మొండిగోడల క ట్టడాలు)
మన పూర్వికులకు జీవం పైన ఒక స్థిరమైన భావన ఉంది. ఈ భావనకు ఒక ప్రత్యేక అంశం కారణం. 1500ల సంవత్సరాలకు ముందు రోమన్ లంతా క్లేడియస్ గాలన్ అనే బడే శరీధర్మశాస్ర్తవేత్త యొక్క నియమాలను బలంగా నమ్మేవారు. ఎందుకంటే ఆయన పరిశోధనలు రుజువులతో వివరించేవాడు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే చరిత్రలో క్రెడిబుల్ సైంటిస్ట్ గాలన్..అంతే కాదు ఆయన తరువాత ఎందరినో ప్రభావితం చేసిన సమర్ధ పరిశోధకుడు కూడా. ఆయన పరిశోధనల ప్రకారం..జననం అనేది ఒక మరణం తరువాత వెంటనే జరిగే ప్రక్రియ అని నమ్ముతడు. ఈ సిద్దాంతం నజరేత్ జీసస్ వాదనకు బలం చేకూరుస్తుంది. ఏదేమైనా ఆయన సిద్దాంతాను డాక్టర్ లు 17వ శతాబ్దం వరకు రిఫరెన్స్ గా వాడుకునే వారు. అంతెందుకు ఇప్పటికి కూడా ఆయన రచనలను అధ్యయనం చేసేవారు లేకపోలేదు. గాలన్ ఆలోచనలకు పదును పెట్టిన అంశం ఒకటుంది. అది ఓ అద్భుత దర్పణం అని చెప్పొచ్చు. ఇప్పుడైతే దాన్ని తేలికగానే కొట్టి పడేస్తం కానీ అప్పట్లో రోమన్ ఎంపరర్ లు ఆయన పరిశోధనకు పనికొస్తుందని ఈ దర్పణాన్ని బహుకరించిన్రు.
స్పాట్
గాలన్ తన పరిశోధనలను మల్లయుద్ద వీరుల శరీరాలతో మొదలు పెట్టిండు..వాస్తవానికి మల్లయుద్దం చేసే వస్తాదుల శరీరం సౌష్ఠవంగా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనే వీరులు మరణంతో చెలగాటం ఆడుతరు.ఈ పోటీలో రక్తమాంసాలు ధారలు కడతయి. శరీర విడిబాగాలు తెగిపడతయి. ఆ బాగాలతో శరీరనిర్మాణాలను అధ్యయనం చేస్తడు. అంతేకాదు ఈ యుద్దంలో గెలిచినా బతుకుపోరు తప్పదు. ఎందుకంటే ఈ పోటీలో తగిలే గాయాలు మామూలువి కావు..జీవితాంతం నరకయాతన పడాల్సిందే..(పెయింటింగ్ విజువల్స్)
స్పాట్
గాలన్ దృష్టిలో జనన మరణాలు దేవుడి చేతిలో వదిలేసి చేతులు దులుపుకోవడమనే పాత తరం సిద్దాంతాన్ని నమ్మేవాడు కాదు. ఆయన దృష్టిలో వైద్యుడు జీవితాన్ని పొడిగింపజేయగలడు..ఆయుష్షు అనేది వట్టిమాట. ఒక జీవిని రక్షించగలగాలంటే ముందు ఆ జీవి గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అందుకే మానవే దేహాలను అధ్యయనం చేసిండు. అంతేకాదు ఒక పకడ్భందీ మానవ వైద్య విధానాన్ని రూపొందించిండు. ఆయన తన తొలి ప్రయోగాలను ఆపదలో ఉన్న 60మంది మల్లయుద్ద వీరులపై చేసిండు. అందులో కేవలం 4ని మాత్రం కాపాడలేకపోయిండు. మిగతా 56మందిని క్షేమంగా ఇంటికి చేర్చిండు. గాలన్ కు మనుషుల జీవితకాలాన్ని పొడిగించాలనే తపన బలంగా ఉండేది.
స్పాట్
శరీరబాగాలన్నిటిలో గాలన్ ను బాగా ప్రభావితం చేసింది లివర్..ఎందుకంటే ఈ కాలేయం ఎన్నో సూక్ష్మకేశనాళికలను కలిగి ఉంటది. అంతేకాదు దేహం మొత్తానికి అవసరమయ్యే రక్తాన్ని ఉత్పత్తి చేసేది కూడా కాలేయం కావడం ఆయన ఇంట్రెస్ట్ కు మరో కారణం. అంతే కాదు కాలేయంలో కొన్నిరకాల రసాలు ఉత్పత్తి అవుతయని.అవి తిరిగి రక్తం ద్వారా మెదడుకు, గుండెకు సరఫరా అవుతయని బలంగా నమ్మేవాడు. గాలన్ దాదాపు 300ల పుస్తకాలు, పాంప్లేట్ లు రాసిండు. ఇందులో తాను మానవ శరీరం పై చేసిన పరిశోధనలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించిండు. దీన్ని వైద్యరంగంలో ఎన్ సైక్లోపీడియాగా అభివర్ణిస్తరు.
స్పాట్
గాలన్ పరిశోధనలన్నీ కేవలం మానవ అంతరాంగాల భౌతిక స్వరూపాన్ని బట్టి చేసినవే..అంతరాంగాల అంతర్నిర్మాణం గురించి పూర్తిగా అధ్యయనం చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే అతను మానవ శరీరాన్ని ఎప్పుడూ విచ్చేదన చేసి ఎరుగడు. తన పరిశోధనలన్నీ కేవలం పందులు, కోతుల పైనే సాగించిండు.
స్పాట్
ఇటలీలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగే వరకు గాలన్ పరిశోధనలే ప్రాతిపదికగా ఉన్నయి. గాలన్ రచనలే దిశానిర్ధేశం..
స్పాట్ (ఇటలీలో ప్రజల దృశ్యాలు.)
ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ డూమ్ ఫ్లొరెన్స్ లోని అత్యధిక ఆకర్షణ కలిగిన భవనం. ఈ భవనాన్ని ఇటలీ పరిణామం చెందే దశలో కట్టిన్రు. (టాప్ విజువల్స్ ఆఫ్ సిటీ)ఈ డోమ్ మానవ జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. దీన్ని రూపొందించిన ఆర్కిటెక్ట్ ఫ్లిప్పో బ్రూనెల్షీ..ఇతను ఇటలీ పునరుజ్జీవన దశలో ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసిన ఆర్కిటెక్చర్. అప్పటికింకా పునర్జన్మల పై పూర్తి నమ్మకాలున్నరోజులు. వాటన్నిటిని ప్రతిబింబించే విధంగా ఆయన ఈ డోమ్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుండు..కారణం అతను ఒక ఆర్కిటెక్చర్, ఒక ఫిలాసఫర్, ఒక మాథమెటీషియన్ కావడం.
స్పాట్
ఫ్లిప్పో ప్రపంచాన్ని కొత్తకోణంలో ఆవిష్కరించిండు. భవన నిర్మాణంలో గణితం ఎంత ప్రభావం చూపుతుందో 15వ శతాబ్దంలోనే ప్రయోగాత్మకంగా నిరూపించిండు. కాథడ్రాల్ బిల్డింగ్స్ ఎలా పనిచేస్తయో తన ప్రయోగాల ద్వారా వివరించిండు.
స్పాట్
మొదట ఫ్లిప్పో ఈ విధంగా ఒక పెయింటింగ్ ను తయారు చేసుకున్నడు. ఒక అద్దాన్ని తీసుకొని తన సహచరుల సాయంతో ఒక ప్రయోగం చేసిండు. ఈ భవనానికి సంబందించిన పెయింటింగ్ ను భవనం వైపు తిప్పి ఆ పెయింటింగ్ మధ్యలో ఒక రంధ్రం చేసి ఆ రంద్రం గుండా ఎదురుగా అద్దం పెట్టుకొని అద్దంలోంచి పెయింటింగ్ ను చూడటం మొదలు పెట్టిండు. ఈ పెయింటింగ్ అచ్చం ఎదురుగా ఉన్న భవనానికి సారూప్యంగా ఉండటాన్ని గమనించిండు. ఈ భవనం అచ్చు ఒరిజినల్ దానిలా కనపడడానికి అసలు కారణం ఆ పెయింటింగ్ 3D రకానికి చెందింది కావడమే..అంటే పర్స్పెక్టీవ్ దృష్టి భవన నిర్మాణాలను కనీసం మూడుకోణాల నుంచి గమనించేలా చూపగలుగుతుంది. అయితే ఇది వాస్తవనిర్మాణాన్ని కళ్లకు కడుతుంది.
స్పాట్ (బిల్డింగ్స్.)
ఈ రకమైన పర్స్పెక్టివ్ చిత్రాలను మానవ దేహాలవి కూడా చిత్రించడం మొదలు పెట్టిన్రు. కాజిల్ హౌస్ లో 600లకు పైగా లియోనార్డ్ డావెన్సీ గీసిన చిత్రాలున్నయి. అద్భుతంగా అత్యంత సుందరంగా దిద్దిన మానవ దేహాలను చూడవచ్చు.
స్పాట్(మనుషుల చేతుల డ్రాయింగ్స్)
ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలన్నీ మానవ దేహం గురించి వివరించేవే. ఇవి 500 సంవత్సరాల క్రితం చిత్రించినవి. వీటిని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంటది. ఎందుకంటే అంతగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందని ఆ కాలంలో ఈ చిత్రాలు గీయడం నిజంగా వండర్. ఈ పిండస్థ బాలుడి చిత్రాన్ని గమనిస్తే ఇందులో చిత్రకారుడి నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తది. ఎందుకంటే ఇందులో ఉన్న పెన్ స్ట్రోక్ లు చివరలో వంపు తిరిగి ఈకలా అంతమై ఉన్నయి. ఇదేరకమైన చిత్ర నైపుణ్యం మిగతా అవయవాల పై కూడా ప్రయోగించిన్రు. లియోనార్డో డావెన్నీ గీసిన చిత్రాలన్నీ సజీవంగా కనిపిస్తయి. నిజమైన దేహాన్ని చూసిన అనుభూతి కలుగుతుంటది.
స్పాట్
లియోనార్డో కి ముందు చిత్రాలకు తరువాత చిత్రాలకు చాలా భేదం కనిపిస్తది. పాత చిత్రాలు అంత ప్రామాణికంగా అనిపించవు.లియోనార్డో గీసిన చిత్రాల్లో వాస్తవికత కనిపించేందుకు చిత్రకళా నైపుణ్యాన్ని కూడా వాడుకున్నడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రాలన్నీ మానవ దేహాన్ని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టిన ప్రారంభ దశలో చిత్రించినవి కావున వీటికి బహుళ ప్రజాదరణ లభించింది.
స్పాట్
ఒక చిత్రాకారుడికి శరీరాకృతి పై పూర్తి స్థాయి అవగాహన ఉంటేనే ఖచ్ఛితమైన చిత్రాన్ని అందించగలడు. అందుకే వారి ముందు పూర్త నగ్నదేహాలను ప్రదర్శింపజేసేవారు.
స్పాట్1(మనిషి నగ్నంగా పడుకున్న సీన్)
స్పాట్ 2(సిటీ విజువల్స్)
16వ శతాబ్దంలో పాడ్యులా అనేది ఇటలీలో ఒక ముఖ్యపరిశోధన, శిక్షణా కేంద్రం. ఈ కేంద్రానికి పోస్టుమార్టం కోసం వచ్చే శవాలను పరిశోధన కోసం తెచ్చేవారు. ఇక్కడి కి వచ్చే విద్యార్ధులంతా కేవలం మనుషుల గురించి అద్యయనం చేసేవారే.
స్పాట్
ఇక్కడ కనిపించే ఈ నిర్మాణం చాలా నైపుణ్యంతో నిర్మించ బడింది. అనేక అంతస్థులు నిర్మించిన ఈ సముదాయం ఒక స్టేడియం మాదిరిగా ఉంటుంది. ఇందులో ఒకేసారి 200మంది విద్యార్ధులు వీక్షించవచ్చు. నిర్మించిన్రు. క్రింది బాగంలో పరిశోధకుడు, ప్రదర్శకుడు ఉంటరు. ప్రదర్శకుడికి ఒక మార్భుల్ వేదిక ఉంటుంది. ఈ వేదిక పై శరీరాలనుంచి విద్యార్దులకు శరీరనిర్మాణం గురించి వివరిస్తరు.
ఇంట్రో యాంకర్
యాంకర్ 1
వాయిస్
ఈ ప్రకృతిలో జీవి పుట్టుక ఓ మిస్లరీ.. అసలు జీవమే ఓ మిస్టరీ.. దేహం ఎలా తయారవుతుంది. ఈ దేహం ఎలా పనిచేస్తుంది. ముఖ్యంగా మనిషి శరీరధర్మక్రియల వెనుక రహస్యమేంటి.ఈ విషయాలు తెలుసుకోవడానికి వందల సంవత్సరాల నుంచి మానవుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నడు.
స్పాట్
జీవ రహస్యమేంటి..
స్పాట్
మనలో ప్రతి ఒక్కరిలో ఏదో అతీత శక్తి దాగుందని శాస్ర్తవేత్తల నమ్మకం. శరీర నిర్మాణం చూస్తేనే ఈ రకమైన భావన కలిగుతుంది.(చేతి చర్మం విజువల్)నిజానికి ఈ శరీరం దేనితో నిర్మితమయింది. జీవులకు నిర్జీవులకు ఉన్న భేదం ఏంటి..జీవుల నుంచి నిర్జీవులను వేరు చేస్తున్న అంశం ఏంటి. జీవం అనేది నిజంగా అద్భుతం..ఎప్పటికీ ఛేదించలేమోనన్న ఒక అద్భుత విషయం. ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో శాస్ర్తవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నలు ఎదురయినయి. శరీర నిర్మాణమే కాదు దాని ఎదుగుదల కూడా నిజంగా ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
స్పాట్
మానవ శరీర నిర్మాణం అసలు రూపు తెలుసుకోవాలంటే దాని విడిబాగాలను ముందుగా అధ్యయనం చేయాలన్న ఆలోచన వచ్చింది మన పూర్వశాస్ర్తవేత్తలకు.
స్పాట్(గ్రీస్ మొండిగోడల క ట్టడాలు)
మన పూర్వికులకు జీవం పైన ఒక స్థిరమైన భావన ఉంది. ఈ భావనకు ఒక ప్రత్యేక అంశం కారణం. 1500ల సంవత్సరాలకు ముందు రోమన్ లంతా క్లేడియస్ గాలన్ అనే బడే శరీధర్మశాస్ర్తవేత్త యొక్క నియమాలను బలంగా నమ్మేవారు. ఎందుకంటే ఆయన పరిశోధనలు రుజువులతో వివరించేవాడు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే చరిత్రలో క్రెడిబుల్ సైంటిస్ట్ గాలన్..అంతే కాదు ఆయన తరువాత ఎందరినో ప్రభావితం చేసిన సమర్ధ పరిశోధకుడు కూడా. ఆయన పరిశోధనల ప్రకారం..జననం అనేది ఒక మరణం తరువాత వెంటనే జరిగే ప్రక్రియ అని నమ్ముతడు. ఈ సిద్దాంతం నజరేత్ జీసస్ వాదనకు బలం చేకూరుస్తుంది. ఏదేమైనా ఆయన సిద్దాంతాను డాక్టర్ లు 17వ శతాబ్దం వరకు రిఫరెన్స్ గా వాడుకునే వారు. అంతెందుకు ఇప్పటికి కూడా ఆయన రచనలను అధ్యయనం చేసేవారు లేకపోలేదు. గాలన్ ఆలోచనలకు పదును పెట్టిన అంశం ఒకటుంది. అది ఓ అద్భుత దర్పణం అని చెప్పొచ్చు. ఇప్పుడైతే దాన్ని తేలికగానే కొట్టి పడేస్తం కానీ అప్పట్లో రోమన్ ఎంపరర్ లు ఆయన పరిశోధనకు పనికొస్తుందని ఈ దర్పణాన్ని బహుకరించిన్రు.
స్పాట్
గాలన్ తన పరిశోధనలను మల్లయుద్ద వీరుల శరీరాలతో మొదలు పెట్టిండు..వాస్తవానికి మల్లయుద్దం చేసే వస్తాదుల శరీరం సౌష్ఠవంగా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనే వీరులు మరణంతో చెలగాటం ఆడుతరు.ఈ పోటీలో రక్తమాంసాలు ధారలు కడతయి. శరీర విడిబాగాలు తెగిపడతయి. ఆ బాగాలతో శరీరనిర్మాణాలను అధ్యయనం చేస్తడు. అంతేకాదు ఈ యుద్దంలో గెలిచినా బతుకుపోరు తప్పదు. ఎందుకంటే ఈ పోటీలో తగిలే గాయాలు మామూలువి కావు..జీవితాంతం నరకయాతన పడాల్సిందే..(పెయింటింగ్ విజువల్స్)
స్పాట్
గాలన్ దృష్టిలో జనన మరణాలు దేవుడి చేతిలో వదిలేసి చేతులు దులుపుకోవడమనే పాత తరం సిద్దాంతాన్ని నమ్మేవాడు కాదు. ఆయన దృష్టిలో వైద్యుడు జీవితాన్ని పొడిగింపజేయగలడు..ఆయుష్షు అనేది వట్టిమాట. ఒక జీవిని రక్షించగలగాలంటే ముందు ఆ జీవి గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అందుకే మానవే దేహాలను అధ్యయనం చేసిండు. అంతేకాదు ఒక పకడ్భందీ మానవ వైద్య విధానాన్ని రూపొందించిండు. ఆయన తన తొలి ప్రయోగాలను ఆపదలో ఉన్న 60మంది మల్లయుద్ద వీరులపై చేసిండు. అందులో కేవలం 4ని మాత్రం కాపాడలేకపోయిండు. మిగతా 56మందిని క్షేమంగా ఇంటికి చేర్చిండు. గాలన్ కు మనుషుల జీవితకాలాన్ని పొడిగించాలనే తపన బలంగా ఉండేది.
స్పాట్
శరీరబాగాలన్నిటిలో గాలన్ ను బాగా ప్రభావితం చేసింది లివర్..ఎందుకంటే ఈ కాలేయం ఎన్నో సూక్ష్మకేశనాళికలను కలిగి ఉంటది. అంతేకాదు దేహం మొత్తానికి అవసరమయ్యే రక్తాన్ని ఉత్పత్తి చేసేది కూడా కాలేయం కావడం ఆయన ఇంట్రెస్ట్ కు మరో కారణం. అంతే కాదు కాలేయంలో కొన్నిరకాల రసాలు ఉత్పత్తి అవుతయని.అవి తిరిగి రక్తం ద్వారా మెదడుకు, గుండెకు సరఫరా అవుతయని బలంగా నమ్మేవాడు. గాలన్ దాదాపు 300ల పుస్తకాలు, పాంప్లేట్ లు రాసిండు. ఇందులో తాను మానవ శరీరం పై చేసిన పరిశోధనలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించిండు. దీన్ని వైద్యరంగంలో ఎన్ సైక్లోపీడియాగా అభివర్ణిస్తరు.
స్పాట్
గాలన్ పరిశోధనలన్నీ కేవలం మానవ అంతరాంగాల భౌతిక స్వరూపాన్ని బట్టి చేసినవే..అంతరాంగాల అంతర్నిర్మాణం గురించి పూర్తిగా అధ్యయనం చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే అతను మానవ శరీరాన్ని ఎప్పుడూ విచ్చేదన చేసి ఎరుగడు. తన పరిశోధనలన్నీ కేవలం పందులు, కోతుల పైనే సాగించిండు.
స్పాట్
ఇటలీలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగే వరకు గాలన్ పరిశోధనలే ప్రాతిపదికగా ఉన్నయి. గాలన్ రచనలే దిశానిర్ధేశం..
స్పాట్ (ఇటలీలో ప్రజల దృశ్యాలు.)
ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ డూమ్ ఫ్లొరెన్స్ లోని అత్యధిక ఆకర్షణ కలిగిన భవనం. ఈ భవనాన్ని ఇటలీ పరిణామం చెందే దశలో కట్టిన్రు. (టాప్ విజువల్స్ ఆఫ్ సిటీ)ఈ డోమ్ మానవ జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. దీన్ని రూపొందించిన ఆర్కిటెక్ట్ ఫ్లిప్పో బ్రూనెల్షీ..ఇతను ఇటలీ పునరుజ్జీవన దశలో ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసిన ఆర్కిటెక్చర్. అప్పటికింకా పునర్జన్మల పై పూర్తి నమ్మకాలున్నరోజులు. వాటన్నిటిని ప్రతిబింబించే విధంగా ఆయన ఈ డోమ్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుండు..కారణం అతను ఒక ఆర్కిటెక్చర్, ఒక ఫిలాసఫర్, ఒక మాథమెటీషియన్ కావడం.
స్పాట్
ఫ్లిప్పో ప్రపంచాన్ని కొత్తకోణంలో ఆవిష్కరించిండు. భవన నిర్మాణంలో గణితం ఎంత ప్రభావం చూపుతుందో 15వ శతాబ్దంలోనే ప్రయోగాత్మకంగా నిరూపించిండు. కాథడ్రాల్ బిల్డింగ్స్ ఎలా పనిచేస్తయో తన ప్రయోగాల ద్వారా వివరించిండు.
స్పాట్
మొదట ఫ్లిప్పో ఈ విధంగా ఒక పెయింటింగ్ ను తయారు చేసుకున్నడు. ఒక అద్దాన్ని తీసుకొని తన సహచరుల సాయంతో ఒక ప్రయోగం చేసిండు. ఈ భవనానికి సంబందించిన పెయింటింగ్ ను భవనం వైపు తిప్పి ఆ పెయింటింగ్ మధ్యలో ఒక రంధ్రం చేసి ఆ రంద్రం గుండా ఎదురుగా అద్దం పెట్టుకొని అద్దంలోంచి పెయింటింగ్ ను చూడటం మొదలు పెట్టిండు. ఈ పెయింటింగ్ అచ్చం ఎదురుగా ఉన్న భవనానికి సారూప్యంగా ఉండటాన్ని గమనించిండు. ఈ భవనం అచ్చు ఒరిజినల్ దానిలా కనపడడానికి అసలు కారణం ఆ పెయింటింగ్ 3D రకానికి చెందింది కావడమే..అంటే పర్స్పెక్టీవ్ దృష్టి భవన నిర్మాణాలను కనీసం మూడుకోణాల నుంచి గమనించేలా చూపగలుగుతుంది. అయితే ఇది వాస్తవనిర్మాణాన్ని కళ్లకు కడుతుంది.
స్పాట్ (బిల్డింగ్స్.)
ఈ రకమైన పర్స్పెక్టివ్ చిత్రాలను మానవ దేహాలవి కూడా చిత్రించడం మొదలు పెట్టిన్రు. కాజిల్ హౌస్ లో 600లకు పైగా లియోనార్డ్ డావెన్సీ గీసిన చిత్రాలున్నయి. అద్భుతంగా అత్యంత సుందరంగా దిద్దిన మానవ దేహాలను చూడవచ్చు.
స్పాట్(మనుషుల చేతుల డ్రాయింగ్స్)
ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలన్నీ మానవ దేహం గురించి వివరించేవే. ఇవి 500 సంవత్సరాల క్రితం చిత్రించినవి. వీటిని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంటది. ఎందుకంటే అంతగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందని ఆ కాలంలో ఈ చిత్రాలు గీయడం నిజంగా వండర్. ఈ పిండస్థ బాలుడి చిత్రాన్ని గమనిస్తే ఇందులో చిత్రకారుడి నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తది. ఎందుకంటే ఇందులో ఉన్న పెన్ స్ట్రోక్ లు చివరలో వంపు తిరిగి ఈకలా అంతమై ఉన్నయి. ఇదేరకమైన చిత్ర నైపుణ్యం మిగతా అవయవాల పై కూడా ప్రయోగించిన్రు. లియోనార్డో డావెన్నీ గీసిన చిత్రాలన్నీ సజీవంగా కనిపిస్తయి. నిజమైన దేహాన్ని చూసిన అనుభూతి కలుగుతుంటది.
స్పాట్
లియోనార్డో కి ముందు చిత్రాలకు తరువాత చిత్రాలకు చాలా భేదం కనిపిస్తది. పాత చిత్రాలు అంత ప్రామాణికంగా అనిపించవు.లియోనార్డో గీసిన చిత్రాల్లో వాస్తవికత కనిపించేందుకు చిత్రకళా నైపుణ్యాన్ని కూడా వాడుకున్నడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రాలన్నీ మానవ దేహాన్ని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టిన ప్రారంభ దశలో చిత్రించినవి కావున వీటికి బహుళ ప్రజాదరణ లభించింది.
స్పాట్
ఒక చిత్రాకారుడికి శరీరాకృతి పై పూర్తి స్థాయి అవగాహన ఉంటేనే ఖచ్ఛితమైన చిత్రాన్ని అందించగలడు. అందుకే వారి ముందు పూర్త నగ్నదేహాలను ప్రదర్శింపజేసేవారు.
స్పాట్1(మనిషి నగ్నంగా పడుకున్న సీన్)
స్పాట్ 2(సిటీ విజువల్స్)
16వ శతాబ్దంలో పాడ్యులా అనేది ఇటలీలో ఒక ముఖ్యపరిశోధన, శిక్షణా కేంద్రం. ఈ కేంద్రానికి పోస్టుమార్టం కోసం వచ్చే శవాలను పరిశోధన కోసం తెచ్చేవారు. ఇక్కడి కి వచ్చే విద్యార్ధులంతా కేవలం మనుషుల గురించి అద్యయనం చేసేవారే.
స్పాట్
ఇక్కడ కనిపించే ఈ నిర్మాణం చాలా నైపుణ్యంతో నిర్మించ బడింది. అనేక అంతస్థులు నిర్మించిన ఈ సముదాయం ఒక స్టేడియం మాదిరిగా ఉంటుంది. ఇందులో ఒకేసారి 200మంది విద్యార్ధులు వీక్షించవచ్చు. నిర్మించిన్రు. క్రింది బాగంలో పరిశోధకుడు, ప్రదర్శకుడు ఉంటరు. ప్రదర్శకుడికి ఒక మార్భుల్ వేదిక ఉంటుంది. ఈ వేదిక పై శరీరాలనుంచి విద్యార్దులకు శరీరనిర్మాణం గురించి వివరిస్తరు.
ది సైన్స్ ఎపిసోడ్ పందొమ్మిది
ఇంట్రో యాంకర్
చీకటి యుగం నుంచి మానవుడు ఈ ఆధునిక యుగం లోకి అడుగు పెట్టే వరకు ఎన్నో మార్పులు. ఎంతో అభివృద్ది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు..ఎన్నో వేల ఏండ్ల సంది ఎన్నో వందల మంది శాస్ర్తవేత్తలు చేసిన మేథోశ్రమ ఫలితమే నేడు మనం అనుభవించే ఈ సాంకేతిక ఫలాలు.. ఈ రోజు మనం ఇంట్లో కూర్చొని టివి చూస్తున్నామంటే కారణం..ఆ నాడు ఎందరో శాస్ర్తవేత్తలు చేసిన కృషి ఫలితమే..
బ్యాంగ్
యాంకర్ 1
మనం ఈరోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా జీవిస్తున్నామంటే..దానికి కారణం మానవ కళ్యాణం కోసం విశ్వవ్యాప్తంగా జరిగిన కృషే కారణం. ఈ అభివృద్ది ఎలా సాధ్యమయింది.. పాత రాతి గుహల నుంచి పాలరాతి గృహాల వరకు మానవుడు ఇంత అభివృద్ది ఎలా సాధించగలిగిండు..ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో ఆవిష్కరణ చేయడం ద్వారా, వాటి నుంచి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చినయి. అలా అలా వచ్చిందే రైలింజన్.. వేలాది మందిని, వందలాది టన్నుల బరువును ఒక్కసారే తీసుకెళ్లగల ట్రైన్ కు పునాది ఏంటి.. ఒక కాఫీ మగ్గు అంటే నమ్మగలరా..
స్పాట్(స్మాల్)
వాయిస్-
అవి ఆధునిక యుగానికి పునాదులు పడుతున్నరోజులు.. అప్పుడప్పుడే సాంకేతిక శాస్ర్తానికి పునాదులు పడుతున్న టెక్నికల్ డే స్.. అప్పటికింకా రవాణా వ్యవస్థ పూర్తిగా అభివృద్ది చెందలేదు. త్వరగా వెళ్లాలంటే కేవలం గుర్రపు బండ్ల ద్వారానే సాధ్యం. అది కూడా సంపన్న వర్గాలకే పరిమితం. యూరప్ అప్పటికే నవీన శాస్ర్త ఫలితాలను అనుభవిస్తున్నయి.. ఈ పరిణామం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసింది. ప్రపంచ దేశాలన్నీ సాంకేతిక శాస్ర్త అంశాలపై దృష్టి సారించినయి.
స్పాట్
యూరప్ లో విండ్ మిషన్ లు, విండ్ ఛారిట్లు, వాట్ అండ్ బోల్టర్ స్టీమ్ ఇంజన్ వంటి కొత్త సాంకేతిక పరికరాల ఆవిష్కరణతో ఊహించని అభివృద్ది సాధ్యమయింది. స్టీమ్ ఇంజన్ సాయంతో సాధించిన ప్రగతి ఇంతా అంతా కాదు..అదే ఉత్సాహంతో మరిన్ని కొత్త ఆవిష్కరణలకు పునాది వేశారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
రవాణా సౌకర్యాలు పూర్తిగా లేని రోజులవి..కేవలం గుర్రబ్బండీ మాత్రమే వేగవంతమైన ప్రయాణ సాధనం.. అదీ సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితం.. స్టీమ్ ఇంజన్ను కనుగొన్న తరువాత పడమటి దేశాలలో దానికి డిమాండ్ బాగా పెరిగింది. దీనితో ఏదైనా సాధ్యమేనన్న సత్యం తెలిసొచ్చింది శాస్ర్తవేత్తలకు..అంతే కాదు స్టీమ్ మిషన్ చాలా మంది శ్రామికులకు పనిలేకుండా చేసిందని కూడా చెప్పొచ్చు. గనిలో నీరు ఎత్తిపోయడానికి, గనిలో మిషన్ల వంటి వాటిని నడపడానికి స్టీమ్ ఇంజన్ ను ఉపయోగించడం మొదలు పెట్టిన్రు.అందుకే తన ఇంజన్ మిస్ యూస్ కాకుండా ఉండేందుకు..వాట్స్ తన ఆవిష్కరణ పై పేటెంట్ హక్కులను పొందిండు.. ఆ పార్ములాను పై ప్రయోగాలు పూర్తిగే ఆయనకే సొంతంమయింది.
స్పాట్
ఈయన పేరు రిచర్డ్ ట్రెవితిక్ ..వాట్స్ స్టీమ్ ఇంజన్ ను మించి మరో కొత్త ఇంజన్ తయారు చేయాలని సంకల్పించిండు..అంతే కాదు ఆ దిశగా కృషి చేసిండు కూడా..ఫలితంగా కదిలే స్టీమ్ ఇంజన్ ను తయారు చేయగలిగిండు..
స్పాట్
ఇదిగో ఇదే మన రైలింజన్ కు తొలిరూపం..ఇది జేమ్స్ వాట్ రూపొందించిన స్టీమ్ ఇంజన్ వంటిదే..అది ఒక్కచోటే ఉండి పనిచేసేయంత్రం..కానీ ఇది కదిలేయంత్రం.. దీని శక్తి 8 అశ్వసామర్ధ్యాలతో సమానం.ఇందులో వాక్యూమ్స్ కానీ కండన్సర్ లు కానీ అవసరం లేదు. ఒక ఇంటి నిండా వ్యాపించే స్టీమ్ ఇంజన్ స్థానంలో చిన్నదైన, తేలికైన, సరళమైన కదిలే ఇంజన్ ను తయారు చేయగలిగిండు రిచర్డ్ త్రివితిక్. అంతేకాదు ఇది కదిలేలప్పుడు కూ కూ అనే శబ్దాన్ని కూడా చేయగలదు..
స్పాట్
ఈ కదిలే యంత్రం ప్రజలను, సరుకులను రవాణా చేయగలదన్న నమ్మకం కలిగింది పరిశోధకులకు. దీన్ని మరింత అభివృద్ది చేస్తే ప్రజలకు మేలు చేకూరుతుందనే ఆశకూడా వారిలో చిగురించింది. ఆవిరి యంత్రాన్ని కదిలే యంత్రంగా తీర్చిదిద్దిన ఘనత ట్రివితిక్ కే దక్కుతుంది. అందుకే ఆయనను మొడ్రన్ రైల్వే పితామహుడిగా అభివర్ణిస్తరు.
స్పాట్
ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇంజన్ చూడటానికి చిన్నగా ఉన్నా దీని బరువు అక్షరాలా 5 టన్నులు. ఇది మామూలు రోడ్లపై కదిలితే రోడ్లు చితికి పోవలసిందే..ఇక వందల టన్నుల గూడ్స్ ను లాక్కుంటూ పోతుంటే రోజుకోరోడ్డు వేసుకోవలసి వస్తుంది. అందుకే వీటికోసం రైలు పట్టాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తరు.
స్పాట్
చరిత్రలో ఇటువంటి కదిలే మిషన్ల ఆవిష్కరణకు ఎందరో శాస్ర్తవేత్తలు కృషి చేశారు. కానీ అవి మధ్యలోనే ఆగిపోయేవి. ఒక మంచి ఐడియా మంచి వాతావరణంలో మంచి వ్యక్తికి ఆచరించ గలిగే వ్యక్తికి రావాలి. దానికి పూర్తి రూపం ఇవ్వాలంటే బలమైన ఆర్ధిక నేపద్యం ఉండాలి. లేదా ఆర్ధిక శక్తులు సహకరించాలి. కానీ దురదృష్టం..ట్రివితిక్ కు అటువంటి అవకాశం లేకుండా పోయింది. వాట్స్ కు బోల్టన్ దొరికనట్టు ట్రివితిక్ కు ఎవరూ ఆర్ధికంగా సహకరించే వారు లేరు సరికదా దీన్ని ఖర్చుతో కూడిన పనిగా వ్యంగంగా మాట్లాడిన వారే అధికం. 1800 వ సంవత్సరంలో ఈ కొత్త మిషన్ కు అయ్యే ఖర్చును చూసి ఈ మిషన్ కంటే గుర్రం కొనుక్కోవడమే చాలా చౌక అని దెప్పిపొడిచినవారు కూడా లేకపోలేదు..
స్పాట్
(ఒరిజినల్ స్పాట్) స్టీమ్ ఇంజన్ రకరకాల రూపాంతరాలు చెందింది. మేథావులకు ఆర్దికవేత్తలకు చిరునామా అయిన లూనార్ సొసైటీ మళ్లీ రంగప్రవేశం చేసింది. అ సొసైటీ చలువతోనే స్టీమ్ ఇంజన్ వెలుగు చూడగలిగింది.
స్పాట్ (ఇంజన్ లు కదిలే సీన్స్)
ఈ భూగోళం పై కదిలే మిషన్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోయింది. అన్ని రంగాలలో మిషన్ తయారీ పెరిగింది..యంత్ర సహాయం లేనిదే ఏ ఉత్సత్తి జరగడం లేదనేది సత్యం. స్పాట్( మిషన్ ల స్పీడ్ విజువల్స్)
స్టీమ్ ఇంజన్లు, అవి తెచ్చే లాభాలు విక్టోరియన్ బ్రిటన్ రూపాన్నే మార్చేసినయి.( సిటీ టాప్ విజువల్స్)స్పాట్… ఈ ఇంజన్ల ప్రభావం పెద్ద పరశ్రమలపై పడింది. అయితే ఈ యాంత్రికనైపుణ్యాలను కొందరు స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటే మరికొంత మంది సామాజిక మార్పుకోసం ఉపయోగించుకున్నరు. బానిస విముక్తికి, స్ర్తీ విద్య వంటి వాటిని ప్రొత్సహించడానికి ఈ యంత్రాలు తోడ్పడినయి. ఈ ఆవిరి యంత్రాల వినియోగంతో విక్టోరియా బలమైన శక్తిగా ఎదిగింది.
స్పాట్
స్టీమ్ ఇంజన్ల వాడుకం గణనీయంగా పెరిగింది..అదే సమయంలో స్టీమ్ ఇంజన్ తన రూపాన్ని మార్చుకొంది..కారణం..ఓ యాదృచ్చిక సంఘటన..కాదు కాదు..మనం నిత్యం చూసి పట్టిచ్చుకోనటువంటి ఒక చిన్న సంఘటన కొత్త సైన్స్ ఆవిష్కరణకు దారి తీసింది. అదే కాఫీ మగ్..
స్పాట్(పేపర్ క టింట్ విజువల్స్)
ఇక్కడ ఒక శాస్ర్తవేత్త చేసే చిన్న ప్రయోగం చూద్దాం..ఈ ప్రయోగంలో జరిగే చిన్న చర్య స్టీమ్ ఇంజన్ కు కొత్త అర్ధాన్నిచ్చింది.. ఈ శాస్ర్తవేత్త ముందుగా ఒక కేతిలి తీసుకొని దాంట్లో కొంత నీరు పొసిండు.. ఈ కెటిల్ ను ఒక ఫర్నెస్ పై పెట్టి కొంత సేపు వేడిచేయగా.. కొంత సేపటికి ఈ కెటిల్ పైప్ నుంచి వేడి ఆవిర్లు రావడం మొదలవుతుంది..ఇది మనందరికి తెలిసిన మనందరి ఇళ్లలో జరిగే సామాన్యమైన విషయమే..కానీ ఈ చిన్నవిషయం లోంచే పెద్ద సైన్స్ సీక్రెట్ వెలుగు చూసింది.. దానికి శాస్ర్తవేత్తలు పెట్టిన పేరే “థర్మో డైనమిక్స్” అంటే ఉష్టగతికశాస్ర్తం అని అర్ధం.. ఈ కెటిల్ హీటింగ్ సిస్టంలో ఒక ఫార్ములా ప్రూవ్ అయింది..అదే ఉష్ణగతిక శాస్ర్త మొదటి సూత్రం.. శక్తి నిత్యత్వ సూత్రం.. అంటే శక్తి తన రూపాన్ని మార్చుకుంటుందే తప్ప నశించదు అనే సూత్రమన్నమాట..ఈ సూత్రం ప్రకారం శక్తి సృష్టించ బడదు నశింపబడదు..ఇక్కడ ఈ కొలిమిలో భగభగ మండే నిప్పుల్లోంచి ఉష్ణశక్తి విడుదల అవుతుంది..అదే ఉష్ణశక్తి కెటిల్ లో ఉన్న నీటిని వేడి చేసి ఆవిరి శక్తిగా మారుతుంది.. ఈ ఆవిరి శక్తి తరువాత ఉపయోగించుకుంటే యాంత్రిక శక్తిగా మారగలదు.. ఈ సూత్రం ఒక్క కెటిల్ కే కాదు స్టీమ్ ఇంజన్, విండ్ మిల్ వంటి పరికరాలకు కూడా శక్తి నిత్యత్వ సూత్రం అన్వయించుకోవచ్చు.
స్పాట్(గ్రాఫిక్స్ విజువల్స్)
ఉష్ణగతిక శాస్ర్త నియమాలు భౌతిక శాస్ర్తంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చినయి..ఒక్క మాటలో చెప్పాలంటే 19వ శతాబ్దపు సైన్స్ ప్రగతికి అత్యంత దోహదం చేసినయి థర్మోడైనమిక్స్. ( గ్రాఫిక్స్ విజువల్ వాడుకోవాలి)
స్పాట్( మేఘాలు, వాటర్, హిల్) ఒరిజినల్ సౌండ్స్.
ఫ్రాన్స్ దేశంలో 1772 జూన్ లో సైంటిస్టుల బృందం ఒక సాహస నావికా యాత్ర చేపట్టింది. ఈ బృందానికి ఈస్ట్ ఇండియా కంపనీకి చెందిన జాన్ వాల్ష్ అనే రిటైర్డ్ ఆఫీసర్ నాయకత్వం వహించారు. ఈ యాత్రలో వాల్ష్ ఓ అద్బుతాన్ని గుర్తించిండు..ప్రకృతిలో విద్యుత్తు సహజసిద్దంగా ఉత్పత్తి అయ్యే మహత్తర విషయాన్ని కనిపెట్టిండు.
స్పాట్( ఉరుములు మెరుపులు) ఒరిజినల్ సౌండ్స్ తో
ఇప్పటి వరకు మనకు ఆకాశంలో మెరుపుల్లోనే శక్తి దాగుందనే విషయం తెలుసు..కానీ నీటిలో కూడా ఇటువంటి అద్భుత శక్తులున్నాయనే విషయం వాల్ష్ కనిపెట్టేశారు.
స్పాట్(వాటర్,టార్పిడో ఫిష్)
టార్పిడో ఫిష్.. ప్రకృతిలో ఇదో మిరాకిల్ అని చెప్పొచ్చు. ఆహార సేకరణ కోసం ఈ చేప తన దేహం నుంచి విద్యుత్తు ను ఉత్పత్తి చేసి..ఆ షాక్ ను తన ఆహారజీవి పైకి వదులుతుంది..షాక్ కు గురైన జీవిని ఆహారంగా తీసుకుంటుంది.
(చేప ఒరిజినల్ మ్యూజిక్ తో స్పాట్)
టార్పిడో విడుదల చేసే విద్యుత్తు..మేఘాలలో నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఒక్కటేనా అన్న విషయాన్ని రుజువు చేసుకునేందుకు వాల్ష్ చాలా ప్రయోగాలు నిర్వహించిండు.
స్పాట్
ఇది స్పార్క్ జనరేటర్.. (స్పార్క్ విజువల్స్)..వాల్ష తిరిగి లండన్ వచ్చాక టార్పిడో ఫిష్ పై అనేక ప్రయోగాలు నిర్వహించిండు..ఈ ప్రయోగాల కోసం కొన్ని వందల రకాల టార్పిడో ఫిష్ లను సేకరించి మ్యూజియం లో భద్రపరచిండు.. ఈ జీవుల అంతరాంగాలలో ఏముందో తెలుసుకునేందుకు వాల్ష్ ..జాన్ హంటర్ అనే సర్జన్ సహాయం తీసుకున్నడు..ఆయన వీటి శరీర బాగాలను విఛ్చేదన చేసి అవయవాల పనితీరును పరిశీలించేందుకు వాల్ష్ కు సహకరించిండు.వీరిద్దరి కాంబినేషన్ లో టార్పిడో ఫిష్ లో ఎలక్ర్టిక్ రే స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో కనిపెట్టేశారు.
స్పాట్
ఇక్కడ చేప ఉపరితల బాగం పై ఎర్రగా కనిపించే నాళికలను రక్త వాహికలుగా గుర్తించిన్రు. వాటి కింద ఉన్న ఈ చిన్న కణాల నుండే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీటిని ఎలక్ర్టో సైట్ లు అని పిలుస్తరు. ఇవి ఎలక్ర్టో ఆర్గాన్ అనే అవయంలో ఉంటయి. ఈ ఎలక్ట్రో ఆర్గాన్ టార్పిడో ఫిష్ కున్న ఒక అద్భుత అవయవం..ఈ అవయవ నిర్మాణంలో చాలా కీలక అమరికలు ఉండటం శాస్ర్తవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.
స్పాట్(పేపర్ పెయింటింగ్ విజువల్స్)
వాల్ష్ పరిశోధన ప్రకారం మేఘాల్లోంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు.. టార్పిడో ఫిష్ లోంచి విడుదలయ్యే విద్యుత్తు ఒక్కటి కాదని తేల్చేసిన్రు. టార్పిడోలో విద్యుత్ విడుదలకు ప్రత్యేయమయిన యంత్రాంగం ఉందని సిద్దాంతీకరించిండు వాల్ష్..కానీ చాలా మంది వాల్ష్ తో ఏకీభవించలేదు.. మానవుడు విద్యుత్ ఉత్పత్తి ఏ రకమైన పరికరాలు తయారు చేశాడు..అచ్చు అలాంటి నిర్మాణమే ఈ చేపకు ప్రకృతి ఇవ్వడాన్ని శాస్ర్తవేత్తలను విస్మయానికి గురిచేసింది.
స్పాట్ (చేప, వాటర్)(సిటీ ఏరియల్ వ్యూ )
లండన్ కు చెందిన అలెసాండ్రో వాల్టా అనే శాస్ర్తవేత్త 1800లకు పూర్వం ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించిండు. ఇది లండన్ ఆర్కైవ్స్ లో లభించింది. ఇందులో టార్పిడో ఫిష్ యంత్రాంగాన్ని ఎలా తయారు చేయవచ్చో వివరించిండు.(లెటర్ విజువల్స్)
ఇదే వాల్టా రాయల్ సొసైటీకి పంపించిన థీసిస్..ఇది పూర్తి ఫ్రెంచ్ బాషలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న పెట్టెలో టార్పిడో ఫిఫ్ కు సంబందించిన యంత్రాంగం ఉంది. దీనికి కావలసినవి జింక్ , కాపర్ ప్లేట్ లు, మరియు చిన్న బిట్ కార్డుబోర్డు.. వీటన్నిటినీ ఆల్టన్ నేట్ పద్దతిలో ఒకదాని తరువాత ఒకటి అమర్చాలి. ఇప్పుడు ఈ నిర్మాణాన్ని గమనిస్తే అచ్చం టార్పిడో చేపలో యంత్రాంగాన్ని పోలి ఉంటుంది. అందుకే వాల్టా తాను చేసిన ఈ నిర్మాణాన్ని కృత్రిమ విద్యుదుత్పత్తి నిర్మాణంగా పిలిచిండు. ఈ పలకలకు రెండు వైపులా ఎలక్ట్రిక్ వైర్లతో కనెక్షన్ ఇచ్చిండు.. వీటి మద్య కరెంట్ పాసయ్యేది ఒక ఒల్టా మీటర్ సాయంతో గుర్తించిండు.. ఈ ప్రయోగ ఫలితాన్ని వాల్టా రాయల్ సొసైటీకి అందించిండు.. ఫలితంగా మనం ఇప్పుడు అందరం ఇళ్లో వాడుతున్న బాటరీకి పునాదులు పడ్డయి.చాలా కాలం వరకు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు..తరువాత కాలంలో ఇది రిజర్వ్ డు విద్యుత్తుగా అనేక ఫలితాల నిచ్చింది..ప్రకృతి నుంచి నేర్చుకున్న ఎన్నోపాఠాలలో వాల్టా బాటరీ ఒకటి..
చీకటి యుగం నుంచి మానవుడు ఈ ఆధునిక యుగం లోకి అడుగు పెట్టే వరకు ఎన్నో మార్పులు. ఎంతో అభివృద్ది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు..ఎన్నో వేల ఏండ్ల సంది ఎన్నో వందల మంది శాస్ర్తవేత్తలు చేసిన మేథోశ్రమ ఫలితమే నేడు మనం అనుభవించే ఈ సాంకేతిక ఫలాలు.. ఈ రోజు మనం ఇంట్లో కూర్చొని టివి చూస్తున్నామంటే కారణం..ఆ నాడు ఎందరో శాస్ర్తవేత్తలు చేసిన కృషి ఫలితమే..
బ్యాంగ్
యాంకర్ 1
మనం ఈరోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా జీవిస్తున్నామంటే..దానికి కారణం మానవ కళ్యాణం కోసం విశ్వవ్యాప్తంగా జరిగిన కృషే కారణం. ఈ అభివృద్ది ఎలా సాధ్యమయింది.. పాత రాతి గుహల నుంచి పాలరాతి గృహాల వరకు మానవుడు ఇంత అభివృద్ది ఎలా సాధించగలిగిండు..ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో ఆవిష్కరణ చేయడం ద్వారా, వాటి నుంచి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చినయి. అలా అలా వచ్చిందే రైలింజన్.. వేలాది మందిని, వందలాది టన్నుల బరువును ఒక్కసారే తీసుకెళ్లగల ట్రైన్ కు పునాది ఏంటి.. ఒక కాఫీ మగ్గు అంటే నమ్మగలరా..
స్పాట్(స్మాల్)
వాయిస్-
అవి ఆధునిక యుగానికి పునాదులు పడుతున్నరోజులు.. అప్పుడప్పుడే సాంకేతిక శాస్ర్తానికి పునాదులు పడుతున్న టెక్నికల్ డే స్.. అప్పటికింకా రవాణా వ్యవస్థ పూర్తిగా అభివృద్ది చెందలేదు. త్వరగా వెళ్లాలంటే కేవలం గుర్రపు బండ్ల ద్వారానే సాధ్యం. అది కూడా సంపన్న వర్గాలకే పరిమితం. యూరప్ అప్పటికే నవీన శాస్ర్త ఫలితాలను అనుభవిస్తున్నయి.. ఈ పరిణామం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసింది. ప్రపంచ దేశాలన్నీ సాంకేతిక శాస్ర్త అంశాలపై దృష్టి సారించినయి.
స్పాట్
యూరప్ లో విండ్ మిషన్ లు, విండ్ ఛారిట్లు, వాట్ అండ్ బోల్టర్ స్టీమ్ ఇంజన్ వంటి కొత్త సాంకేతిక పరికరాల ఆవిష్కరణతో ఊహించని అభివృద్ది సాధ్యమయింది. స్టీమ్ ఇంజన్ సాయంతో సాధించిన ప్రగతి ఇంతా అంతా కాదు..అదే ఉత్సాహంతో మరిన్ని కొత్త ఆవిష్కరణలకు పునాది వేశారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
రవాణా సౌకర్యాలు పూర్తిగా లేని రోజులవి..కేవలం గుర్రబ్బండీ మాత్రమే వేగవంతమైన ప్రయాణ సాధనం.. అదీ సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితం.. స్టీమ్ ఇంజన్ను కనుగొన్న తరువాత పడమటి దేశాలలో దానికి డిమాండ్ బాగా పెరిగింది. దీనితో ఏదైనా సాధ్యమేనన్న సత్యం తెలిసొచ్చింది శాస్ర్తవేత్తలకు..అంతే కాదు స్టీమ్ మిషన్ చాలా మంది శ్రామికులకు పనిలేకుండా చేసిందని కూడా చెప్పొచ్చు. గనిలో నీరు ఎత్తిపోయడానికి, గనిలో మిషన్ల వంటి వాటిని నడపడానికి స్టీమ్ ఇంజన్ ను ఉపయోగించడం మొదలు పెట్టిన్రు.అందుకే తన ఇంజన్ మిస్ యూస్ కాకుండా ఉండేందుకు..వాట్స్ తన ఆవిష్కరణ పై పేటెంట్ హక్కులను పొందిండు.. ఆ పార్ములాను పై ప్రయోగాలు పూర్తిగే ఆయనకే సొంతంమయింది.
స్పాట్
ఈయన పేరు రిచర్డ్ ట్రెవితిక్ ..వాట్స్ స్టీమ్ ఇంజన్ ను మించి మరో కొత్త ఇంజన్ తయారు చేయాలని సంకల్పించిండు..అంతే కాదు ఆ దిశగా కృషి చేసిండు కూడా..ఫలితంగా కదిలే స్టీమ్ ఇంజన్ ను తయారు చేయగలిగిండు..
స్పాట్
ఇదిగో ఇదే మన రైలింజన్ కు తొలిరూపం..ఇది జేమ్స్ వాట్ రూపొందించిన స్టీమ్ ఇంజన్ వంటిదే..అది ఒక్కచోటే ఉండి పనిచేసేయంత్రం..కానీ ఇది కదిలేయంత్రం.. దీని శక్తి 8 అశ్వసామర్ధ్యాలతో సమానం.ఇందులో వాక్యూమ్స్ కానీ కండన్సర్ లు కానీ అవసరం లేదు. ఒక ఇంటి నిండా వ్యాపించే స్టీమ్ ఇంజన్ స్థానంలో చిన్నదైన, తేలికైన, సరళమైన కదిలే ఇంజన్ ను తయారు చేయగలిగిండు రిచర్డ్ త్రివితిక్. అంతేకాదు ఇది కదిలేలప్పుడు కూ కూ అనే శబ్దాన్ని కూడా చేయగలదు..
స్పాట్
ఈ కదిలే యంత్రం ప్రజలను, సరుకులను రవాణా చేయగలదన్న నమ్మకం కలిగింది పరిశోధకులకు. దీన్ని మరింత అభివృద్ది చేస్తే ప్రజలకు మేలు చేకూరుతుందనే ఆశకూడా వారిలో చిగురించింది. ఆవిరి యంత్రాన్ని కదిలే యంత్రంగా తీర్చిదిద్దిన ఘనత ట్రివితిక్ కే దక్కుతుంది. అందుకే ఆయనను మొడ్రన్ రైల్వే పితామహుడిగా అభివర్ణిస్తరు.
స్పాట్
ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇంజన్ చూడటానికి చిన్నగా ఉన్నా దీని బరువు అక్షరాలా 5 టన్నులు. ఇది మామూలు రోడ్లపై కదిలితే రోడ్లు చితికి పోవలసిందే..ఇక వందల టన్నుల గూడ్స్ ను లాక్కుంటూ పోతుంటే రోజుకోరోడ్డు వేసుకోవలసి వస్తుంది. అందుకే వీటికోసం రైలు పట్టాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తరు.
స్పాట్
చరిత్రలో ఇటువంటి కదిలే మిషన్ల ఆవిష్కరణకు ఎందరో శాస్ర్తవేత్తలు కృషి చేశారు. కానీ అవి మధ్యలోనే ఆగిపోయేవి. ఒక మంచి ఐడియా మంచి వాతావరణంలో మంచి వ్యక్తికి ఆచరించ గలిగే వ్యక్తికి రావాలి. దానికి పూర్తి రూపం ఇవ్వాలంటే బలమైన ఆర్ధిక నేపద్యం ఉండాలి. లేదా ఆర్ధిక శక్తులు సహకరించాలి. కానీ దురదృష్టం..ట్రివితిక్ కు అటువంటి అవకాశం లేకుండా పోయింది. వాట్స్ కు బోల్టన్ దొరికనట్టు ట్రివితిక్ కు ఎవరూ ఆర్ధికంగా సహకరించే వారు లేరు సరికదా దీన్ని ఖర్చుతో కూడిన పనిగా వ్యంగంగా మాట్లాడిన వారే అధికం. 1800 వ సంవత్సరంలో ఈ కొత్త మిషన్ కు అయ్యే ఖర్చును చూసి ఈ మిషన్ కంటే గుర్రం కొనుక్కోవడమే చాలా చౌక అని దెప్పిపొడిచినవారు కూడా లేకపోలేదు..
స్పాట్
(ఒరిజినల్ స్పాట్) స్టీమ్ ఇంజన్ రకరకాల రూపాంతరాలు చెందింది. మేథావులకు ఆర్దికవేత్తలకు చిరునామా అయిన లూనార్ సొసైటీ మళ్లీ రంగప్రవేశం చేసింది. అ సొసైటీ చలువతోనే స్టీమ్ ఇంజన్ వెలుగు చూడగలిగింది.
స్పాట్ (ఇంజన్ లు కదిలే సీన్స్)
ఈ భూగోళం పై కదిలే మిషన్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోయింది. అన్ని రంగాలలో మిషన్ తయారీ పెరిగింది..యంత్ర సహాయం లేనిదే ఏ ఉత్సత్తి జరగడం లేదనేది సత్యం. స్పాట్( మిషన్ ల స్పీడ్ విజువల్స్)
స్టీమ్ ఇంజన్లు, అవి తెచ్చే లాభాలు విక్టోరియన్ బ్రిటన్ రూపాన్నే మార్చేసినయి.( సిటీ టాప్ విజువల్స్)స్పాట్… ఈ ఇంజన్ల ప్రభావం పెద్ద పరశ్రమలపై పడింది. అయితే ఈ యాంత్రికనైపుణ్యాలను కొందరు స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటే మరికొంత మంది సామాజిక మార్పుకోసం ఉపయోగించుకున్నరు. బానిస విముక్తికి, స్ర్తీ విద్య వంటి వాటిని ప్రొత్సహించడానికి ఈ యంత్రాలు తోడ్పడినయి. ఈ ఆవిరి యంత్రాల వినియోగంతో విక్టోరియా బలమైన శక్తిగా ఎదిగింది.
స్పాట్
స్టీమ్ ఇంజన్ల వాడుకం గణనీయంగా పెరిగింది..అదే సమయంలో స్టీమ్ ఇంజన్ తన రూపాన్ని మార్చుకొంది..కారణం..ఓ యాదృచ్చిక సంఘటన..కాదు కాదు..మనం నిత్యం చూసి పట్టిచ్చుకోనటువంటి ఒక చిన్న సంఘటన కొత్త సైన్స్ ఆవిష్కరణకు దారి తీసింది. అదే కాఫీ మగ్..
స్పాట్(పేపర్ క టింట్ విజువల్స్)
ఇక్కడ ఒక శాస్ర్తవేత్త చేసే చిన్న ప్రయోగం చూద్దాం..ఈ ప్రయోగంలో జరిగే చిన్న చర్య స్టీమ్ ఇంజన్ కు కొత్త అర్ధాన్నిచ్చింది.. ఈ శాస్ర్తవేత్త ముందుగా ఒక కేతిలి తీసుకొని దాంట్లో కొంత నీరు పొసిండు.. ఈ కెటిల్ ను ఒక ఫర్నెస్ పై పెట్టి కొంత సేపు వేడిచేయగా.. కొంత సేపటికి ఈ కెటిల్ పైప్ నుంచి వేడి ఆవిర్లు రావడం మొదలవుతుంది..ఇది మనందరికి తెలిసిన మనందరి ఇళ్లలో జరిగే సామాన్యమైన విషయమే..కానీ ఈ చిన్నవిషయం లోంచే పెద్ద సైన్స్ సీక్రెట్ వెలుగు చూసింది.. దానికి శాస్ర్తవేత్తలు పెట్టిన పేరే “థర్మో డైనమిక్స్” అంటే ఉష్టగతికశాస్ర్తం అని అర్ధం.. ఈ కెటిల్ హీటింగ్ సిస్టంలో ఒక ఫార్ములా ప్రూవ్ అయింది..అదే ఉష్ణగతిక శాస్ర్త మొదటి సూత్రం.. శక్తి నిత్యత్వ సూత్రం.. అంటే శక్తి తన రూపాన్ని మార్చుకుంటుందే తప్ప నశించదు అనే సూత్రమన్నమాట..ఈ సూత్రం ప్రకారం శక్తి సృష్టించ బడదు నశింపబడదు..ఇక్కడ ఈ కొలిమిలో భగభగ మండే నిప్పుల్లోంచి ఉష్ణశక్తి విడుదల అవుతుంది..అదే ఉష్ణశక్తి కెటిల్ లో ఉన్న నీటిని వేడి చేసి ఆవిరి శక్తిగా మారుతుంది.. ఈ ఆవిరి శక్తి తరువాత ఉపయోగించుకుంటే యాంత్రిక శక్తిగా మారగలదు.. ఈ సూత్రం ఒక్క కెటిల్ కే కాదు స్టీమ్ ఇంజన్, విండ్ మిల్ వంటి పరికరాలకు కూడా శక్తి నిత్యత్వ సూత్రం అన్వయించుకోవచ్చు.
స్పాట్(గ్రాఫిక్స్ విజువల్స్)
ఉష్ణగతిక శాస్ర్త నియమాలు భౌతిక శాస్ర్తంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చినయి..ఒక్క మాటలో చెప్పాలంటే 19వ శతాబ్దపు సైన్స్ ప్రగతికి అత్యంత దోహదం చేసినయి థర్మోడైనమిక్స్. ( గ్రాఫిక్స్ విజువల్ వాడుకోవాలి)
స్పాట్( మేఘాలు, వాటర్, హిల్) ఒరిజినల్ సౌండ్స్.
ఫ్రాన్స్ దేశంలో 1772 జూన్ లో సైంటిస్టుల బృందం ఒక సాహస నావికా యాత్ర చేపట్టింది. ఈ బృందానికి ఈస్ట్ ఇండియా కంపనీకి చెందిన జాన్ వాల్ష్ అనే రిటైర్డ్ ఆఫీసర్ నాయకత్వం వహించారు. ఈ యాత్రలో వాల్ష్ ఓ అద్బుతాన్ని గుర్తించిండు..ప్రకృతిలో విద్యుత్తు సహజసిద్దంగా ఉత్పత్తి అయ్యే మహత్తర విషయాన్ని కనిపెట్టిండు.
స్పాట్( ఉరుములు మెరుపులు) ఒరిజినల్ సౌండ్స్ తో
ఇప్పటి వరకు మనకు ఆకాశంలో మెరుపుల్లోనే శక్తి దాగుందనే విషయం తెలుసు..కానీ నీటిలో కూడా ఇటువంటి అద్భుత శక్తులున్నాయనే విషయం వాల్ష్ కనిపెట్టేశారు.
స్పాట్(వాటర్,టార్పిడో ఫిష్)
టార్పిడో ఫిష్.. ప్రకృతిలో ఇదో మిరాకిల్ అని చెప్పొచ్చు. ఆహార సేకరణ కోసం ఈ చేప తన దేహం నుంచి విద్యుత్తు ను ఉత్పత్తి చేసి..ఆ షాక్ ను తన ఆహారజీవి పైకి వదులుతుంది..షాక్ కు గురైన జీవిని ఆహారంగా తీసుకుంటుంది.
(చేప ఒరిజినల్ మ్యూజిక్ తో స్పాట్)
టార్పిడో విడుదల చేసే విద్యుత్తు..మేఘాలలో నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఒక్కటేనా అన్న విషయాన్ని రుజువు చేసుకునేందుకు వాల్ష్ చాలా ప్రయోగాలు నిర్వహించిండు.
స్పాట్
ఇది స్పార్క్ జనరేటర్.. (స్పార్క్ విజువల్స్)..వాల్ష తిరిగి లండన్ వచ్చాక టార్పిడో ఫిష్ పై అనేక ప్రయోగాలు నిర్వహించిండు..ఈ ప్రయోగాల కోసం కొన్ని వందల రకాల టార్పిడో ఫిష్ లను సేకరించి మ్యూజియం లో భద్రపరచిండు.. ఈ జీవుల అంతరాంగాలలో ఏముందో తెలుసుకునేందుకు వాల్ష్ ..జాన్ హంటర్ అనే సర్జన్ సహాయం తీసుకున్నడు..ఆయన వీటి శరీర బాగాలను విఛ్చేదన చేసి అవయవాల పనితీరును పరిశీలించేందుకు వాల్ష్ కు సహకరించిండు.వీరిద్దరి కాంబినేషన్ లో టార్పిడో ఫిష్ లో ఎలక్ర్టిక్ రే స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో కనిపెట్టేశారు.
స్పాట్
ఇక్కడ చేప ఉపరితల బాగం పై ఎర్రగా కనిపించే నాళికలను రక్త వాహికలుగా గుర్తించిన్రు. వాటి కింద ఉన్న ఈ చిన్న కణాల నుండే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీటిని ఎలక్ర్టో సైట్ లు అని పిలుస్తరు. ఇవి ఎలక్ర్టో ఆర్గాన్ అనే అవయంలో ఉంటయి. ఈ ఎలక్ట్రో ఆర్గాన్ టార్పిడో ఫిష్ కున్న ఒక అద్భుత అవయవం..ఈ అవయవ నిర్మాణంలో చాలా కీలక అమరికలు ఉండటం శాస్ర్తవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.
స్పాట్(పేపర్ పెయింటింగ్ విజువల్స్)
వాల్ష్ పరిశోధన ప్రకారం మేఘాల్లోంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు.. టార్పిడో ఫిష్ లోంచి విడుదలయ్యే విద్యుత్తు ఒక్కటి కాదని తేల్చేసిన్రు. టార్పిడోలో విద్యుత్ విడుదలకు ప్రత్యేయమయిన యంత్రాంగం ఉందని సిద్దాంతీకరించిండు వాల్ష్..కానీ చాలా మంది వాల్ష్ తో ఏకీభవించలేదు.. మానవుడు విద్యుత్ ఉత్పత్తి ఏ రకమైన పరికరాలు తయారు చేశాడు..అచ్చు అలాంటి నిర్మాణమే ఈ చేపకు ప్రకృతి ఇవ్వడాన్ని శాస్ర్తవేత్తలను విస్మయానికి గురిచేసింది.
స్పాట్ (చేప, వాటర్)(సిటీ ఏరియల్ వ్యూ )
లండన్ కు చెందిన అలెసాండ్రో వాల్టా అనే శాస్ర్తవేత్త 1800లకు పూర్వం ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించిండు. ఇది లండన్ ఆర్కైవ్స్ లో లభించింది. ఇందులో టార్పిడో ఫిష్ యంత్రాంగాన్ని ఎలా తయారు చేయవచ్చో వివరించిండు.(లెటర్ విజువల్స్)
ఇదే వాల్టా రాయల్ సొసైటీకి పంపించిన థీసిస్..ఇది పూర్తి ఫ్రెంచ్ బాషలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న పెట్టెలో టార్పిడో ఫిఫ్ కు సంబందించిన యంత్రాంగం ఉంది. దీనికి కావలసినవి జింక్ , కాపర్ ప్లేట్ లు, మరియు చిన్న బిట్ కార్డుబోర్డు.. వీటన్నిటినీ ఆల్టన్ నేట్ పద్దతిలో ఒకదాని తరువాత ఒకటి అమర్చాలి. ఇప్పుడు ఈ నిర్మాణాన్ని గమనిస్తే అచ్చం టార్పిడో చేపలో యంత్రాంగాన్ని పోలి ఉంటుంది. అందుకే వాల్టా తాను చేసిన ఈ నిర్మాణాన్ని కృత్రిమ విద్యుదుత్పత్తి నిర్మాణంగా పిలిచిండు. ఈ పలకలకు రెండు వైపులా ఎలక్ట్రిక్ వైర్లతో కనెక్షన్ ఇచ్చిండు.. వీటి మద్య కరెంట్ పాసయ్యేది ఒక ఒల్టా మీటర్ సాయంతో గుర్తించిండు.. ఈ ప్రయోగ ఫలితాన్ని వాల్టా రాయల్ సొసైటీకి అందించిండు.. ఫలితంగా మనం ఇప్పుడు అందరం ఇళ్లో వాడుతున్న బాటరీకి పునాదులు పడ్డయి.చాలా కాలం వరకు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు..తరువాత కాలంలో ఇది రిజర్వ్ డు విద్యుత్తుగా అనేక ఫలితాల నిచ్చింది..ప్రకృతి నుంచి నేర్చుకున్న ఎన్నోపాఠాలలో వాల్టా బాటరీ ఒకటి..
ది సైన్స్ ఎపిసోడ్ పద్దెనిమిది
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాల సమాహారం..విజ్ఞాన ఖని దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
యాంకర్ 1
ఈ భూమి పై మానవుడు ఆవిర్భవించడానికి కొన్ని కోట్ల సంవత్సరాలే పట్టింది. కానీ చాలా కాలం మానవుడు ఒక తెలివైన జంతువులాగానే బతుకెళ్లదీస్తూనే వచ్చిండు. కానీ ఆధునిక యుగంలోకి అడుగు పెట్టాక తన మేథస్సుకు పదును పెట్టిండు..తన చుట్టూ ఉన్న ప్రకృతిని అనుసరిస్తూ తాను హాయిగా సుఖంగా శ్రమలేకుండా బతకడం ఎలాగో నేర్చుకుండు..అందుకు కావలసిన శక్తి గురించి అన్వేషింశించిండు..ఆ అన్వేషణలో మానవుడి ఈ ప్రకృతిలో ఎన్నోరకాల ప్రకృతి శక్తులు ఎదురయినయి..ఇంతకీ ఏంటా శక్తులు..
వాయిస్
ఆదిమ మానవుడి అవతారం ముగిసి ఆధునిక మానవుడి అవతారాన్ని దాల్చిన మానవుడు ప్రకృతిని చూసి భయపడటం మాని ప్రకృతిని తన వశం చేసుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించిండు..నింగి, నేల, ఆకాశం, నీరు, నిప్పు ఈ పంచ భూతాలను తన వశం చేసుకొని తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిండు.
స్పాట్ (బొగ్గుతో మంట, స్పీడ్ విజువల్)
కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషి చేస్తున్న ప్రయత్నానికి ఫలితాలు దొరికినయి. ఈ రోజు రాత్రి పగలుకు తేడా లేకుండా భూమి వెలిగి పోతుందంటే కారణం మానవుడు అన్వేషించిన శక్తి తన గుప్పిట్లోకి తెచ్చుకోగలగడమే…
స్పాట్( నైట్ సిటీ లైటింగ్స్)
పవర్..మనిషిని, మానవ మనుగడను, పౌర జీవనస్థాయిని, జీవన విధానాన్ని, దేశ ఆర్ధిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది.
స్పాట్( ఫోటోలు తీసే విజువల్స్ సేమ్ మ్యూజిక్)
యాంకర్ 2
ఈ రోజు మనం చూస్తున్న ఈ వెలుగుల మాటున ఎన్నో చీకటి కోణాలు దాగి ఉన్నయి. అవన్నీ మనం కనీసం ఊహించని...కనీసం ఊహించడానికే సాహసం చేయని ఆలోచనా రీతులు..ఈ శక్తి అంతా ఏ ఒక్కరో సృష్టించింది కాదు..వేలాదిగా వందలాది శాస్ర్తవేత్తల శ్రమ ఫలితం..ఒక్క మేథోశ్రమే కాదు సమాజం చేత చీత్కారాలు, చిన్నచూపు వంటివి భరించి మనకీ వెలుగు ప్రసాదించారు ఆనాటి మహాను బావులు..మనం ఒక్కసారి ఆ చరిత్ర గురుతుల్లోకి వెళ్లి చూసొద్దాం..
చిన్న స్పాట్ ( లైట్ బిల్టింగ్స్)
వాయిస్..(పచ్చటి మైదానంతో స్టార్ట్)(కాకుల కేకలతో..)
మానవపరిణామ క్రమంలో 17వ శతాబ్దం అత్యంత కీలకమైన దశ.. మానవుడు ప్రకృతి శక్తులను పూర్తి స్థాయిలో ఆధునిక పద్దతిలో వాడుకోవడం మొదలైన ప్రారంభదశ అది.. అక్కడే ప్రకృతి శక్తులకు మానవ మేథస్తుకు మధ్య ఉన్న ఒక సన్నని పొర విచ్చుకోసాగింది..
స్పాట్
అప్పటికి ఎలక్ర్టిసిటీ లేదు..రైళ్లు బస్సుల వంటి ప్రయాణసాధనలేవీ లేవు..జంతువులు, నీటి పై ప్రయాణమే నాటి ఆధునిక సాధనాలు..
స్మాల్ స్పాట్ (ఎడారి, హాలెండ్ బీట్)
(అలలమ్యూజిక్ తో..) ఈ నిర్మానుష్యమైన ప్రాంతమే మానవ మేథస్సుకు పదును పెట్టింది..తన శక్తిని దాచి పెట్టుకొని ప్రకృతి శక్తిని వినియోగించుకొనే ప్రయత్నం ఇక్కడి నుంచే మొదలయింది.
స్పాట్( విండ్ సైకిల్స్ తిరగడం)
ఇప్పుడు ఇక్కడ ఇలా విలాసంగా కేరింతలు కొట్టుకంటూ విండ్ సైకిల్లో రైడింగ్ చేస్తున్న ఈ ప్రాంతం ఒకప్పడు అంటే సరిగ్గా నాలుగొందల ఏండ్లనాడు ఒట్టి నిర్మానుష్య ప్రాంతం..ఇక్కడ మనుషులు సేద తీరేందుకు ఈ బీచ్ వెంట నడుస్తూ వెళ్లేవారు.ఈ సాగర శ్వాసలో శ్రమను మరిచి పోయేవారు. ఇప్పడు ఇదే ప్రాంతంలో మనం చూస్తున్న విండ్ చారిట్ లు పరుగులు తీస్తున్నయి..ఈ విండ్ చారిట్ ల వెనుక దశాబ్దాల కథ ఉంది.
యాంకర్ 3
అలిసి పోయిన శరీరానికి హాయినిచ్చే చిరుగాలి జీవన గమనాన్నే మర్చేస్తుందని ఎవరూ ఊహించలేదు.. గాలివాటానికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా మారిపోతుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతకీ గాలివాటపు మహత్యం ఏంటి. ప్రపంచ గతిని మార్చిన ఆ ఆవిష్కరణ ఎక్కడ మొదలయింది.
స్పాట్
(కలర్ బొమ్మలతో స్టార్ట్) ఇక్కడ కనిపించే నేలనావల్లాంటి వాటిని విండ్ చారిట్ లని పిలుస్తరు. వీటిని మొదట సముద్రం వెంట సైనిక పహారాకు వాడుకునే వారు. అప్పుడు గాలి వాటానికి తెరచాపను అడ్డుపెట్టి యాంత్రిక శక్తిని ఉత్పత్తి చేయగలిగిన్రు. ఇప్పుడు అదే సీక్రెట్ తో చాలా వేగంగా దూసుకుపోయే వాహనాలను తయారు చేయగలిగిన్రు. ప్రజలు మొదట్లో ఈ తరహా వాహనాలను చూసి భయపడేవారు. వీటిని డెవిల్స్ రింగ్ లని పిలిచేవారు. అంటే భూతవాహనాలని అర్ధం. కానీ వాయువేగాన్ని నేల పై పరుగులు పెట్టించడం నేర్చుకున్న మానవుడికి దాన్ని ఎన్నో రకాలుగా వినియోగించుకునే ప్రయత్నంచేసిండు.. ఏ ఇందనం ఖర్చు లేకుండా కేవలం గాలి వాటంతోనే యాంత్రిక శక్తి పుట్టించాలనే ఐడియా ఎవరిది..ఇన్ని జీవితాలను మార్చేసిన ఆ ఐడియా ఏ మేథస్తులోంచి పుట్టింది..
స్పాట్ (విండ్ వెహికిల్స్ వీల్స్)
యాంకర్ 4
కలలు కనడం అందరికీ తెలుసు.. కానీ ఆ కలలను సాకారం చేసుకోవడం కొందరికే సాధ్యం.. అకుంఠిత దీక్ష పట్టుదల ఉంటే చేరాల్సిన గమ్యం అరచేతిలోకి వచ్చి వాలుతుందన్న సత్యాన్ని రుజువు చేసిండు స్టీవెన్..ఇంతకీ ఎవరీ స్టీవెన్..
స్పాట్
గాలిలో తేలిపోయినట్టు కనిపించే ఈ విండ్ చారిట్లకు పురుడు పోసిన మేథావి..ఓ గొప్ప గణిత శాస్ర్తవేత్త..ఇంజనీర్..ఆయన పేరు సైమన్ స్టెవిన్..ఈయన చేసిన ప్రయోగాలతో హాలెండ్ రూపురేఖలనే మార్చేసిండు..ఈ ఆవిష్కరణలు హాలెండ్ వ్యాపారాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లినయి.
స్పాట్(విండ్ వెహిల్స్)
స్టెవింగ్ తన ఆలోచనలతో..తన ఆవిష్కరణలతో..తన మేథమేటిక్స్ తో మాతృదేశాన్ని సుసంపన్నం చేయాలని కలలు కనేవాడు..ఆ దిశగానే అనేక ప్రయోగాలు చేసిండు.
స్పాట్( మూవ్ అయ్యే ఒరిజినట్ గ్రాఫిక్స్ స్పాట్)
కాలాలు మారేకొద్దీ గణితశాస్ర్తంలో కూడా మార్పులొచ్చినయి..ఒకప్పుడు విద్యాలయాలలో బీజగణితం..వ్యాపార గణితంమే ఉండేది..కానీ మారుతున్న అవిష్కరణలు. అవసరాలు..గణితంలో కొత్త విభాగాల ఆవిష్కరణకు నాంది పలికినయి. ఫలితంగా పెద్ద పెద్ద నిర్మాణాలు..పేలుడు యంత్రాలు కనిపెట్టడం సాధ్యమయింది.
స్పాట్..(చిన్నది స్టెవింగ్ ఫోటో)
ఇప్పడు స్టెవింగ్ చేసిన ఆవిష్కరణ..అన్ని శాస్ర్తాలకు మించినది..ఓ మహావిష్కరణ..అంటే ఇప్పటి వరకు గణితం అంటే గణితమే..సైన్స్ అంటే సైన్సే..కానీ స్టెవింగ్ మేథమెటికల్ సైన్స్ అనే కొత్త థియరీకి ద్వారాలు తెరిచిండు..ఆ ద్వారాలు కొన్ని వేల ఆవిష్కరణలకు తెరతీసినయి. అంతే కాదు ఇటు గణితంలో..సైన్స్ లో ఉన్న వేలాది చిక్కుముడులను ఒక్కవేటుతో ఛేదించినయి.
(స్పాట్) (నీటిలో తామరాకు తో స్టార్ట్)ఒరిజినల్
ఎందరో శాస్ర్తవేత్తలు సాధించలేని వాటిని స్టీవెన్ సాధించడానికి ఒక కారణం ఉంది. విజ్ఞానశాస్ర్తంలో వచ్చే సందేహాలు సందేహాలుగానే ఉండేవి.. వాటికి గణిత శాస్ర్తాన్ని జోడించడం వల్ల ఎన్నో సమస్యలకు చిక్కుముడులు విడిపోయినయి.
స్పాట్
శతాబ్దం కిందట..హాలెండ్ లో డ్రైనెజీ వాటర్ ను ఎత్తిపోసే విండ్ మిల్లులు ఉండేవి..అయితే అవి అంత సమర్ధవంతంగాపనిచేసేవి కాదు..స్టీవెన్ తన నైపుణ్యంతో వాటికి కొత్త బలాన్ని తెచ్చిపెట్టిండు..ఈ విండ్ మిల్లు ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం…
స్పాట్
ఇక్కడ పెద్దగా కనిపించే చెక్క చక్రాల వంటి వీటిని గేరింగ్ సిస్టమ్ అంటరు. ఇవి నిలువు చక్రాలకు, అడ్డు చక్రాలకు ఆచ్ఛాదన చేయబడి ఉంటయి. ఈ విండ్ మిల్లుకు ఇదే గుండెకాయ. ఇవన్నీ విడి బాగాలుగా ఉంటూ కలిసి పనిచేయడమే ఈ వ్యవస్థలో గొప్పతనం..ఈ వాడి తేలిన పళ్లలాంటి బాగాలను యాంకిల్స్ అంటరు. ఈ యాంకిల్స్ నిలువు చక్రానికి అమర్చబడుతయి.ఇవి అడ్డు చక్రానికి ఉన్నయాంకిల్స్ కి కనెక్ట్ చేయబడి ఉంటయి. ఈ అమరిక వల్ల ఒక చక్రం కదిలితే మరో చక్రం కదులుతుంది. చూడటానికి చాలా తేలికగా ఉన్నా రెండు చక్రాల పళ్లు ఏకకాలంలో కలవడం..ఒకదానికొకటి లింక్ అవడం అంత తేలికగా అయ్యే పనికాదు.. చక్రాల వ్యాసార్ధం. పళ్లమధ్యదూరం. వీటి లెక్కలన్నీ సరిగ్గా ఉంటేనే యంత్రం ఎటువంటి ఆటంకంలేకుండా పనిచేస్తది.
స్పాట్ ( చక్రాలు కదిలే సీన్ ఒరిజినల్ మ్యూజిక్) రెక్కలు తిరిగే వరకు..
ఈ యంత్రం లోపలి బాగమంతా..ఒక గడియారంలోపలి బాగం మాదిగా అమర్చబడిఉంటది.
స్పాట్
ఇంత పెద్దయంత్రం తిరుగుతుంటే ఎలువంటి వైబ్రేషన్లు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయగలగడం నిజంగా గ్రేటే..స్టీవెన్ చేసిన ఈ ప్రయోగం వల్ల గతంలోఉన్నవిండ్ మిల్లుకు ఇప్పడు మనం చూస్తున్న విండ్ మిల్లు కెపాసిటీ మూడు రెట్లు పెరిగింది శ్రమ మూడు రెట్లు తగ్గింది.
స్పాట్ ( రెక్కలుతిరిగే సౌండ్) మిషన్ లో నీళ్లు చిమ్మే సీన్ లు
స్టీవెన్ తయారుచేసిన ఈ మిషన్ నిజంగా అద్భుతం..ఇందులో కొత్త స్లూయిజ్ లు, కొత్త కొత్త పెడెల్స్ ఉపయోగించిండు..అప్పటి వరకు డ్రైనేజ్ కే ఉపయోగించిన విండ్ మిల్లులను సరస్సుల వద్ద కూడా ఉపయోగించడం మొదలు పెట్టిన్రు..
స్పాట్(ఆవులు పరిగెత్తే సీన్)
బ్రేక్ యాంకర్
స్టీవెన్ కనిపెట్టిన విండ్ మిల్లులు ప్రపంచ శాస్ర్త సాంకేతిక వ్యవస్థ గతిని పూర్తిగా మార్చేసినయి. అవును కేవలం మనం గాలిమరగా పిలుచుకునే విండ్మిల్లుకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు సైన్స్ కు ఉన్న సంబంధం ఏంటి..చిన్న బ్రేక్ తరువాత తెలుసుకుందాం..
యాంకర్ 5
ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు కానీ..స్టీవెన్స్ ఒక్కడి ఐడియా ప్రపంచ పౌరుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మరికొందరు శాస్ర్తవేత్తలకు ఆదర్శంగా నిలిచింది. స్టీవెన్ సంవత్సరాల తరబడి చేసిన కృషి యూరప్ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని ఫలితాలను మిగిల్చింది.
స్పాట్
స్టీవెన్ చేసిన ప్రయోగానికి తగిన గుర్తింపే వచ్చింది. దీనికి సంబందించిన పేటెంట్ హక్కులను ప్రభుత్వం ఆయనకు స్వాధీన పరిచింది. మంచి రివార్డు ఇచ్చి సత్కరించింది..
స్పాట్
విండ్ మిల్ పవర్ కాస్తా పవర్ హౌస్ ల ఏర్పాటు కు దారి తీసింది.అదే విండ్ పవర్ ను ఉపయోగించుకొని పారిశ్రామిక ప్రగతికి పునాదులు వేశారు. అప్పటికే యూరోపియన్ లో పవర్ ఫుల్ శక్తిగా ఉన్న హాలెండ్ ఈ పవర్ హౌస్ ల పుణ్యమా అని మరింత పవర్ ఫుల్ గా మారింది.
స్పాట్( ఇండ్ల పై సీన్స్ వాడుకో)వరుసగా తరువాత వచ్చే చెక్క మిషన్ కూడా స్పాటే..
స్టీవెన్ ప్రయోగం పుణ్యమా అని పని వేగం పెరిగింది..విత్తనాలు, దినుసులను దంచే పని మనుషుల నుంచి మిల్లులు తీసుకున్నయి. నూనే తీయడం మరింత సులభం అయింది.(మిషన్ సౌండ్) పేపర్ తయారుచేయడం కూడా మరింత తేలికయింది.(పేపర్ తయారు చేసే బిట్ ) పెద్ద పెద్ద మొద్దులను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం కూడా నిముషాల్లో పనిగా మారింది. అంతే పని వేగంతో పాటు అభివృద్ది కూడా పెరిగింది. మనుషులు చేసే ఈ పనిని 30రెట్టు వేగంగా చేయగలుగుతున్నయి ఈ విండ్ మిషన్ లు..అప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఇది చాలా ఎక్కువే..(మొద్దు కోసే విజవల్ స్పాట్) కేవలం ఈ ఒక్క విండ్ మిషన్ కారణం వల్ల ప్రపంచపటంలో చిన్న దేశంగా ఉన్న హాలెండ్ యూరప్ లోనే పెద్ద పారిశ్రామిక శక్తిగా ఎదిగేందుకు దోహద పడింది.(బిల్డింగ్ పై విజువల్స్, బిల్డింగ్ పెయింటింగ్స్) గణిత మేథో సంపత్తిని వినియోగించుకొని తయారు చేసిన విండ్ మిల్లుల వల్ల హాలెండ్ వ్యాపార కేంద్రంగా మారింది. వరల్డ్ ట్రేడింగ్ లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకొంది.
స్పాట్
యాంకర్ 6
విండ్ పవర్ హాలీవుడ్ ను పవర్ ఫుల్ ఎనర్జిటిక్ సెంటర్ గా చేసింది.. ఈ పారిశ్రామిక విప్లవం యూరప్ మొత్తాన్ని బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగేలా చేసింది. సిటీ సెంట్రల్ బ్యాంక్ మొదలుకొని మొట్టమొదటి స్టాక్ ఎక్సెంజ్ వరకు ఇక్కడే పురుడు పోసుకున్నయి.
స్పాట్
ఈ ప్రపంచంలో ఆమెస్టర్ డ్యామ్ అత్యంత ధనిక పట్టణం. ఇక్కడ ప్రతిదీ కొనుక్కోవచ్చు..అంటే దొరకనిదంటూ ఏమీ లేదని అర్ధం. డైమండ్స్, అలంకరణలు. మసాలాలు..ఒక్కటేమిటి అన్నీ దొరుకుతాయి.ఈ నగరం స్వర్ణయుగానికి కొత్త అర్ధం చెప్పింది. ఈ సిటీలో మొదటి సెంట్రల్ బ్యాంక్, ఈ సిటిలోనే మొట్ట మొదటి స్టాక్ ఎక్సేంజ్ ఏర్పడ్డయి. మొట్టమొదటి ఎకనామిక్ క్రాష్ ఏర్పడింది కూడా ఇక్కడే..
స్పాట్ (గ్రాఫిక్ రీల్)
హాలెండ్ పవర్ యూరప్ మొత్తాన్నిప్రభావితం చేసింది. ఈ విండ్ మిల్ ను మరింత మోడరేట్ చేయడానికి శ్రీకారం చుట్టిన్రు పరిశోధకులు. దాని కోసం మరింత అడ్వాన్స్ డ్, మేథమేటిక్స్, సైన్స్ పరిజ్ఞానాన్ని వాడుకున్నరు. పవర్ పవరేంటే నిరూపించి చూపించిండు స్టీవెన్..అప్పటి నుంచి శాస్ర్తవేత్తలు కొత్త శక్తి వినయోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నరు.
స్పాట్ (గడ్డి మైదానాలు, ఇంద్రధనసు ఉన్న ఏరియా)
బ్రేక్ యాంకర్ 2
ఒక ఆవిష్కరణ లోంచి మరొక కొత్త సిద్దాంతం ఆవిష్కృతమవుతది. ఆ సిద్దాంతం మరిన్ని ఫలితాలు సాధించ వచ్చు లేదా..పాత సిద్దాంతం పూర్తిగా తప్పని నిరూపించ వచ్చు..కానీ అప్పటికే అందిన సాంకేతిక ఫలితాలతో యూరప్ మొత్తం ఆర్ధిక మత్తులో జోగుతోంది.. మిధ్యా నాగరికత సొగసులో సోలిపోతోంది.. సరిగ్గా అప్పుడే ప్రపంచం విస్తూపోయే ఓ సైన్స్ అద్బుతం జరిగింది..ఏంటా అద్భుతం చిన్నబ్రేక్ తరువాత చూద్దాం..
యాంకర్ 7
కేవలం విండ్ మిల్లు సీక్రెట్ యూరప్ ఖండం మొత్తాన్ని సంపన్నం చేసిందన్న సంగతి ప్రపంచానికి తెలిసింది. అంతే ప్రకృతి శక్తులను, వివిధ రకాల శక్తులను ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా వాడుకోవడం ఎలా అని ప్రయోగాలు చేసిన్రు శాస్ర్తవేత్తలు..ఈ ప్రయోగాలలో కొన్ని కొత్త శక్తులు బయటపడ్డయి..ఆ కోవలోకి వచ్చేవే..ఎలక్టిసిటీ..మాగ్నటిక్ పవర్లు..
స్పాట్
18వ శతాబ్దంలో ఇంగ్లీష్ దేశాలు పూర్తిగా అపోహలు, అవాస్తవాలు ప్రకటనలో మునిగితేలుతున్నరోజులవి..మరోవైపు విచ్చలవిడి శృంగారం రాజ్యమేలుతోంది. (విగ్రహాల మినీ స్పాట్ )
ఈ మిధ్యా నాగరిక సమాజంలోంచి కొత్త నాగరికత పుట్టుకొచ్చింది.
స్పాట్
ఇప్పుడిక సాంకేతిక శాస్ర్త ద్వారాలు తెరిచి కొత్త శక్తి వినియోగానికి నాంది పలికే పనిలో పడ్డరు శాస్ర్తవేత్తలు. సైన్స్ ఓ పక్క వినోదాన్ని పంచే వస్తువుగా కూడా మారిపోయింది. ఈ వినోదం, విజ్ఞానం ఒకేసారి పంచే ప్రయోగాల నుంచి అద్భుత ఫలితాలు ఆవిష్కృతం అయినయి. సరిగ్గా ఇప్పుడే ఎలక్ట్రిసిటీ, అయస్కాంత శక్తిని కూడా వినియోగించుకొనే అవకాశం లభించింది శాస్ర్తవేత్తలకు.
స్పాట్ (శాస్ర్తవేత్త చక్రం తిప్పుతూ రెండు గోళాల మద్య ఎలక్ర్టి సిటీ పుట్టించే విజువల్స్)
18వ శతాబ్దంలో శూన్య ప్రదేశం ద్వారా ఎన్ని విచిత్రాలు చేయవచ్చో కూడా వెలుగులోకి వచ్చింది..ఎందుకంటే శూన్య ప్రదేశం అనేది యానక రహితమైనది. యానకం లేని చోట ధ్వని, కాంతి, విద్యుత్ ఏదీ ప్రసారం కాదు..ఎలాగో ఇప్పడు చూద్దాం...
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అలారం గడియారాన్ని కీ ఇచ్చి వదిలితే పెద్దగా అలారం మోగుతుంది.(అలారం సౌండ్ పెట్టాలి)
ఇదే అలారపు గడియారాన్ని ఒక గంటజాడీ కింద పెట్టి..ఈ గంటజాడీలో గాలినంతా వాయుశోషకం ద్వారా తోడేయాలి.ఇప్పడు జాడీ శూన్య ప్రదేశంగా మారింది.ఇందులో గాలితో సహా ఎటువంటి యానకం లేదు. ఇప్పుడు తిరిగి అలారాన్ని మోగిస్తే కేవలం కదలికలు తప్ప ఎటువంటి శబ్దం వినిపించదు. అయితే దీనికి కారణాలు ఏంటో చాలా రోజుల వరకు తెలియరాలేదు. ఈ మర్మాన్ని తెలుసుకునే క్రమంలో ఎన్నో విషయాలు ప్రపంచానికి పరిచయం అయినయి.
స్పాట్
మేథ్యూ బౌల్టన్ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త.. ఈయన లూనార్ సొసైటీకి చెందిన పౌరుడు. ఈ సొసైటీలో పారిశ్రామిక వేత్తలు, ప్రయోగాభిలాషులు, ప్రాకృతిక తత్వవేత్తలు ఉంటరు. వీరంతా తమ జ్ఞానాన్ని పంచుకుంటరు. వీరిలో చెప్పుకోదగ్గ ప్రముఖులు స్కాటిష్ ఇంజనీర్ జేమ్స్ వాట్.. స్పాట్ (బ్లాక్ అండ్ వైట్ విజవల్స్) వాట్ కొన్ని సంవత్సరాలు ప్రాథమిక రకానికి చెందిన స్టీమ్ ఇంజన్ ను వాడినడు. దీన్ని కనుక్కోవడానికి జేమ్స్ వాట్ కు పూర్తి స్థాయిలో ఇండస్ర్టియలిస్ట్ మాథ్యూ సహకరించిండు. ఒక ఆవిష్కరణ కావాలంటే మేథస్సు కావాలి..ఆ ప్రయోగానికి పెట్టుబడి పెట్టగల ఆర్ధిక శక్తి కావాలి. వాట్ దగ్గర స్టీమ్ ఇంజన్ను మోడరేట్ చేయగల సాంకేతిక శక్తి పుష్కలంగా ఉంది. మాథ్యూ దగ్గర కావలసిన పెట్టుబడి ఉంది. అందుకే ప్రయోగం మొదలు పెట్టేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. దీన్నే కాప్టిలిజం ఇన్ యాక్షన్ గా పిలుస్తరు.
స్పాట్ (బొగ్గు మండించే సీన్స్, గ్రీన్ లాన్)
స్టీమ్ ఇంజన్ ప్రపంచ దేశాలపై తిరుగులేని ప్రభావాన్ని చూపింది. ప్రతి కొత్త ఆవిష్కరణ వెనుక ఓ సైంటిఫిక్ థియరీ దాగిఉంటది. స్పాట్(బొగ్గు మండించే సీన్)
ఇదే మాథ్యూ బౌల్టన్, జేమ్స్ వాట్ ల స్టీమింజన్. ఇందులో కేవలం ఒక మనిషి, బొగ్గు, కొలిమి మాత్రమే వాడుతరు. ఈ ఒక్క మిషన్ ఒకప్పుడు ఒక గదినిండా అమర్చబడి ఉండేది.
స్పాట్(వేడినీళ్లు, మిషన్ అన్నీ పరికరాలు)
ఈ ఇంజన్ని కాలువల వద్ద మాత్రమే ఏర్పాటు చేసే వారు. ఎందుకంటే స్టీమ్ తయారీకి ఎక్కువ మొత్తంలో నీరు అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెషిన్ వందల సంవత్సరాల నాటిది..ఇదిగో ఇక్కడ వాట్ , బోల్డన్ అనే పేర్లు కూడా అలాగే ఉన్నయి. ఈ మెషిన్ పనిచేసే విధానం చాలా సింపుల్ టెక్నిక్.. శూన్య ప్రదేశం అనే విధానంతో ఈ ఆవిరి యంత్రం పనిచేస్తది. ముందుగా వేడి ఆవిరి ఒక సిలిండర్ నిండా వేగంగా నిండుతది. ఆ వత్తిడికి సిలిండర్లో ఉన్న పిస్టన్ నెట్టబడుతది. పిస్టన్ నెట్టగానే పిస్టన్ వైపున్న గాలి బయటకు పంపబగుతుంది. కొద్ది సెకన్లలోనే ఈ వేడి గాలి చల్లబడగానే చల్లని గాలిని పిస్టన్ బయటకు నెడతది. ఈ ప్రక్రియ అనేక మార్లు జరగడం. ఈ పిస్టన్ కదలికలే యంత్రిక శక్తిని ఇస్తయి. ఈ పిస్టన్ ను కదలించడానికి కావలిసిన ఉష్ణశక్తి బొగ్గును మండించడం ద్వారా సమకూరుతది. ఈ ఆవిరి యంత్రం యూరప్ లో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని సైన్స్ సంగతులు వచ్చేవారం తెలుసుకుందాం..
అంటిల్ దెన్ బైబై..
వెల్ కం బ్యాక్ టు ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్.
విశ్వరహస్యాల సమాహారం..విజ్ఞాన ఖని దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
యాంకర్ 1
ఈ భూమి పై మానవుడు ఆవిర్భవించడానికి కొన్ని కోట్ల సంవత్సరాలే పట్టింది. కానీ చాలా కాలం మానవుడు ఒక తెలివైన జంతువులాగానే బతుకెళ్లదీస్తూనే వచ్చిండు. కానీ ఆధునిక యుగంలోకి అడుగు పెట్టాక తన మేథస్సుకు పదును పెట్టిండు..తన చుట్టూ ఉన్న ప్రకృతిని అనుసరిస్తూ తాను హాయిగా సుఖంగా శ్రమలేకుండా బతకడం ఎలాగో నేర్చుకుండు..అందుకు కావలసిన శక్తి గురించి అన్వేషింశించిండు..ఆ అన్వేషణలో మానవుడి ఈ ప్రకృతిలో ఎన్నోరకాల ప్రకృతి శక్తులు ఎదురయినయి..ఇంతకీ ఏంటా శక్తులు..
వాయిస్
ఆదిమ మానవుడి అవతారం ముగిసి ఆధునిక మానవుడి అవతారాన్ని దాల్చిన మానవుడు ప్రకృతిని చూసి భయపడటం మాని ప్రకృతిని తన వశం చేసుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించిండు..నింగి, నేల, ఆకాశం, నీరు, నిప్పు ఈ పంచ భూతాలను తన వశం చేసుకొని తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిండు.
స్పాట్ (బొగ్గుతో మంట, స్పీడ్ విజువల్)
కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషి చేస్తున్న ప్రయత్నానికి ఫలితాలు దొరికినయి. ఈ రోజు రాత్రి పగలుకు తేడా లేకుండా భూమి వెలిగి పోతుందంటే కారణం మానవుడు అన్వేషించిన శక్తి తన గుప్పిట్లోకి తెచ్చుకోగలగడమే…
స్పాట్( నైట్ సిటీ లైటింగ్స్)
పవర్..మనిషిని, మానవ మనుగడను, పౌర జీవనస్థాయిని, జీవన విధానాన్ని, దేశ ఆర్ధిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది.
స్పాట్( ఫోటోలు తీసే విజువల్స్ సేమ్ మ్యూజిక్)
యాంకర్ 2
ఈ రోజు మనం చూస్తున్న ఈ వెలుగుల మాటున ఎన్నో చీకటి కోణాలు దాగి ఉన్నయి. అవన్నీ మనం కనీసం ఊహించని...కనీసం ఊహించడానికే సాహసం చేయని ఆలోచనా రీతులు..ఈ శక్తి అంతా ఏ ఒక్కరో సృష్టించింది కాదు..వేలాదిగా వందలాది శాస్ర్తవేత్తల శ్రమ ఫలితం..ఒక్క మేథోశ్రమే కాదు సమాజం చేత చీత్కారాలు, చిన్నచూపు వంటివి భరించి మనకీ వెలుగు ప్రసాదించారు ఆనాటి మహాను బావులు..మనం ఒక్కసారి ఆ చరిత్ర గురుతుల్లోకి వెళ్లి చూసొద్దాం..
చిన్న స్పాట్ ( లైట్ బిల్టింగ్స్)
వాయిస్..(పచ్చటి మైదానంతో స్టార్ట్)(కాకుల కేకలతో..)
మానవపరిణామ క్రమంలో 17వ శతాబ్దం అత్యంత కీలకమైన దశ.. మానవుడు ప్రకృతి శక్తులను పూర్తి స్థాయిలో ఆధునిక పద్దతిలో వాడుకోవడం మొదలైన ప్రారంభదశ అది.. అక్కడే ప్రకృతి శక్తులకు మానవ మేథస్తుకు మధ్య ఉన్న ఒక సన్నని పొర విచ్చుకోసాగింది..
స్పాట్
అప్పటికి ఎలక్ర్టిసిటీ లేదు..రైళ్లు బస్సుల వంటి ప్రయాణసాధనలేవీ లేవు..జంతువులు, నీటి పై ప్రయాణమే నాటి ఆధునిక సాధనాలు..
స్మాల్ స్పాట్ (ఎడారి, హాలెండ్ బీట్)
(అలలమ్యూజిక్ తో..) ఈ నిర్మానుష్యమైన ప్రాంతమే మానవ మేథస్సుకు పదును పెట్టింది..తన శక్తిని దాచి పెట్టుకొని ప్రకృతి శక్తిని వినియోగించుకొనే ప్రయత్నం ఇక్కడి నుంచే మొదలయింది.
స్పాట్( విండ్ సైకిల్స్ తిరగడం)
ఇప్పుడు ఇక్కడ ఇలా విలాసంగా కేరింతలు కొట్టుకంటూ విండ్ సైకిల్లో రైడింగ్ చేస్తున్న ఈ ప్రాంతం ఒకప్పడు అంటే సరిగ్గా నాలుగొందల ఏండ్లనాడు ఒట్టి నిర్మానుష్య ప్రాంతం..ఇక్కడ మనుషులు సేద తీరేందుకు ఈ బీచ్ వెంట నడుస్తూ వెళ్లేవారు.ఈ సాగర శ్వాసలో శ్రమను మరిచి పోయేవారు. ఇప్పడు ఇదే ప్రాంతంలో మనం చూస్తున్న విండ్ చారిట్ లు పరుగులు తీస్తున్నయి..ఈ విండ్ చారిట్ ల వెనుక దశాబ్దాల కథ ఉంది.
యాంకర్ 3
అలిసి పోయిన శరీరానికి హాయినిచ్చే చిరుగాలి జీవన గమనాన్నే మర్చేస్తుందని ఎవరూ ఊహించలేదు.. గాలివాటానికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా మారిపోతుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతకీ గాలివాటపు మహత్యం ఏంటి. ప్రపంచ గతిని మార్చిన ఆ ఆవిష్కరణ ఎక్కడ మొదలయింది.
స్పాట్
(కలర్ బొమ్మలతో స్టార్ట్) ఇక్కడ కనిపించే నేలనావల్లాంటి వాటిని విండ్ చారిట్ లని పిలుస్తరు. వీటిని మొదట సముద్రం వెంట సైనిక పహారాకు వాడుకునే వారు. అప్పుడు గాలి వాటానికి తెరచాపను అడ్డుపెట్టి యాంత్రిక శక్తిని ఉత్పత్తి చేయగలిగిన్రు. ఇప్పుడు అదే సీక్రెట్ తో చాలా వేగంగా దూసుకుపోయే వాహనాలను తయారు చేయగలిగిన్రు. ప్రజలు మొదట్లో ఈ తరహా వాహనాలను చూసి భయపడేవారు. వీటిని డెవిల్స్ రింగ్ లని పిలిచేవారు. అంటే భూతవాహనాలని అర్ధం. కానీ వాయువేగాన్ని నేల పై పరుగులు పెట్టించడం నేర్చుకున్న మానవుడికి దాన్ని ఎన్నో రకాలుగా వినియోగించుకునే ప్రయత్నంచేసిండు.. ఏ ఇందనం ఖర్చు లేకుండా కేవలం గాలి వాటంతోనే యాంత్రిక శక్తి పుట్టించాలనే ఐడియా ఎవరిది..ఇన్ని జీవితాలను మార్చేసిన ఆ ఐడియా ఏ మేథస్తులోంచి పుట్టింది..
స్పాట్ (విండ్ వెహికిల్స్ వీల్స్)
యాంకర్ 4
కలలు కనడం అందరికీ తెలుసు.. కానీ ఆ కలలను సాకారం చేసుకోవడం కొందరికే సాధ్యం.. అకుంఠిత దీక్ష పట్టుదల ఉంటే చేరాల్సిన గమ్యం అరచేతిలోకి వచ్చి వాలుతుందన్న సత్యాన్ని రుజువు చేసిండు స్టీవెన్..ఇంతకీ ఎవరీ స్టీవెన్..
స్పాట్
గాలిలో తేలిపోయినట్టు కనిపించే ఈ విండ్ చారిట్లకు పురుడు పోసిన మేథావి..ఓ గొప్ప గణిత శాస్ర్తవేత్త..ఇంజనీర్..ఆయన పేరు సైమన్ స్టెవిన్..ఈయన చేసిన ప్రయోగాలతో హాలెండ్ రూపురేఖలనే మార్చేసిండు..ఈ ఆవిష్కరణలు హాలెండ్ వ్యాపారాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లినయి.
స్పాట్(విండ్ వెహిల్స్)
స్టెవింగ్ తన ఆలోచనలతో..తన ఆవిష్కరణలతో..తన మేథమేటిక్స్ తో మాతృదేశాన్ని సుసంపన్నం చేయాలని కలలు కనేవాడు..ఆ దిశగానే అనేక ప్రయోగాలు చేసిండు.
స్పాట్( మూవ్ అయ్యే ఒరిజినట్ గ్రాఫిక్స్ స్పాట్)
కాలాలు మారేకొద్దీ గణితశాస్ర్తంలో కూడా మార్పులొచ్చినయి..ఒకప్పుడు విద్యాలయాలలో బీజగణితం..వ్యాపార గణితంమే ఉండేది..కానీ మారుతున్న అవిష్కరణలు. అవసరాలు..గణితంలో కొత్త విభాగాల ఆవిష్కరణకు నాంది పలికినయి. ఫలితంగా పెద్ద పెద్ద నిర్మాణాలు..పేలుడు యంత్రాలు కనిపెట్టడం సాధ్యమయింది.
స్పాట్..(చిన్నది స్టెవింగ్ ఫోటో)
ఇప్పడు స్టెవింగ్ చేసిన ఆవిష్కరణ..అన్ని శాస్ర్తాలకు మించినది..ఓ మహావిష్కరణ..అంటే ఇప్పటి వరకు గణితం అంటే గణితమే..సైన్స్ అంటే సైన్సే..కానీ స్టెవింగ్ మేథమెటికల్ సైన్స్ అనే కొత్త థియరీకి ద్వారాలు తెరిచిండు..ఆ ద్వారాలు కొన్ని వేల ఆవిష్కరణలకు తెరతీసినయి. అంతే కాదు ఇటు గణితంలో..సైన్స్ లో ఉన్న వేలాది చిక్కుముడులను ఒక్కవేటుతో ఛేదించినయి.
(స్పాట్) (నీటిలో తామరాకు తో స్టార్ట్)ఒరిజినల్
ఎందరో శాస్ర్తవేత్తలు సాధించలేని వాటిని స్టీవెన్ సాధించడానికి ఒక కారణం ఉంది. విజ్ఞానశాస్ర్తంలో వచ్చే సందేహాలు సందేహాలుగానే ఉండేవి.. వాటికి గణిత శాస్ర్తాన్ని జోడించడం వల్ల ఎన్నో సమస్యలకు చిక్కుముడులు విడిపోయినయి.
స్పాట్
శతాబ్దం కిందట..హాలెండ్ లో డ్రైనెజీ వాటర్ ను ఎత్తిపోసే విండ్ మిల్లులు ఉండేవి..అయితే అవి అంత సమర్ధవంతంగాపనిచేసేవి కాదు..స్టీవెన్ తన నైపుణ్యంతో వాటికి కొత్త బలాన్ని తెచ్చిపెట్టిండు..ఈ విండ్ మిల్లు ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం…
స్పాట్
ఇక్కడ పెద్దగా కనిపించే చెక్క చక్రాల వంటి వీటిని గేరింగ్ సిస్టమ్ అంటరు. ఇవి నిలువు చక్రాలకు, అడ్డు చక్రాలకు ఆచ్ఛాదన చేయబడి ఉంటయి. ఈ విండ్ మిల్లుకు ఇదే గుండెకాయ. ఇవన్నీ విడి బాగాలుగా ఉంటూ కలిసి పనిచేయడమే ఈ వ్యవస్థలో గొప్పతనం..ఈ వాడి తేలిన పళ్లలాంటి బాగాలను యాంకిల్స్ అంటరు. ఈ యాంకిల్స్ నిలువు చక్రానికి అమర్చబడుతయి.ఇవి అడ్డు చక్రానికి ఉన్నయాంకిల్స్ కి కనెక్ట్ చేయబడి ఉంటయి. ఈ అమరిక వల్ల ఒక చక్రం కదిలితే మరో చక్రం కదులుతుంది. చూడటానికి చాలా తేలికగా ఉన్నా రెండు చక్రాల పళ్లు ఏకకాలంలో కలవడం..ఒకదానికొకటి లింక్ అవడం అంత తేలికగా అయ్యే పనికాదు.. చక్రాల వ్యాసార్ధం. పళ్లమధ్యదూరం. వీటి లెక్కలన్నీ సరిగ్గా ఉంటేనే యంత్రం ఎటువంటి ఆటంకంలేకుండా పనిచేస్తది.
స్పాట్ ( చక్రాలు కదిలే సీన్ ఒరిజినల్ మ్యూజిక్) రెక్కలు తిరిగే వరకు..
ఈ యంత్రం లోపలి బాగమంతా..ఒక గడియారంలోపలి బాగం మాదిగా అమర్చబడిఉంటది.
స్పాట్
ఇంత పెద్దయంత్రం తిరుగుతుంటే ఎలువంటి వైబ్రేషన్లు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయగలగడం నిజంగా గ్రేటే..స్టీవెన్ చేసిన ఈ ప్రయోగం వల్ల గతంలోఉన్నవిండ్ మిల్లుకు ఇప్పడు మనం చూస్తున్న విండ్ మిల్లు కెపాసిటీ మూడు రెట్లు పెరిగింది శ్రమ మూడు రెట్లు తగ్గింది.
స్పాట్ ( రెక్కలుతిరిగే సౌండ్) మిషన్ లో నీళ్లు చిమ్మే సీన్ లు
స్టీవెన్ తయారుచేసిన ఈ మిషన్ నిజంగా అద్భుతం..ఇందులో కొత్త స్లూయిజ్ లు, కొత్త కొత్త పెడెల్స్ ఉపయోగించిండు..అప్పటి వరకు డ్రైనేజ్ కే ఉపయోగించిన విండ్ మిల్లులను సరస్సుల వద్ద కూడా ఉపయోగించడం మొదలు పెట్టిన్రు..
స్పాట్(ఆవులు పరిగెత్తే సీన్)
బ్రేక్ యాంకర్
స్టీవెన్ కనిపెట్టిన విండ్ మిల్లులు ప్రపంచ శాస్ర్త సాంకేతిక వ్యవస్థ గతిని పూర్తిగా మార్చేసినయి. అవును కేవలం మనం గాలిమరగా పిలుచుకునే విండ్మిల్లుకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు సైన్స్ కు ఉన్న సంబంధం ఏంటి..చిన్న బ్రేక్ తరువాత తెలుసుకుందాం..
యాంకర్ 5
ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు కానీ..స్టీవెన్స్ ఒక్కడి ఐడియా ప్రపంచ పౌరుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మరికొందరు శాస్ర్తవేత్తలకు ఆదర్శంగా నిలిచింది. స్టీవెన్ సంవత్సరాల తరబడి చేసిన కృషి యూరప్ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని ఫలితాలను మిగిల్చింది.
స్పాట్
స్టీవెన్ చేసిన ప్రయోగానికి తగిన గుర్తింపే వచ్చింది. దీనికి సంబందించిన పేటెంట్ హక్కులను ప్రభుత్వం ఆయనకు స్వాధీన పరిచింది. మంచి రివార్డు ఇచ్చి సత్కరించింది..
స్పాట్
విండ్ మిల్ పవర్ కాస్తా పవర్ హౌస్ ల ఏర్పాటు కు దారి తీసింది.అదే విండ్ పవర్ ను ఉపయోగించుకొని పారిశ్రామిక ప్రగతికి పునాదులు వేశారు. అప్పటికే యూరోపియన్ లో పవర్ ఫుల్ శక్తిగా ఉన్న హాలెండ్ ఈ పవర్ హౌస్ ల పుణ్యమా అని మరింత పవర్ ఫుల్ గా మారింది.
స్పాట్( ఇండ్ల పై సీన్స్ వాడుకో)వరుసగా తరువాత వచ్చే చెక్క మిషన్ కూడా స్పాటే..
స్టీవెన్ ప్రయోగం పుణ్యమా అని పని వేగం పెరిగింది..విత్తనాలు, దినుసులను దంచే పని మనుషుల నుంచి మిల్లులు తీసుకున్నయి. నూనే తీయడం మరింత సులభం అయింది.(మిషన్ సౌండ్) పేపర్ తయారుచేయడం కూడా మరింత తేలికయింది.(పేపర్ తయారు చేసే బిట్ ) పెద్ద పెద్ద మొద్దులను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం కూడా నిముషాల్లో పనిగా మారింది. అంతే పని వేగంతో పాటు అభివృద్ది కూడా పెరిగింది. మనుషులు చేసే ఈ పనిని 30రెట్టు వేగంగా చేయగలుగుతున్నయి ఈ విండ్ మిషన్ లు..అప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఇది చాలా ఎక్కువే..(మొద్దు కోసే విజవల్ స్పాట్) కేవలం ఈ ఒక్క విండ్ మిషన్ కారణం వల్ల ప్రపంచపటంలో చిన్న దేశంగా ఉన్న హాలెండ్ యూరప్ లోనే పెద్ద పారిశ్రామిక శక్తిగా ఎదిగేందుకు దోహద పడింది.(బిల్డింగ్ పై విజువల్స్, బిల్డింగ్ పెయింటింగ్స్) గణిత మేథో సంపత్తిని వినియోగించుకొని తయారు చేసిన విండ్ మిల్లుల వల్ల హాలెండ్ వ్యాపార కేంద్రంగా మారింది. వరల్డ్ ట్రేడింగ్ లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకొంది.
స్పాట్
యాంకర్ 6
విండ్ పవర్ హాలీవుడ్ ను పవర్ ఫుల్ ఎనర్జిటిక్ సెంటర్ గా చేసింది.. ఈ పారిశ్రామిక విప్లవం యూరప్ మొత్తాన్ని బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగేలా చేసింది. సిటీ సెంట్రల్ బ్యాంక్ మొదలుకొని మొట్టమొదటి స్టాక్ ఎక్సెంజ్ వరకు ఇక్కడే పురుడు పోసుకున్నయి.
స్పాట్
ఈ ప్రపంచంలో ఆమెస్టర్ డ్యామ్ అత్యంత ధనిక పట్టణం. ఇక్కడ ప్రతిదీ కొనుక్కోవచ్చు..అంటే దొరకనిదంటూ ఏమీ లేదని అర్ధం. డైమండ్స్, అలంకరణలు. మసాలాలు..ఒక్కటేమిటి అన్నీ దొరుకుతాయి.ఈ నగరం స్వర్ణయుగానికి కొత్త అర్ధం చెప్పింది. ఈ సిటీలో మొదటి సెంట్రల్ బ్యాంక్, ఈ సిటిలోనే మొట్ట మొదటి స్టాక్ ఎక్సేంజ్ ఏర్పడ్డయి. మొట్టమొదటి ఎకనామిక్ క్రాష్ ఏర్పడింది కూడా ఇక్కడే..
స్పాట్ (గ్రాఫిక్ రీల్)
హాలెండ్ పవర్ యూరప్ మొత్తాన్నిప్రభావితం చేసింది. ఈ విండ్ మిల్ ను మరింత మోడరేట్ చేయడానికి శ్రీకారం చుట్టిన్రు పరిశోధకులు. దాని కోసం మరింత అడ్వాన్స్ డ్, మేథమేటిక్స్, సైన్స్ పరిజ్ఞానాన్ని వాడుకున్నరు. పవర్ పవరేంటే నిరూపించి చూపించిండు స్టీవెన్..అప్పటి నుంచి శాస్ర్తవేత్తలు కొత్త శక్తి వినయోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నరు.
స్పాట్ (గడ్డి మైదానాలు, ఇంద్రధనసు ఉన్న ఏరియా)
బ్రేక్ యాంకర్ 2
ఒక ఆవిష్కరణ లోంచి మరొక కొత్త సిద్దాంతం ఆవిష్కృతమవుతది. ఆ సిద్దాంతం మరిన్ని ఫలితాలు సాధించ వచ్చు లేదా..పాత సిద్దాంతం పూర్తిగా తప్పని నిరూపించ వచ్చు..కానీ అప్పటికే అందిన సాంకేతిక ఫలితాలతో యూరప్ మొత్తం ఆర్ధిక మత్తులో జోగుతోంది.. మిధ్యా నాగరికత సొగసులో సోలిపోతోంది.. సరిగ్గా అప్పుడే ప్రపంచం విస్తూపోయే ఓ సైన్స్ అద్బుతం జరిగింది..ఏంటా అద్భుతం చిన్నబ్రేక్ తరువాత చూద్దాం..
యాంకర్ 7
కేవలం విండ్ మిల్లు సీక్రెట్ యూరప్ ఖండం మొత్తాన్ని సంపన్నం చేసిందన్న సంగతి ప్రపంచానికి తెలిసింది. అంతే ప్రకృతి శక్తులను, వివిధ రకాల శక్తులను ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా వాడుకోవడం ఎలా అని ప్రయోగాలు చేసిన్రు శాస్ర్తవేత్తలు..ఈ ప్రయోగాలలో కొన్ని కొత్త శక్తులు బయటపడ్డయి..ఆ కోవలోకి వచ్చేవే..ఎలక్టిసిటీ..మాగ్నటిక్ పవర్లు..
స్పాట్
18వ శతాబ్దంలో ఇంగ్లీష్ దేశాలు పూర్తిగా అపోహలు, అవాస్తవాలు ప్రకటనలో మునిగితేలుతున్నరోజులవి..మరోవైపు విచ్చలవిడి శృంగారం రాజ్యమేలుతోంది. (విగ్రహాల మినీ స్పాట్ )
ఈ మిధ్యా నాగరిక సమాజంలోంచి కొత్త నాగరికత పుట్టుకొచ్చింది.
స్పాట్
ఇప్పుడిక సాంకేతిక శాస్ర్త ద్వారాలు తెరిచి కొత్త శక్తి వినియోగానికి నాంది పలికే పనిలో పడ్డరు శాస్ర్తవేత్తలు. సైన్స్ ఓ పక్క వినోదాన్ని పంచే వస్తువుగా కూడా మారిపోయింది. ఈ వినోదం, విజ్ఞానం ఒకేసారి పంచే ప్రయోగాల నుంచి అద్భుత ఫలితాలు ఆవిష్కృతం అయినయి. సరిగ్గా ఇప్పుడే ఎలక్ట్రిసిటీ, అయస్కాంత శక్తిని కూడా వినియోగించుకొనే అవకాశం లభించింది శాస్ర్తవేత్తలకు.
స్పాట్ (శాస్ర్తవేత్త చక్రం తిప్పుతూ రెండు గోళాల మద్య ఎలక్ర్టి సిటీ పుట్టించే విజువల్స్)
18వ శతాబ్దంలో శూన్య ప్రదేశం ద్వారా ఎన్ని విచిత్రాలు చేయవచ్చో కూడా వెలుగులోకి వచ్చింది..ఎందుకంటే శూన్య ప్రదేశం అనేది యానక రహితమైనది. యానకం లేని చోట ధ్వని, కాంతి, విద్యుత్ ఏదీ ప్రసారం కాదు..ఎలాగో ఇప్పడు చూద్దాం...
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అలారం గడియారాన్ని కీ ఇచ్చి వదిలితే పెద్దగా అలారం మోగుతుంది.(అలారం సౌండ్ పెట్టాలి)
ఇదే అలారపు గడియారాన్ని ఒక గంటజాడీ కింద పెట్టి..ఈ గంటజాడీలో గాలినంతా వాయుశోషకం ద్వారా తోడేయాలి.ఇప్పడు జాడీ శూన్య ప్రదేశంగా మారింది.ఇందులో గాలితో సహా ఎటువంటి యానకం లేదు. ఇప్పుడు తిరిగి అలారాన్ని మోగిస్తే కేవలం కదలికలు తప్ప ఎటువంటి శబ్దం వినిపించదు. అయితే దీనికి కారణాలు ఏంటో చాలా రోజుల వరకు తెలియరాలేదు. ఈ మర్మాన్ని తెలుసుకునే క్రమంలో ఎన్నో విషయాలు ప్రపంచానికి పరిచయం అయినయి.
స్పాట్
మేథ్యూ బౌల్టన్ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త.. ఈయన లూనార్ సొసైటీకి చెందిన పౌరుడు. ఈ సొసైటీలో పారిశ్రామిక వేత్తలు, ప్రయోగాభిలాషులు, ప్రాకృతిక తత్వవేత్తలు ఉంటరు. వీరంతా తమ జ్ఞానాన్ని పంచుకుంటరు. వీరిలో చెప్పుకోదగ్గ ప్రముఖులు స్కాటిష్ ఇంజనీర్ జేమ్స్ వాట్.. స్పాట్ (బ్లాక్ అండ్ వైట్ విజవల్స్) వాట్ కొన్ని సంవత్సరాలు ప్రాథమిక రకానికి చెందిన స్టీమ్ ఇంజన్ ను వాడినడు. దీన్ని కనుక్కోవడానికి జేమ్స్ వాట్ కు పూర్తి స్థాయిలో ఇండస్ర్టియలిస్ట్ మాథ్యూ సహకరించిండు. ఒక ఆవిష్కరణ కావాలంటే మేథస్సు కావాలి..ఆ ప్రయోగానికి పెట్టుబడి పెట్టగల ఆర్ధిక శక్తి కావాలి. వాట్ దగ్గర స్టీమ్ ఇంజన్ను మోడరేట్ చేయగల సాంకేతిక శక్తి పుష్కలంగా ఉంది. మాథ్యూ దగ్గర కావలసిన పెట్టుబడి ఉంది. అందుకే ప్రయోగం మొదలు పెట్టేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. దీన్నే కాప్టిలిజం ఇన్ యాక్షన్ గా పిలుస్తరు.
స్పాట్ (బొగ్గు మండించే సీన్స్, గ్రీన్ లాన్)
స్టీమ్ ఇంజన్ ప్రపంచ దేశాలపై తిరుగులేని ప్రభావాన్ని చూపింది. ప్రతి కొత్త ఆవిష్కరణ వెనుక ఓ సైంటిఫిక్ థియరీ దాగిఉంటది. స్పాట్(బొగ్గు మండించే సీన్)
ఇదే మాథ్యూ బౌల్టన్, జేమ్స్ వాట్ ల స్టీమింజన్. ఇందులో కేవలం ఒక మనిషి, బొగ్గు, కొలిమి మాత్రమే వాడుతరు. ఈ ఒక్క మిషన్ ఒకప్పుడు ఒక గదినిండా అమర్చబడి ఉండేది.
స్పాట్(వేడినీళ్లు, మిషన్ అన్నీ పరికరాలు)
ఈ ఇంజన్ని కాలువల వద్ద మాత్రమే ఏర్పాటు చేసే వారు. ఎందుకంటే స్టీమ్ తయారీకి ఎక్కువ మొత్తంలో నీరు అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెషిన్ వందల సంవత్సరాల నాటిది..ఇదిగో ఇక్కడ వాట్ , బోల్డన్ అనే పేర్లు కూడా అలాగే ఉన్నయి. ఈ మెషిన్ పనిచేసే విధానం చాలా సింపుల్ టెక్నిక్.. శూన్య ప్రదేశం అనే విధానంతో ఈ ఆవిరి యంత్రం పనిచేస్తది. ముందుగా వేడి ఆవిరి ఒక సిలిండర్ నిండా వేగంగా నిండుతది. ఆ వత్తిడికి సిలిండర్లో ఉన్న పిస్టన్ నెట్టబడుతది. పిస్టన్ నెట్టగానే పిస్టన్ వైపున్న గాలి బయటకు పంపబగుతుంది. కొద్ది సెకన్లలోనే ఈ వేడి గాలి చల్లబడగానే చల్లని గాలిని పిస్టన్ బయటకు నెడతది. ఈ ప్రక్రియ అనేక మార్లు జరగడం. ఈ పిస్టన్ కదలికలే యంత్రిక శక్తిని ఇస్తయి. ఈ పిస్టన్ ను కదలించడానికి కావలిసిన ఉష్ణశక్తి బొగ్గును మండించడం ద్వారా సమకూరుతది. ఈ ఆవిరి యంత్రం యూరప్ లో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని సైన్స్ సంగతులు వచ్చేవారం తెలుసుకుందాం..
అంటిల్ దెన్ బైబై..
వెల్ కం బ్యాక్ టు ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్.
ది సైన్స్ ఎపిసోడ్ పదిహేడు
ఎ. జనార్దన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాల సమాహారం..విజ్ఞాన ఖని దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
పచ్చని పచ్చిక బయళ్లు, హిమ శిఖరాలు, సొంపైన కనుమలు, నిప్పులు కక్కే అగ్ని పర్వతాలు. ఇవన్నీ.. ఇప్పుడు మనం చూస్తున్న భూమి పై కనిపించే ప్రకృతి దృశ్యాలు.. ప్రకృతి చిత్రకారుడు సంవత్సరాలుగా కష్టపడి చిత్రించినట్టు కనిపించే ఈ అందమైన భూమి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. మరి ఎలా ఉండేది తెలుసుకునే ముందు గతవారం చూసిన స్టోరీ ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం..
రిపీట్
యాంకర్ 1
జీవ పరిణామ సిద్దాంతం కోసం రుజువుల కోసం మనిషి వేటాడుతున్నడు. తన అన్వేషణలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినయి. ఈ భూమి పై ఇప్పుడున్న జంతువులు ఒకప్పుడు లేవనే విషయం తెలిసిపోయింది. అంతే కాదు ఒకప్పుడు ఈ భూమి పై రాజ్యమేలిన చాలా జంతువులు ఇప్పడు ఆనవాళ్లకు కూడా లేవు. ఎందుకు.. ఈ విషయం తెలుసుకొనే ప్రయత్నంలో అసలు ఈ భూమి స్వరూపమే ఇలా ఉండేది కాదని తెలిసింది.
స్పాట్
వాయిస్ (నేచర్ విజువల్స్ )
భూగోళం అందంగా అపురూపంగా కనిపిస్తుంది. భూమి పై ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది. భూ మద్యరేఖ దగ్గర ఉన్న వాతావరణం ధృవాల వద్ద ఉండదు. అంతెందుకు ఒక్క రాష్ర్టంలోనే వివిధ నగరాల్లో వాతావరణం, ఉష్టోగ్రతలో మార్పులుంటయి. ఒక అక్షాంశం పై, ఒకే రేఖాంశం పై వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తయి..దీనికి కారణం భూ భ్రమణంలో మార్పులే కాదు భూ ఉపరితలం పై కొన్ని వేల సంవత్సరాలకింద జరిగిన భౌగోళిక మార్పులు కూడా కారణం.
స్పాట్
ప్రాకృతిక, భౌగోళిక మార్పులకు కారణాలన్నీ 20వ శతాబ్దంలోనే వెలుగు చూసినయి. ఈ భూమి పై జరిగిన అనేక ప్రళయ సారూప్య మార్పుల ఆనవాళ్లు ఒక్కొక్కటే వెలుగు చూసినయి. శిధిల రాళ్లు కొన్న కథలు చెప్పినయి. శిలాజాలు తమ గత చరిత్రను విప్పినయి.
స్పాట్
పరిశోధన చేయాలంటే కశ్చితంగా పిహెడిలు చేయాలని చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అలా చేసిన వారి పరిశోధనకే విలువనిస్తరు. కానీ విద్యావకాశాలు లేక కొందరు, తమకు ఉత్సాహం ఉన్న రంగంలో అవకాశం రాని వారు కొందరు తమకు అభిరుచి ఉండి..తన మెదడులో మెరిసిన ఊహాగానాలను నిజమని నిరూపించేందుకు రేయింబవళ్లు కష్టపడి పరిశోధన చేస్తరు. అలా పరిశోధన చేసి ఈ భూ చరిత్రను బట్టబయలు చేసిన వాడే ఆల్ఫ్రెడ్ వేగనార్.. వేగనార్ జర్మన్ వాతావరణ వేత్త.. కానీ భౌగోళిక శాస్ర్తమంటే మక్కువ. కానీ ఒక మెటీరియాలజిస్ట్ జియాలజిస్ట్ రూపాంలోకి మారాలంటే అంత తేలిక కాదు. ఎందుకంటే రెండిటి సిద్దాంతాలకు అనుసంధానమైన విషయాలు కొన్ని ఉన్నా పరిశోధించే స్థాయి నాలెడ్జ్ ఉండదు.
స్పాట్
వేగనార్ తాను ప్రతిపాదించిన సిద్దాంతం యావత్ ప్రపంచ శాస్ర్తవేత్తల నే ఉలిక్కి పడేలా చేసింది. మొదట్లో ఈ సిద్దాంతం వివాదాస్పదంగా అనిపించింది. అంతేకాదు ఇది ఒక్క భూమి రూపం గురించే కాదు. భూమి పై వివిధ శక్తుల పనితీరుకు సరియైన కారణాన్ని వివరించే ప్రయత్నం చేసింది.
స్పాట్
వేగనార్ ఖండ చలన సిద్దాంతం ప్రతిపాదించడం వెనుక కేవలం ఒక చిన్న ట్రిక్ దాగి ఉంది. తాను ప్రపచం పటాన్ని తీక్షణంగా పరిశీలించడమే ఈ సిద్దాంతాన్నికి కారణమయింది.
స్పాట్ (స్మాల్)
ప్రపంచ పటాన్ని పరిశీలించి గ్రీన్ లాండ్ నుంచి అంటే ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకు ఖండ రూపాలకు అంచులకు కొంత సారూప్యం ఉన్నట్టు గుర్తించిండు వేగనార్. ఆ మేరకు మ్యాప్ ను కట్ చేసి ఖండాలను దగ్గరగా అతికించి చూసిండు. అంతే అతనిలో మెదిలిన ఆలోచన మరింత బలపడ్డది. తానూహించింది నిజం కావచ్చనే ఉద్దేశ్యంతో మరిన్ని ప్రయోగాలు చేయనారంబించిండు. ఆఫ్రికా ఖండాన్ని, దక్షిణ అమెరికా ను అట్లాస్ నుంచి పూర్తిగా వేరు చేసిండు. ఇప్పుడు ఆఫ్రికా పడమటి భాగాన్ని, దక్షణ అమెరికా తూర్పు భాగాన్ని దగ్గరగా తెచ్చి చూసిండు. అంతే భూమి పొరల్లో ఉన్న దాగిన జియోసీక్రెట్ కు మరింత కదలిక వచ్చింది. ఈ రెండు ఖండాలూ ఒక తానులో చింపిన రెండు గుడ్డముక్కలుగా అతికి పోయినయి. కానీ ఈ ఒక్క ఆధారంతో ఈ రెండూ ఒకే ప్రదేశాలన్న విషయాన్ని రుజువు చేయాడానికి వీలులేకుండా పోయింది. దీనికి మరో రుజువు కూడా దొరికింది వేగనార్ కు అదేంటంటే భూమి పొరల్లో దొరికిన శిలాజాలు దక్షిణ అమెరికా తూర్పు బాగంలో దొరికిన శిలాజాలు, ఆఫ్రికా ఖండంపు పడమర భాగంలో దొరికిన శిలాజాలను పోలి ఉండటమే దీనికి కారణం.
స్పాట్
ఈ శాస్ర్తవేత్త చేతిలో కనిపిస్తున్న శిలాజం ఒక ఫెర్న్ ఆకుది. ఇది 250 మిలియన్ సంవత్సరాల కిందట భూమి పై అంతరించిన మొక్క శిలాజం. ఈ మొక్క కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్యమాత్రమే పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్న ఈ మంచు శిధిలాల మధ్య అన్నమాట. ఒకప్పడు ఈ భూమి పై కొన్ని ప్రత్యేకమైన సరీసృపాలు రాజ్యమేలేవి. ఈ జంతువుల శిలాజాలు దక్షిణ అమెరికా సానువుల్లో దొరికినయి. ఈ శిలాజాలు ఆఫ్రికాలో దొరికిన శిలాజాలతో పోలిఉన్నయి. ఆఫ్రికాలో 7000ల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ప్రాంతంలో దొరికిన అనేక రకాల శిలాజాలకు దక్షిణ అమెరికాలో దొరకిన శిలాజాలకు అనేక సారూప్య లక్షణాలున్నయి. ఈ రుజువుల ఆధారంగానే దక్షిణ అమెరికా ఆఫ్రికా ఖండంలో బాగమేనన్న విషయాన్ని రుజువు చేసిండు.
బ్రేక్ యాంకర్
ఆఫ్టర్ బ్రేక్ షాట్స్
యాంకర్ 2
ఈ భూమి పై భూ భాగమంతా కలిసి ఉండేదని కాలక్రమంలో ఖండాలుగా విడిపోయిందనే సిద్దాంతాన్ని ప్రతిపాదించిండు. దానికే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనే పేరు పెట్టిండు. మనం దాన్నే ఇప్పడు ఖండ చలన సిద్దాంతంగా పిలుచుకుంటున్నాం..వేగనార్ సిద్దాంతం ప్రకారం ఇప్పుడున్న ఏడు ఖండాలు కలిసే ఉండేవి. ఈ ఖండాలన్నిటినీ కలిపి వేగనార్ పాన్జియా అని పేరు పెట్టిండు. పాన్జియా అంటే ఖండసమూహమని అర్ధం. కాల క్రమంలో ఇది విడిపోయిందని చెప్తడు వేగనార్.
స్పాట్ ( బ్లాక్ అండ్ వైట్ మాప్ విడిపోయే సీన్స్)
ఇది వేగనార్ ఊహించిన ఖండచలన సిద్దాంతానికి ఊహారూపం. ఒకే చోట ఉన్న భూమి ఇలా ఖండ ఖండాలుగా విడిపోయిందని ఊహిచిండు. దక్షిణ అమెరికా, భారత ఖండాలు ఆఫ్రికా తూర్పు పడమరల ముక్కలేనని ఈయన అభిప్రాయం. ఈ భూమి ఖండాలుగా విడిపోవడాన్ని ఐస్బర్గ్ ల ప్రవాహంగా అభివర్ణించిండు వేగనార్. ఈ భూమి అతిచల్లని మంచు శిలలతో ఆవరించి తరువాత బాగాలుగా విడిపోయిందని ఇతని నమ్మకం. తరువాత తన ఊహలను రుజువు చేసేందుకు అనే మంచు ద్వీపాలను దర్శించి పరిశోధించిండు. ఇంత పెద్ద సిద్దాంతాన్ని కనిపెట్టినా వేగనార్ ఐడియాను ఎవరూ గుర్తించలేదు. పైగా అతనికి సరైన ప్రోత్సాహం లభించలేదు. కారణం వేగనార్ ను కేవలం ఒక వాతావరణ వేత్తగానే ప్రపంచం గుర్తించింది. ఆయన తాను ప్రతిపాదించిన సిద్దాంతాన్ని రుజువు చేయడానికి బలమైన ఆధారాలు లేకపోవడం, అప్పటికి కొన్ని మత పరమైన సిద్దాంతాలు పాతుకుపోవడంతో వేగనార్ సిద్దాంతం కొంతకాలం మరుగున పడింది.
స్పాట్
వేగనార్ వాతావరణ వేత్త నుంచి పూర్తిగా భూగోళశాస్త్రవేత్తగా మారిండు. తన సిద్దాంతాలను ప్రపంచానికి తెలియజేసిండు. 1950లో యునైటెడ్ స్టెట్స్ లో వచ్చిన కోల్డ్ వార్ ప్రపంచ శాస్ర్తరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రష్యా అమెరికాల మధ్య సాగిన దోబూలచులాట..యుద్ద అవసరాలకు సంబంధించిన పరిజ్ఞానం సముద్రలోతులను అన్వేషించేలా చేసింది. (బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ పడవ, సముద్రం) సముద్ర పరిశోధకులు నీటి అడుగు బాగంలో ఏమున్నది. ఏరకమైన వాతావరణం ఉన్నదనే విషయాన్ని పరిశోధించింన్రు. సముద్రగర్భంలో ఉన్న అడుగు బాదానికి సంబంధించిన వేలాది ఫోటోలను సేకరించిండ్రు.(ఫోటోల సౌండ్ తో విజువల్స్ వేయాలి). ఎకో సౌండ్ సిస్టంతో సముద్ర గర్భంలో నేల ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉందో మ్యాప్ లు గీసిన్రు. లోతైన సముద్రతలాన్ని కూడా ఇదే సూత్రంతో కొలిచిండ్రు. సముద్ర లోతులను లెక్కగట్టిన పరిశోధకులు సముద్ర మట్టిలో ఏ ఏ రకాల ధాతువులు ఉన్నయో పరిశోధించ తలపెట్టిండ్రు. అంతే సముద్రగర్భంలోకి డ్రిల్లింగ్ మెషిన్ ను పంపి మట్టిని సేకరించిన్రు. ఈ పరిశోధనలో శాస్ర్తవేత్తలు ఊహించని ఫలితం వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది.
స్పాట్( గ్లోబ్ లాంటి విజువల్స్)
శాస్ర్తవేత్తలు తమ పరిశోధనలో సముద్రగర్భం అంతా ఒకే రకంగా ఉండక పోవడాన్ని గుర్తించిన్రు. అంతేకాదు వేలాది భూ పొరలు ఒకదానికికొకటి అనుసంధానమై ఉన్నట్టు తెలుసుకున్నరు. ఇవి గాడుల మాదిరిగా, కందకాలుగా మిగిలిపోయినవి. వీటి అంచులల్లో ఎత్తైన ప్రదేశాలు గుట్టలు గుట్టలుగా రూపాంతరం చెంది ఉన్నయి. (నీటి అడుగు బాగం విజువల్స్) భూమి పై లోయలున్నట్టే, నీటి అడుగు బాగంలో కూడా లోయలు, గుట్టలు ఉన్నట్టు గుర్తించిండ్రు. అంతే కాదు నీటి అడుగున అగ్ని పర్వతాలను కూడా గుర్తించిన్రు శాస్ర్తవేత్తలు. సముద్ర గర్భంలో నిత్యం రగులుతున్న అగ్ని పర్వతాల లోంచి లావా ద్రవం వెలువడి ఉపరితలం పై చల్లబడుతది. ఇదే తరహా ఆనవాళ్లు పొడి నేల పై గుర్తించారు. నీటి అడుగు బాగాన ఉన్న వాతావరణానికి, నేల పై ఉన్న భౌగోళిక వాతావరణానికి ఒక్క నీరు గాలి తప్ప మిగిలిన వన్నీ ఒకేరకంగా ఉండటాన్ని శాస్ర్తవేత్తలు గుర్తించిన్రు.
స్పాట్
ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అదుదైన ప్రాంతం. అతి కొద్ది ప్రదేశాలలో ఒకటి. భూగ్రహం పై రెండు ముక్కలను అతుకు పెట్టిన అరుదైన ప్రాంతం ఇది. ఇది ప్లానెట్ ప్యాచ్ ఏరియా..నల్లని పురాతన శిలలతో నిండిన ఈ ప్రాంతం ఒకప్పడు లావాతో నిండిన ప్రాంతమిది రెండు ఖండాలు విడివడి సంధానంగా మిగిలిన ప్రాంతం ఇది. ఇప్పడు చల్లని వాతావరణంతో ఎత్తైన జలపాతాలతో అలరారుతోంది.
స్పాట్ ( ఒరిజినల్ సౌండ్స్)
ఇక్కడ కనిపించే ఈ కందకం ఒక మామూలు కందకం లాగా కనిసిస్తున్నది.. కానీ ఇది భూ బాగాలుగా విడిపోవడం మొదలయింది ఇక్కడే..ఇది భూమి పురా చరిత్ర తాలూకు ఆనవాలు. ఈ కందకం ఇక్కడణ్ణుంచి మొదలుకొని ఐస్ లాండ్ వరకు ఉంది. ఇది అట్లాంటిక్ సముద్రం, ఉత్తర అమెరికా మీదుగా పసిఫిక్ మహాసముద్రం వరకు ఉంది. ఈ ప్రాంతాన్ని ఉత్తర అమెరికా ప్లేట్ గా పిలుస్తరు. దీనికి పూర్తిగా వ్యతిరేక దిక్కులో ఉన్న ఎనార్నమస్ ప్రాంతాన్ని గుర్తించిండ్రు శాస్ర్తవేత్తలు. దాన్ని యురేషియన్ ప్లేట్ అంటరు. అది ఇక్కడ నుంచి షాంఘై వరకు విస్తరించి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నిల్చున్న శాస్ర్తవేత్తకు దూరాన ఉన్న యురేషిన్ ప్లేట్ కు మద్యలో వేయి సంవత్సరాలకు మునుపు ఎక్కువ దూరం లేదు.
స్పాట్
ఈ ఖండ సంధి ప్రాంతం ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నది. ఈ రెండు ప్రాంతాల మద్యదూరం ఏటా 7మిల్లీ మీటర్లు పెరుగుతూ వస్తుంది. ఒక్కోచోట ఇది సంవత్సరాలనికి పది సెంటీమీటర్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలా భూ భాగాల మద్య ఎడం పెరగడం మిలియన్ సంవత్సరాలకు మునుపే మొదలయింది. భూమి ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకోవడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాల నుంచి ఈ ఖండాలు ఒకదానికి ఒకటి దూరంగా జరిగిపోతూనే ఉన్నయి. ఈ ఖండాలు విడివడ్డ ప్రభావం ఇప్పటికీ ఉంది. దీన్నే శాస్ర్తవేత్తలు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని పిలుస్తున్నరు.
స్పాట్
భూమికి సంబంధించి ఇంత అరుదైన సిద్దాంతాన్ని సూత్రీకరించిన వేగనార్ తన సిద్దాంతం ప్రపంచం వెలుగు చూడక ముందే కన్నుమూశారు. 1930లో ఖండచలన సిద్దాంతం ప్రయోగం కొరకు గ్రీన్ లాండ్ వెళ్లిండు. అక్కడి ఉష్ణోగ్రత అమాంతం మైనస్ 60 డిగ్రీలకు పడిపోవడంతో ఆ చలిని తట్టుకోలేక అక్కడే కన్నుమూసిండు. ఈ మంచు శిధిలాలలోనే ఆయన భౌతిక కాయం కప్పివేయబడింది. ఆయన ఖండచలన సిద్దాంతం ప్రకారం ఆయన మరణించిన నాటికి ఇప్పటికి ఆయన చనిపోయిన ప్రాంతానికి ఆయన ఇంటికి రెండు మీటర్ల దూరం పెరిగింది.
స్పాట్
ఉష్ణ ప్రాంతాలలో పెరగే ఫెర్న్ మొక్క శిలాజం మంచు ప్రాంతాలలోకి ఎలా వచ్చింది. రెండు ఖండాలలోనూ ఒకే జాతికి చెందిన ఒకే రకమైన జంతువుల శిలాజాలు ఎలా లభించాయి. అంతే కాకుండ సముద్రాల చేత వేరు చేయబడ్డ భూ భాగాలలో ఒకే జాతికి చెందిన జంతువులు ఎలా అభివృద్ది చెందినయి. ఇవన్నీ శాస్ర్తవేత్తల మెదడును తొలిచిన ప్రశ్నలు. వీటిని మరింత బలపరిచే శిలాజాలు, విలుప్త జీవులు ప్రకృతిలో ఎన్నో దొరికినయి.
ఈ ప్రశ్నలకు సమాధానం వెదికే క్రమంలోనే ఈ భూమి పైకి మానవుడు ఎలా వచ్చిండనే ప్రశ్నకు కూడా సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించిండు మానవుడు.
స్పాట్
ఈ భూమి ఖండ ఖండాలుగా, ఖండాంతరాలుగా విడిపోవడానికి ఎన్నో కారణాలున్నయి. ఈ భూమి పై జరిగిన అనేక విలయాల వల్ల భూమి భాగాలుగా విడిపోయింది. భూ పటలాలన్నీ చిక్కని ద్రవ రూపంలో నిప్పులు కక్కుతూ ఉండేవి. ఈ భుగభుగ లాడే నిప్పుల కాసారం నుంచి ఒక్కసారిగా లావాద్రవం ఎగసి పడింది. ఆ పొగలు భూమిలో ఎక్కువ ప్రాంతాన్ని ఆవరించినయి. నెలల కొద్దీ సూర్యరశ్మి భూమిని సోకకుండా అడ్డుకున్నయి ఈ పొగలు. ఈ పేలుళ్ల మద్యలో ఉన్న రెండు భూ పలకలు ఒకదానినొకటి రాసుకొని పగిలిపోయినయి. ఈ పరిణామం భూమి మొత్తాన్ని వణికించింది. భూమి నిండా కంపనాలు పుట్టి భూగోళం కంపించి పోయింది. జలాంతర్భాగం కూడా అతలాకుతలం అయింది. భూమి పై పుట్టిన ఈ మహా భూకంపానికి గుట్టలు, పీఠభూములు అన్నీ కంపించిపోయినయి. సముద్రంలో పుట్టిన భూకంపానికి మహా సునామీ ఉద్భవించింది. అంతే సముద్రం పొంగి భూమి పైకి వచ్చింది. తన దారిలో వచ్చిన ప్రతి దాన్ని సర్వనాశనం చేస్తూ ముందుకురికింది.
స్పాట్
ఈ మహా ప్రళయాన్ని కళ్లముందు ఊహించడానికే భయంగా ఉంటుంది. ఇంత విలయానికి ఎంత ప్రాణ నష్టం జరిగి ఉంటదో ఊహించవచ్చు. ఈ సంఘటన జరిగి హాఫ్ మిలియన్ ల సంవత్సరాలు కావస్తుందని పరిశోధకుల అంచనా.. ప్రళయాలు ఉత్పాతాలు భూమికి కొత్తగాదు. భూమి పై జరిగే ప్రతి ఉత్పాతం ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతంది.
ఈ ఖండచలన సిద్దాంతం కూడా కొత్త పరిణామానికి దారి తీసింది.
స్పాట్
భూమి పై జరిగే భౌగోళిక పరిణామాలు కూడా జీవుల జీవన విధానం పై మార్పు తెస్తున్నయి. 30 మిలియన్ ల సంవత్సరాలకు పూర్వం అరేబియా భూ భాగం నుంచి ఆఫ్రికా వేరవడం మొదలయింది. ఈ భూ పంపకంలో రెండు ప్లేట్ ల మధ్య 5000 కిలోమీటర్ల దూరం పెరిగింది. దీన్నే మనం తూర్పు ఆఫ్రికా లోయగా పిలుస్తున్నం. ఇలా ప్రాంతాల మధ్య దూరం పెరగడం వల్ల కొత్త ప్రదేశాలు ఏర్పడే అవకాశం ఏర్పడింది.
స్పాట్
ఈ భౌగోళిక పరిణామాలు జాతుల ఆవిర్భావానికి, అంతానికి దారితీసినయి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ భూమి పై కొత్త జాతులు ఉద్భవించడానికి తగిన పరిస్థితులు కల్పించినట్లయింది. భూమి పై ఎగిసిన ధూళి, పొగ వాతావరణాన్ని మొత్తం కప్పివేయడంతో భూమిని సూర్యరశ్మి తాకే అవకాశం లేకుండా పోయింది. అగ్ని పర్వతాలు చల్లబడ్డయి. సూర్యవికిరణం లేని భూమి మొత్తం శీతల వలయంగా మారిపోయింది.. సరిగ్గా అప్పుడే మంచు యుగానికి నాందీ పలికింది. ఖండ చలన ప్రక్రియలో కొంత భూమి దృవాల వైపుకు నెట్టివేయబడింది. మిగతా ఖండాతర స్థానాలలో సముద్రాలు వచ్చి చేరినయి. మారిన వాతావరణ పరిస్థితులను తట్టుకొని బతికిన జీవ జాతులు పరిస్థితులకు అనుగుణంగా మారినయి.
స్పాట్
వాతావరణంలో పరిస్థితులు చక్కబడి జీవజాతులు హాయిగా బ్రతుకున్న సమయంలో భూమి పైకి మరో విపత్తు వచ్చి పడింది. అంతరిక్షం నుంచి ఒక పెద్ద గ్రహశకలం వచ్చి భూమిని ఢీకొంది. అప్పడు ఎగసిపడ్డ మంటలకు, వచ్చిన భూ కంపానికి భూగోళం మరోసారి అతలాకుతలం అయింది. చాలా రకాలైన జీవజాతులు ఆ మంటల్లో ఆహుతైపోయినయి. ఒకప్పుడు ఈ భూగోళం పై ప్రాబల్యాన్ని చాటిన మామత్ లు, డైనోసార్ లు, మచ్చుకు కూడా లేకుండా కనుమరుగైపోయి, శిలాజాలుగా భూమి పొరల్లో నిక్షిప్తమయినయి. వాటి స్థానంలో కొత్త జాతులు పుట్టుకొచ్చినయి.
స్పాట్
ఈ ఎపిసోడ్ మొత్తంలో మానవడి ప్రస్థావనే రాలేదు కదూ..అవును ఇంతకీ ఈ భూగోళం పైకి మానవుడు ఎప్పుడొచ్చాడు. ఇన్ని ఉత్పాతాల నడుమ మనిషి ఎలా బతికి బట్టగలిగిండు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఒక్కో పరిశోధకుడిది ఒక్కో సిద్దాంతం. మెజారిటీ శాస్ర్తవేత్తల అంచనా ప్రకారం ఒకప్పుడు ఉష్ణగ్రహంగా ఉన్న భూమి పై బలమైన ఉష్ణరక్త జీవులు ఉండేవి. మారిన వాతావరణ పరిస్థితులకు కొన్ని జాతులు అంతరించి పోగా, మరికొన్ని జాతులు తమ రూపాన్ని ఆహారపు అలవాట్లను మార్చుకొని మనుగడ సాగిస్తున్నయి. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా జంతువుల, వృక్షాలలో కూడా అనేక ఉత్పరివర్తనాలు వచ్చినయి. అలా హోయో సెపియన్స్ జాతి నుంచి ఉత్పరివర్తనం ద్వారా ఉద్భవించిన తెలివైన జీవి మానవుడని మెజారిటీ శాస్ర్తవేత్తల అభిప్రాయం. ఈ పరిశోధనలో జీవం గురించిన అసలు రహస్యం తెలిసింది. ఈ భూమి ఇన్ని మార్పులకు గురికావడానికి కారణం ఉత్పాతాలు, ఖండచలనం, వాతావరణం, ఇవన్నీ నేటి భూమి అసలు రూపానికి, వైరుధ్య జీవజాతులు ఏర్పడటానికి కారణం. ఇన్ని ఉత్పాతాల నడుమ మనిషి బతికి ఈ భూమి పై జీవజాలాన్ని బతికించడం నిజంగా ఆశ్చర్యమే.
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాల సమాహారం..విజ్ఞాన ఖని దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
పచ్చని పచ్చిక బయళ్లు, హిమ శిఖరాలు, సొంపైన కనుమలు, నిప్పులు కక్కే అగ్ని పర్వతాలు. ఇవన్నీ.. ఇప్పుడు మనం చూస్తున్న భూమి పై కనిపించే ప్రకృతి దృశ్యాలు.. ప్రకృతి చిత్రకారుడు సంవత్సరాలుగా కష్టపడి చిత్రించినట్టు కనిపించే ఈ అందమైన భూమి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. మరి ఎలా ఉండేది తెలుసుకునే ముందు గతవారం చూసిన స్టోరీ ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం..
రిపీట్
యాంకర్ 1
జీవ పరిణామ సిద్దాంతం కోసం రుజువుల కోసం మనిషి వేటాడుతున్నడు. తన అన్వేషణలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినయి. ఈ భూమి పై ఇప్పుడున్న జంతువులు ఒకప్పుడు లేవనే విషయం తెలిసిపోయింది. అంతే కాదు ఒకప్పుడు ఈ భూమి పై రాజ్యమేలిన చాలా జంతువులు ఇప్పడు ఆనవాళ్లకు కూడా లేవు. ఎందుకు.. ఈ విషయం తెలుసుకొనే ప్రయత్నంలో అసలు ఈ భూమి స్వరూపమే ఇలా ఉండేది కాదని తెలిసింది.
స్పాట్
వాయిస్ (నేచర్ విజువల్స్ )
భూగోళం అందంగా అపురూపంగా కనిపిస్తుంది. భూమి పై ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది. భూ మద్యరేఖ దగ్గర ఉన్న వాతావరణం ధృవాల వద్ద ఉండదు. అంతెందుకు ఒక్క రాష్ర్టంలోనే వివిధ నగరాల్లో వాతావరణం, ఉష్టోగ్రతలో మార్పులుంటయి. ఒక అక్షాంశం పై, ఒకే రేఖాంశం పై వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తయి..దీనికి కారణం భూ భ్రమణంలో మార్పులే కాదు భూ ఉపరితలం పై కొన్ని వేల సంవత్సరాలకింద జరిగిన భౌగోళిక మార్పులు కూడా కారణం.
స్పాట్
ప్రాకృతిక, భౌగోళిక మార్పులకు కారణాలన్నీ 20వ శతాబ్దంలోనే వెలుగు చూసినయి. ఈ భూమి పై జరిగిన అనేక ప్రళయ సారూప్య మార్పుల ఆనవాళ్లు ఒక్కొక్కటే వెలుగు చూసినయి. శిధిల రాళ్లు కొన్న కథలు చెప్పినయి. శిలాజాలు తమ గత చరిత్రను విప్పినయి.
స్పాట్
పరిశోధన చేయాలంటే కశ్చితంగా పిహెడిలు చేయాలని చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అలా చేసిన వారి పరిశోధనకే విలువనిస్తరు. కానీ విద్యావకాశాలు లేక కొందరు, తమకు ఉత్సాహం ఉన్న రంగంలో అవకాశం రాని వారు కొందరు తమకు అభిరుచి ఉండి..తన మెదడులో మెరిసిన ఊహాగానాలను నిజమని నిరూపించేందుకు రేయింబవళ్లు కష్టపడి పరిశోధన చేస్తరు. అలా పరిశోధన చేసి ఈ భూ చరిత్రను బట్టబయలు చేసిన వాడే ఆల్ఫ్రెడ్ వేగనార్.. వేగనార్ జర్మన్ వాతావరణ వేత్త.. కానీ భౌగోళిక శాస్ర్తమంటే మక్కువ. కానీ ఒక మెటీరియాలజిస్ట్ జియాలజిస్ట్ రూపాంలోకి మారాలంటే అంత తేలిక కాదు. ఎందుకంటే రెండిటి సిద్దాంతాలకు అనుసంధానమైన విషయాలు కొన్ని ఉన్నా పరిశోధించే స్థాయి నాలెడ్జ్ ఉండదు.
స్పాట్
వేగనార్ తాను ప్రతిపాదించిన సిద్దాంతం యావత్ ప్రపంచ శాస్ర్తవేత్తల నే ఉలిక్కి పడేలా చేసింది. మొదట్లో ఈ సిద్దాంతం వివాదాస్పదంగా అనిపించింది. అంతేకాదు ఇది ఒక్క భూమి రూపం గురించే కాదు. భూమి పై వివిధ శక్తుల పనితీరుకు సరియైన కారణాన్ని వివరించే ప్రయత్నం చేసింది.
స్పాట్
వేగనార్ ఖండ చలన సిద్దాంతం ప్రతిపాదించడం వెనుక కేవలం ఒక చిన్న ట్రిక్ దాగి ఉంది. తాను ప్రపచం పటాన్ని తీక్షణంగా పరిశీలించడమే ఈ సిద్దాంతాన్నికి కారణమయింది.
స్పాట్ (స్మాల్)
ప్రపంచ పటాన్ని పరిశీలించి గ్రీన్ లాండ్ నుంచి అంటే ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకు ఖండ రూపాలకు అంచులకు కొంత సారూప్యం ఉన్నట్టు గుర్తించిండు వేగనార్. ఆ మేరకు మ్యాప్ ను కట్ చేసి ఖండాలను దగ్గరగా అతికించి చూసిండు. అంతే అతనిలో మెదిలిన ఆలోచన మరింత బలపడ్డది. తానూహించింది నిజం కావచ్చనే ఉద్దేశ్యంతో మరిన్ని ప్రయోగాలు చేయనారంబించిండు. ఆఫ్రికా ఖండాన్ని, దక్షిణ అమెరికా ను అట్లాస్ నుంచి పూర్తిగా వేరు చేసిండు. ఇప్పుడు ఆఫ్రికా పడమటి భాగాన్ని, దక్షణ అమెరికా తూర్పు భాగాన్ని దగ్గరగా తెచ్చి చూసిండు. అంతే భూమి పొరల్లో ఉన్న దాగిన జియోసీక్రెట్ కు మరింత కదలిక వచ్చింది. ఈ రెండు ఖండాలూ ఒక తానులో చింపిన రెండు గుడ్డముక్కలుగా అతికి పోయినయి. కానీ ఈ ఒక్క ఆధారంతో ఈ రెండూ ఒకే ప్రదేశాలన్న విషయాన్ని రుజువు చేయాడానికి వీలులేకుండా పోయింది. దీనికి మరో రుజువు కూడా దొరికింది వేగనార్ కు అదేంటంటే భూమి పొరల్లో దొరికిన శిలాజాలు దక్షిణ అమెరికా తూర్పు బాగంలో దొరికిన శిలాజాలు, ఆఫ్రికా ఖండంపు పడమర భాగంలో దొరికిన శిలాజాలను పోలి ఉండటమే దీనికి కారణం.
స్పాట్
ఈ శాస్ర్తవేత్త చేతిలో కనిపిస్తున్న శిలాజం ఒక ఫెర్న్ ఆకుది. ఇది 250 మిలియన్ సంవత్సరాల కిందట భూమి పై అంతరించిన మొక్క శిలాజం. ఈ మొక్క కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్యమాత్రమే పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్న ఈ మంచు శిధిలాల మధ్య అన్నమాట. ఒకప్పడు ఈ భూమి పై కొన్ని ప్రత్యేకమైన సరీసృపాలు రాజ్యమేలేవి. ఈ జంతువుల శిలాజాలు దక్షిణ అమెరికా సానువుల్లో దొరికినయి. ఈ శిలాజాలు ఆఫ్రికాలో దొరికిన శిలాజాలతో పోలిఉన్నయి. ఆఫ్రికాలో 7000ల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ప్రాంతంలో దొరికిన అనేక రకాల శిలాజాలకు దక్షిణ అమెరికాలో దొరకిన శిలాజాలకు అనేక సారూప్య లక్షణాలున్నయి. ఈ రుజువుల ఆధారంగానే దక్షిణ అమెరికా ఆఫ్రికా ఖండంలో బాగమేనన్న విషయాన్ని రుజువు చేసిండు.
బ్రేక్ యాంకర్
ఆఫ్టర్ బ్రేక్ షాట్స్
యాంకర్ 2
ఈ భూమి పై భూ భాగమంతా కలిసి ఉండేదని కాలక్రమంలో ఖండాలుగా విడిపోయిందనే సిద్దాంతాన్ని ప్రతిపాదించిండు. దానికే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనే పేరు పెట్టిండు. మనం దాన్నే ఇప్పడు ఖండ చలన సిద్దాంతంగా పిలుచుకుంటున్నాం..వేగనార్ సిద్దాంతం ప్రకారం ఇప్పుడున్న ఏడు ఖండాలు కలిసే ఉండేవి. ఈ ఖండాలన్నిటినీ కలిపి వేగనార్ పాన్జియా అని పేరు పెట్టిండు. పాన్జియా అంటే ఖండసమూహమని అర్ధం. కాల క్రమంలో ఇది విడిపోయిందని చెప్తడు వేగనార్.
స్పాట్ ( బ్లాక్ అండ్ వైట్ మాప్ విడిపోయే సీన్స్)
ఇది వేగనార్ ఊహించిన ఖండచలన సిద్దాంతానికి ఊహారూపం. ఒకే చోట ఉన్న భూమి ఇలా ఖండ ఖండాలుగా విడిపోయిందని ఊహిచిండు. దక్షిణ అమెరికా, భారత ఖండాలు ఆఫ్రికా తూర్పు పడమరల ముక్కలేనని ఈయన అభిప్రాయం. ఈ భూమి ఖండాలుగా విడిపోవడాన్ని ఐస్బర్గ్ ల ప్రవాహంగా అభివర్ణించిండు వేగనార్. ఈ భూమి అతిచల్లని మంచు శిలలతో ఆవరించి తరువాత బాగాలుగా విడిపోయిందని ఇతని నమ్మకం. తరువాత తన ఊహలను రుజువు చేసేందుకు అనే మంచు ద్వీపాలను దర్శించి పరిశోధించిండు. ఇంత పెద్ద సిద్దాంతాన్ని కనిపెట్టినా వేగనార్ ఐడియాను ఎవరూ గుర్తించలేదు. పైగా అతనికి సరైన ప్రోత్సాహం లభించలేదు. కారణం వేగనార్ ను కేవలం ఒక వాతావరణ వేత్తగానే ప్రపంచం గుర్తించింది. ఆయన తాను ప్రతిపాదించిన సిద్దాంతాన్ని రుజువు చేయడానికి బలమైన ఆధారాలు లేకపోవడం, అప్పటికి కొన్ని మత పరమైన సిద్దాంతాలు పాతుకుపోవడంతో వేగనార్ సిద్దాంతం కొంతకాలం మరుగున పడింది.
స్పాట్
వేగనార్ వాతావరణ వేత్త నుంచి పూర్తిగా భూగోళశాస్త్రవేత్తగా మారిండు. తన సిద్దాంతాలను ప్రపంచానికి తెలియజేసిండు. 1950లో యునైటెడ్ స్టెట్స్ లో వచ్చిన కోల్డ్ వార్ ప్రపంచ శాస్ర్తరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రష్యా అమెరికాల మధ్య సాగిన దోబూలచులాట..యుద్ద అవసరాలకు సంబంధించిన పరిజ్ఞానం సముద్రలోతులను అన్వేషించేలా చేసింది. (బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ పడవ, సముద్రం) సముద్ర పరిశోధకులు నీటి అడుగు బాగంలో ఏమున్నది. ఏరకమైన వాతావరణం ఉన్నదనే విషయాన్ని పరిశోధించింన్రు. సముద్రగర్భంలో ఉన్న అడుగు బాదానికి సంబంధించిన వేలాది ఫోటోలను సేకరించిండ్రు.(ఫోటోల సౌండ్ తో విజువల్స్ వేయాలి). ఎకో సౌండ్ సిస్టంతో సముద్ర గర్భంలో నేల ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉందో మ్యాప్ లు గీసిన్రు. లోతైన సముద్రతలాన్ని కూడా ఇదే సూత్రంతో కొలిచిండ్రు. సముద్ర లోతులను లెక్కగట్టిన పరిశోధకులు సముద్ర మట్టిలో ఏ ఏ రకాల ధాతువులు ఉన్నయో పరిశోధించ తలపెట్టిండ్రు. అంతే సముద్రగర్భంలోకి డ్రిల్లింగ్ మెషిన్ ను పంపి మట్టిని సేకరించిన్రు. ఈ పరిశోధనలో శాస్ర్తవేత్తలు ఊహించని ఫలితం వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది.
స్పాట్( గ్లోబ్ లాంటి విజువల్స్)
శాస్ర్తవేత్తలు తమ పరిశోధనలో సముద్రగర్భం అంతా ఒకే రకంగా ఉండక పోవడాన్ని గుర్తించిన్రు. అంతేకాదు వేలాది భూ పొరలు ఒకదానికికొకటి అనుసంధానమై ఉన్నట్టు తెలుసుకున్నరు. ఇవి గాడుల మాదిరిగా, కందకాలుగా మిగిలిపోయినవి. వీటి అంచులల్లో ఎత్తైన ప్రదేశాలు గుట్టలు గుట్టలుగా రూపాంతరం చెంది ఉన్నయి. (నీటి అడుగు బాగం విజువల్స్) భూమి పై లోయలున్నట్టే, నీటి అడుగు బాగంలో కూడా లోయలు, గుట్టలు ఉన్నట్టు గుర్తించిండ్రు. అంతే కాదు నీటి అడుగున అగ్ని పర్వతాలను కూడా గుర్తించిన్రు శాస్ర్తవేత్తలు. సముద్ర గర్భంలో నిత్యం రగులుతున్న అగ్ని పర్వతాల లోంచి లావా ద్రవం వెలువడి ఉపరితలం పై చల్లబడుతది. ఇదే తరహా ఆనవాళ్లు పొడి నేల పై గుర్తించారు. నీటి అడుగు బాగాన ఉన్న వాతావరణానికి, నేల పై ఉన్న భౌగోళిక వాతావరణానికి ఒక్క నీరు గాలి తప్ప మిగిలిన వన్నీ ఒకేరకంగా ఉండటాన్ని శాస్ర్తవేత్తలు గుర్తించిన్రు.
స్పాట్
ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అదుదైన ప్రాంతం. అతి కొద్ది ప్రదేశాలలో ఒకటి. భూగ్రహం పై రెండు ముక్కలను అతుకు పెట్టిన అరుదైన ప్రాంతం ఇది. ఇది ప్లానెట్ ప్యాచ్ ఏరియా..నల్లని పురాతన శిలలతో నిండిన ఈ ప్రాంతం ఒకప్పడు లావాతో నిండిన ప్రాంతమిది రెండు ఖండాలు విడివడి సంధానంగా మిగిలిన ప్రాంతం ఇది. ఇప్పడు చల్లని వాతావరణంతో ఎత్తైన జలపాతాలతో అలరారుతోంది.
స్పాట్ ( ఒరిజినల్ సౌండ్స్)
ఇక్కడ కనిపించే ఈ కందకం ఒక మామూలు కందకం లాగా కనిసిస్తున్నది.. కానీ ఇది భూ బాగాలుగా విడిపోవడం మొదలయింది ఇక్కడే..ఇది భూమి పురా చరిత్ర తాలూకు ఆనవాలు. ఈ కందకం ఇక్కడణ్ణుంచి మొదలుకొని ఐస్ లాండ్ వరకు ఉంది. ఇది అట్లాంటిక్ సముద్రం, ఉత్తర అమెరికా మీదుగా పసిఫిక్ మహాసముద్రం వరకు ఉంది. ఈ ప్రాంతాన్ని ఉత్తర అమెరికా ప్లేట్ గా పిలుస్తరు. దీనికి పూర్తిగా వ్యతిరేక దిక్కులో ఉన్న ఎనార్నమస్ ప్రాంతాన్ని గుర్తించిండ్రు శాస్ర్తవేత్తలు. దాన్ని యురేషియన్ ప్లేట్ అంటరు. అది ఇక్కడ నుంచి షాంఘై వరకు విస్తరించి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నిల్చున్న శాస్ర్తవేత్తకు దూరాన ఉన్న యురేషిన్ ప్లేట్ కు మద్యలో వేయి సంవత్సరాలకు మునుపు ఎక్కువ దూరం లేదు.
స్పాట్
ఈ ఖండ సంధి ప్రాంతం ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నది. ఈ రెండు ప్రాంతాల మద్యదూరం ఏటా 7మిల్లీ మీటర్లు పెరుగుతూ వస్తుంది. ఒక్కోచోట ఇది సంవత్సరాలనికి పది సెంటీమీటర్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలా భూ భాగాల మద్య ఎడం పెరగడం మిలియన్ సంవత్సరాలకు మునుపే మొదలయింది. భూమి ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకోవడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాల నుంచి ఈ ఖండాలు ఒకదానికి ఒకటి దూరంగా జరిగిపోతూనే ఉన్నయి. ఈ ఖండాలు విడివడ్డ ప్రభావం ఇప్పటికీ ఉంది. దీన్నే శాస్ర్తవేత్తలు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని పిలుస్తున్నరు.
స్పాట్
భూమికి సంబంధించి ఇంత అరుదైన సిద్దాంతాన్ని సూత్రీకరించిన వేగనార్ తన సిద్దాంతం ప్రపంచం వెలుగు చూడక ముందే కన్నుమూశారు. 1930లో ఖండచలన సిద్దాంతం ప్రయోగం కొరకు గ్రీన్ లాండ్ వెళ్లిండు. అక్కడి ఉష్ణోగ్రత అమాంతం మైనస్ 60 డిగ్రీలకు పడిపోవడంతో ఆ చలిని తట్టుకోలేక అక్కడే కన్నుమూసిండు. ఈ మంచు శిధిలాలలోనే ఆయన భౌతిక కాయం కప్పివేయబడింది. ఆయన ఖండచలన సిద్దాంతం ప్రకారం ఆయన మరణించిన నాటికి ఇప్పటికి ఆయన చనిపోయిన ప్రాంతానికి ఆయన ఇంటికి రెండు మీటర్ల దూరం పెరిగింది.
స్పాట్
ఉష్ణ ప్రాంతాలలో పెరగే ఫెర్న్ మొక్క శిలాజం మంచు ప్రాంతాలలోకి ఎలా వచ్చింది. రెండు ఖండాలలోనూ ఒకే జాతికి చెందిన ఒకే రకమైన జంతువుల శిలాజాలు ఎలా లభించాయి. అంతే కాకుండ సముద్రాల చేత వేరు చేయబడ్డ భూ భాగాలలో ఒకే జాతికి చెందిన జంతువులు ఎలా అభివృద్ది చెందినయి. ఇవన్నీ శాస్ర్తవేత్తల మెదడును తొలిచిన ప్రశ్నలు. వీటిని మరింత బలపరిచే శిలాజాలు, విలుప్త జీవులు ప్రకృతిలో ఎన్నో దొరికినయి.
ఈ ప్రశ్నలకు సమాధానం వెదికే క్రమంలోనే ఈ భూమి పైకి మానవుడు ఎలా వచ్చిండనే ప్రశ్నకు కూడా సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించిండు మానవుడు.
స్పాట్
ఈ భూమి ఖండ ఖండాలుగా, ఖండాంతరాలుగా విడిపోవడానికి ఎన్నో కారణాలున్నయి. ఈ భూమి పై జరిగిన అనేక విలయాల వల్ల భూమి భాగాలుగా విడిపోయింది. భూ పటలాలన్నీ చిక్కని ద్రవ రూపంలో నిప్పులు కక్కుతూ ఉండేవి. ఈ భుగభుగ లాడే నిప్పుల కాసారం నుంచి ఒక్కసారిగా లావాద్రవం ఎగసి పడింది. ఆ పొగలు భూమిలో ఎక్కువ ప్రాంతాన్ని ఆవరించినయి. నెలల కొద్దీ సూర్యరశ్మి భూమిని సోకకుండా అడ్డుకున్నయి ఈ పొగలు. ఈ పేలుళ్ల మద్యలో ఉన్న రెండు భూ పలకలు ఒకదానినొకటి రాసుకొని పగిలిపోయినయి. ఈ పరిణామం భూమి మొత్తాన్ని వణికించింది. భూమి నిండా కంపనాలు పుట్టి భూగోళం కంపించి పోయింది. జలాంతర్భాగం కూడా అతలాకుతలం అయింది. భూమి పై పుట్టిన ఈ మహా భూకంపానికి గుట్టలు, పీఠభూములు అన్నీ కంపించిపోయినయి. సముద్రంలో పుట్టిన భూకంపానికి మహా సునామీ ఉద్భవించింది. అంతే సముద్రం పొంగి భూమి పైకి వచ్చింది. తన దారిలో వచ్చిన ప్రతి దాన్ని సర్వనాశనం చేస్తూ ముందుకురికింది.
స్పాట్
ఈ మహా ప్రళయాన్ని కళ్లముందు ఊహించడానికే భయంగా ఉంటుంది. ఇంత విలయానికి ఎంత ప్రాణ నష్టం జరిగి ఉంటదో ఊహించవచ్చు. ఈ సంఘటన జరిగి హాఫ్ మిలియన్ ల సంవత్సరాలు కావస్తుందని పరిశోధకుల అంచనా.. ప్రళయాలు ఉత్పాతాలు భూమికి కొత్తగాదు. భూమి పై జరిగే ప్రతి ఉత్పాతం ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతంది.
ఈ ఖండచలన సిద్దాంతం కూడా కొత్త పరిణామానికి దారి తీసింది.
స్పాట్
భూమి పై జరిగే భౌగోళిక పరిణామాలు కూడా జీవుల జీవన విధానం పై మార్పు తెస్తున్నయి. 30 మిలియన్ ల సంవత్సరాలకు పూర్వం అరేబియా భూ భాగం నుంచి ఆఫ్రికా వేరవడం మొదలయింది. ఈ భూ పంపకంలో రెండు ప్లేట్ ల మధ్య 5000 కిలోమీటర్ల దూరం పెరిగింది. దీన్నే మనం తూర్పు ఆఫ్రికా లోయగా పిలుస్తున్నం. ఇలా ప్రాంతాల మధ్య దూరం పెరగడం వల్ల కొత్త ప్రదేశాలు ఏర్పడే అవకాశం ఏర్పడింది.
స్పాట్
ఈ భౌగోళిక పరిణామాలు జాతుల ఆవిర్భావానికి, అంతానికి దారితీసినయి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ భూమి పై కొత్త జాతులు ఉద్భవించడానికి తగిన పరిస్థితులు కల్పించినట్లయింది. భూమి పై ఎగిసిన ధూళి, పొగ వాతావరణాన్ని మొత్తం కప్పివేయడంతో భూమిని సూర్యరశ్మి తాకే అవకాశం లేకుండా పోయింది. అగ్ని పర్వతాలు చల్లబడ్డయి. సూర్యవికిరణం లేని భూమి మొత్తం శీతల వలయంగా మారిపోయింది.. సరిగ్గా అప్పుడే మంచు యుగానికి నాందీ పలికింది. ఖండ చలన ప్రక్రియలో కొంత భూమి దృవాల వైపుకు నెట్టివేయబడింది. మిగతా ఖండాతర స్థానాలలో సముద్రాలు వచ్చి చేరినయి. మారిన వాతావరణ పరిస్థితులను తట్టుకొని బతికిన జీవ జాతులు పరిస్థితులకు అనుగుణంగా మారినయి.
స్పాట్
వాతావరణంలో పరిస్థితులు చక్కబడి జీవజాతులు హాయిగా బ్రతుకున్న సమయంలో భూమి పైకి మరో విపత్తు వచ్చి పడింది. అంతరిక్షం నుంచి ఒక పెద్ద గ్రహశకలం వచ్చి భూమిని ఢీకొంది. అప్పడు ఎగసిపడ్డ మంటలకు, వచ్చిన భూ కంపానికి భూగోళం మరోసారి అతలాకుతలం అయింది. చాలా రకాలైన జీవజాతులు ఆ మంటల్లో ఆహుతైపోయినయి. ఒకప్పుడు ఈ భూగోళం పై ప్రాబల్యాన్ని చాటిన మామత్ లు, డైనోసార్ లు, మచ్చుకు కూడా లేకుండా కనుమరుగైపోయి, శిలాజాలుగా భూమి పొరల్లో నిక్షిప్తమయినయి. వాటి స్థానంలో కొత్త జాతులు పుట్టుకొచ్చినయి.
స్పాట్
ఈ ఎపిసోడ్ మొత్తంలో మానవడి ప్రస్థావనే రాలేదు కదూ..అవును ఇంతకీ ఈ భూగోళం పైకి మానవుడు ఎప్పుడొచ్చాడు. ఇన్ని ఉత్పాతాల నడుమ మనిషి ఎలా బతికి బట్టగలిగిండు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఒక్కో పరిశోధకుడిది ఒక్కో సిద్దాంతం. మెజారిటీ శాస్ర్తవేత్తల అంచనా ప్రకారం ఒకప్పుడు ఉష్ణగ్రహంగా ఉన్న భూమి పై బలమైన ఉష్ణరక్త జీవులు ఉండేవి. మారిన వాతావరణ పరిస్థితులకు కొన్ని జాతులు అంతరించి పోగా, మరికొన్ని జాతులు తమ రూపాన్ని ఆహారపు అలవాట్లను మార్చుకొని మనుగడ సాగిస్తున్నయి. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా జంతువుల, వృక్షాలలో కూడా అనేక ఉత్పరివర్తనాలు వచ్చినయి. అలా హోయో సెపియన్స్ జాతి నుంచి ఉత్పరివర్తనం ద్వారా ఉద్భవించిన తెలివైన జీవి మానవుడని మెజారిటీ శాస్ర్తవేత్తల అభిప్రాయం. ఈ పరిశోధనలో జీవం గురించిన అసలు రహస్యం తెలిసింది. ఈ భూమి ఇన్ని మార్పులకు గురికావడానికి కారణం ఉత్పాతాలు, ఖండచలనం, వాతావరణం, ఇవన్నీ నేటి భూమి అసలు రూపానికి, వైరుధ్య జీవజాతులు ఏర్పడటానికి కారణం. ఇన్ని ఉత్పాతాల నడుమ మనిషి బతికి ఈ భూమి పై జీవజాలాన్ని బతికించడం నిజంగా ఆశ్చర్యమే.
ది సైన్స్ ఎపిసోడ్ పధహారు
ఇంట్రో యాంకర్
మానవజాతి పరిణామ క్రమాన్ని తెలిపే ఈ వారం ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
రిపీట్ యాంకర్
ఈ చల్లనైన పుడమి తల్లి గర్భాన మానవ జననం ఎలా జరిగింది..ఎన్ని వేల సంవత్సరాలకింద జరిగింది..వందల సంవత్సరాల నుంచీ మనిషి ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూనే ఉన్నడు. ఇప్పడిప్పుడే మానవజాతి మూలాలు దొరుకుతున్నయి..ఈ తీగతో డొంకంతా లాగే ప్రయత్నం చేస్తున్నరు శాస్ర్తవేత్తలు. అయితే ఈ తీగ మానవ జాతిదా..లేక ప్రకృతిదా అన్న విషయం తేలాల్సిఉంది. ఈ ప్రకృతి తీగ ఇప్పడు దొరికింది కాదు..రెండొందల ఏండ్లనాటిది.. ఈ పరిణామ రహస్యాలు తెలుసుకునే ముందు గతవారం చూసిన పరిణామ రహస్యాన్ని చూద్దాం..
యాంకర్ 1
అవును..ఈ సృష్ఠి ఇప్పుడు ఏర్పడింది కాదు..శాస్ర్తవేత్తలు భూమి వయసును అంచనా వేయడంలో సంతృప్తి చెందారు గానీ భూమి పై జీవజాతులు ఎలా అభివృద్ది చెందినయో అంచనా వేయడంలో కాస్త తడబడ్డరు. ఇంతకీ ఈ చిక్కుముడి ఎప్పుడు వీడింది.
వాయిస్
ఇది ఆల్ప్స్ పర్వతం..ఈ పర్వత శిఖరాల్లో అత్యంత ఎత్తైన శిఖరం బ్లాంక్..ఈ బ్లాంక్ శిఖరం పై మనిషి పూర్వికుల మూలాలను తెలిపే ఎన్నో ఆనవాళ్లు మంచు దుప్పటి కప్పుకొని పదిలంగా ఉన్నయి... ఈ మంచు బొరియల్లోనే మానవ జాతి మూలాలు భద్రంగా దాగున్నయి. చెక్కుచెదరకుండా, చెదలు పట్టకుండా ఒదిగిపోయినయి. ఆల్ప్స్ పర్వత సానువుల్లో ఎన్నో విలుప్తజీవుల శిలాజాలు మట్టుగా దాగినయి. కొన్ని వందల ఏండ్ల వరకు ఈ పర్వతాన్ని ఎక్కాలన్న మానవుడి ఆకాంక్ష..ఆకాంక్షగానే మిగిలిపోయింది. కానీ..1761లో స్విస్ దేశస్థుడు బెనెడిక్ట్ డీ సాసర్ ఈ బ్లాంక్ శిఖరాన్ని అధిరోహించిండు. అప్పటి నుంచి ఈ భూమి పై వేల ఏండ్లనాడు జీవించి ఆనవాలు కూడా లేకుండా కనుమరుగైన అందమైన జీవజాతుల నమూనాలు వెలుగులోకి వచ్చినయి. అంతేకాదు ఈ భూమి ఎన్ని రకాలుగా హొయలు పోయిందో కళ్లకు కట్టినట్టు చూపించినయి ఈ పర్వత శ్రేణులు.
స్పాట్
ఈ శిఖరం ఎన్నో రహస్యాలను తెలపడమే కాదు. ఈ భూ గ్రహం పై మంచు, నీరు ఎలా వచ్చి చేరాయో కూడా వివరించింది..( సముద్ర కెరటాల సీన్స్)
స్పాట్
ఇది స్కాట్ లాండ్ లోని సికార్ ప్రాంతం..ఇక్కడే శాస్త్రవేత్తలకు ఎన్నో నేచర్ సీక్రెట్ దొరికినయి. భూమి పై జరిగిన ఎన్నో మార్పులకు కారణమైన చిత్రాలు ఇక్కడ రాతిపోరల్లో గీయబడ్డయి.ఈ రాతి శిలల పై కనిపించే నిలువు అడ్డ చారలు భూ గ్రహ ఉపరితలం పై జరిగిన మార్పులకు సూచికలు. వీటి సైగలను సరిగ్గా అర్ధం చేసుకోగలిగితే..ఈ భూమి ఎన్నెన్ని భౌగోళిక మార్పులు జరిగినయో తేలికగా అర్ధం చేసుకోవచ్చు. భూమి పొరల్లో జరిగిన మార్పులు ఇక్కడ శిలాశాసనాలగా లిఖించబడ్డయి. ఈ భాష అర్ధం చేసుకోగలిగితే ఈ భూమి పై ఏం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు..
స్పాట్
ఈ పర్వత శిలలు చేప్పే మూగ బాషను శాస్ర్తవేత్తలు విశ్లేషించింన్రు. భూమిలోంచి పెల్లు బికిన లావా 90 డిగ్రీల కోణంలో ఉపరితలం పైకి ఎగజిమ్మింది..ఎంత వేడితో వచ్చిందో అంతే వేగంగా చల్లబడింది..అంతేకాదు.. శిలల రూపంలోకి రూపాంతరం చెందుతున్న లావా శిఖరబాగం పొంగి ఒక సమాంతరంగా ప్రవహించింది..ఈ ప్రవాహమే పైబాగాన ఉన్న అడ్డు పొరలు.. భూమిలోంచి ఎగజిమ్మి ఘనీభవించిన లావా ద్రవపు ఆనవాళ్లే ఈ నిలువు చారలు. అంటే ఎక్స్ ప్లోజివ్ శిఖర భాగంలో లావా ప్రవహించిందన్నమాట..ఇలా ఎంతో దూరం ప్రవహించి ఆగిపోయింది..ఈ పేలుడుకు చూట్టూ ఉన్న ప్రాంతాలు కుంగిపోయి జలాశయాలుగా వెలిసినయి..ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదు.. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తికావడానికి వందల ఏండ్లు పట్టింది. ఈ ప్రకృతి రూపుదిద్దుకోడానికి పట్టిన సమయం బారెడైతే అందులో మనవ చరిత్ర గోరంతే..
స్పాట్
ఈ శిధిల పొరల్లో దాగిన ప్రకృతి రహస్యాలు క్రమేపీ కాలగర్భంలో కలిపోతున్నయి. భూ ఉపరితలం పై జరిగే రకరకాల భౌగోళిక మార్పులు, నీటి ప్రవాహం అన్నీ ఆ గుర్తులను చెరిపేస్తున్నయి. ఈ చిగురాకుల పై పడే మంచు తుంపరలు, వాన చినుకులు కొత్త మొక్కలను చిగురింప జేస్తున్నయి. ఇవి పురాతన ప్రకృతి మూలాలను తమ మూలాల ముంగిట్లో కప్పేస్తున్నయి. ఈ పర్వతాలను ఆవరించి ఉన్న మొక్కలు, వృక్షాలు, గడ్డి జాతులు సగం జియో సిగ్నల్స్ ని కప్పేసినయి. పైకి ఎగసిన చిక్కనైన లావా స్లోగా చల్లబడటం వల్లనేమో ఇవి త్రిభుజాకార నిర్మాణాలుగా క్రమేపీ పీఠభూములగా మారిపోయినయి. ఇన్ని వేల సంవత్పరాల తరువాత ఈ భూమి పై దొరికే ఆనవాళ్లు భూమి గుప్పిట్లో దాగిన గుట్టు విప్పేస్తున్నయి.
బ్రేక్ యాంకర్
ఎన్నో వేల సంవత్సరాల క్రితం అంతరించి పోయిన జీవుల రూపాలను మనం ఎలా కనుక్కోగలుగుతున్నం.. మన శాస్ర్తవేత్తలు ఇప్పుడు చెబుతున్న జంతువుల రూపాలన్నీ కేవలం ఊహలేనా..నిజంగా అటువంటి జీవులు ఒకప్పుడు బతికే ఉన్నయా..తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
ఆఫ్టర్ బ్రేక్ విజువల్స్
యాంకర్ 2
భూమి తన తాను పరిచయం చేసుకొంటోంది. మిలియన్ ల సంవత్సరాలుగా తన పై ఏమార్పులు జరిగినయో ఆనవాళ్లతో సహా శాస్ర్తవేత్తలతో చెప్పి.. తాను పడ్డ బాధనంతా ఒలపోసుకుంటంది. తన ఒడిలో పుట్టిన ఎన్నో రకాల జీవజాతులు పురిటిలోనే ఎలా ఒరిగిపోయినయో చెప్పుకుంటంది.
స్పాట్
(బిబిసి స్పాట్ విజువల్స్) భూమి గతమంతా మైన్స్ తవ్వకాలతోనే బయట పడింది. ఎందుకంటే ఈ భూమి ఎన్నో మిలియన్ల సంవత్సరాలు..ఇన్ని సంవత్సరాలలో భూమి పై ఎన్నో మార్పులు జరిగినయి. ఈ మార్పుల్లో భూమి తన ఉపరి తలాన్ని తానే లోపలికి గుంజుకొంది. కొన్ని చోట్ల కుంగి పోయింది. ఒక్కోసారి అంతరిక్ష ఉత్పాతాల వల్ల భూ ఉపరితలం అతలా కుతలం అయింది. అందుకే మైన్స్ తవ్వకాలలో భూగర్భంలో దాగిన పురా చరిత్ర పునాదులు దొరికినయి.ఈ పునాదుల ఆధారంగా భూమి అసలు స్వరూపం తెలిసింది. ఈ ఆనవాళ్లతోనే మానవ పరిణామానికి కారణం తెలుసుకునే అవకాశం లభించింది.
స్పాట్
ఈ స్పీడ్ యుగంలో ఎన్నో మార్పులు..ఆధునిక పారిశ్రామిక యుగంలో మానవ మనుగడకు అర్ధం మారిపోయింది. ఒక్కముక్కలో చెప్పాలంటే మనిషి యంత్రంగా మారిపోయిండు. ప్రకృతి నేర్పిన పాఠాలతో సుఖంగా బతకడం నేర్చుకుండు. తన భావ ప్రకటన చేసేందుకు ముద్రణా యంత్రాలను కనుగొన్నడు. నింగీ నేలా ఆకాశాల్లో పయనించడం నేర్చుకున్నడు. భూ ఉపరితలం పై రైళ్లను ఎక్కి పాములా వేగంగా పాములా పాకిపోతున్నడు. పెరుగుతున్న జనాభా…మేథస్సు కొత్తపాఠాలు నేర్పింది. వీటన్నిటికి మనిషి అభివృద్ది అనే పేరు పెట్టిండు.
స్పాట్ (రైల్ లో బొగ్గు పోసే సీన్స్)
ఈ అభివృద్ది ముసుగులో తనను తాను మరిచిపోయిండు.. తానెవరో గుర్తించే దశను కూడా దాటిపోయిండు..వేగం..మరింత వేగం ఎంత వీలైతే అంతవేగంగా అభివృద్ది చెందాలి. ఇది ఒక్కప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాదు. ప్రపంచం మొత్తానికి దీని ప్రభావం పాకింది. అంతేకాదు ఈ అభివృద్ది సెగ ప్రకృతిని కూడా తాకింది. ఈ అభివృద్ది కొన్ని జీవుల అంతానకి దారితీసింది..
స్పాట్ ( పక్షుల విజువల్స్)
ఈ ఎర్రని చిన్ని పుస్తకానికి ఎంతో చరిత్ర ఉంది..ఇది ఇక్కడ కనిపిస్తున్న పర్యావరణ మేథావి రాసింది. ఆయన స్కాట్స్ మెన్ ..పేరు రాబర్స్ చాంబర్స్ ..ఈ పుస్తకం అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతి పరిణామానికి బాష్యం చెప్పిన మొదటి పుస్తకం ఇదే..రాబర్స్ చాంబర్స్ పుట్టడంతోనే ఆరు వేళ్లతో పుట్టిండట.అంటే కాసింత పరిజ్ఞానం ఎక్కువేనన్నమాట. ఆ పరిజ్ఞానంతోనే తనకు వచ్చిన ప్రింటింగ్ నాలెడ్జ్ ను ఉపయోగించుకొన్నడు. అప్పటి వరకు ఉన్న బూజు పట్టిన భావాలను తుడిచేసిండు. ఈ పుస్తకాలకు బాగా డిమాండ్ ఉండటంతో పెద్దసంఖ్యలో ముద్రించి వలసి వచ్చింది. అంతే స్టీమ్ ప్రింటింగ్ మెషిన్ అందుబాటులోకి వచ్చింది. రాబర్ట్ చాంబర్స్ కు రాయడమంటే ఇష్టం. ఆ రాతలే ముందు తరాల సైన్స్ చరిత్రకు నుదిటి రాతలయినయి.
ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది…
స్పాట్
రాబర్ట్ చాంబర్స్ ప్రకృతి పరిశోధనా గ్రంధం వెస్టిజెస్ ఆఫ్ నేచురల్ హిస్టరీ.. ఇందులో జాతుల ఆవిర్భావం గురించి..ప్రకృతి వరణం గురించి పరిశోధాత్మక కథనాలు ప్రచురించిండు..ప్రకృతిలో కొత్త జాతులు ఏర్పడటానికి చాంబర్ ట్రాన్స్ మ్యుటేషన్ అని పేరు పెట్టిండు.. ఇప్పటి శాస్ర్తవేత్తలు దానినే పరిణామం అని పిలుస్తున్నరు. ఇందులో ఈక్వస్ హెరిటస్, జిబ్రా, ల్యూపస్ మెరింగి, ఇలా ఎన్నో జీవులు అంతరించి పోయి, వాటి స్థానంలో కొత్త జీవులు పుట్టుకు రావడానికి గల కారణాలను సహేతుకంగా వివరించిండు. ఇండస్ట్రియల్ సైన్స్ డెవలప్ అయ్యాక జీవ జాతుల్లో కూడా ఉత్పరివర్తనాలు మొదలయినయి.
బ్రేక్ యాంకర్
జీవుల మధ్య వైరుద్యాలు ఎందుకున్నయో తేలిపోయింది. ఒక శాస్త్రవేత్త రాకతో మసక బారిన పరిణామ సిద్దాంత రహస్యాలకు తిరిగి వెలుగులు ప్రసరించినయి. ఇంతకీ ఎవరా శాస్ర్తవేత్త..ఆయనిచ్చిన అంత విలువైన సమాచారం ఏంటి..తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
ఆఫ్టర్ బ్రేక్ విజువల్స
యాంకర్ 3
ఇంతకీ రాబర్ట్ చాంబర్ ఏం చెప్పిండు..ఎన్నో జీవ జాతులు ఈ భూమి పై ఉండేవని చెప్పిండా లేక ఒక జీవి నుంచి మరో జీవి ఉద్భవించిందని తెలిపిండా.. ఒకవేళ ఒక జీవి నుంచి మరో జీవి ఉద్భవిస్తే ఎలా సాధ్యమయింది..ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సరయిన సమాధానం రాబర్స్ చాంబర్ బుక్ లో లేదు..దీనికి సమాధానం తెలిపే ఒక మహా మేథావి వచ్చిండు. ఆయనే డార్విన్..డార్విన్ రాకతో జాతుల పరిణామంలో ఉన్న తికమకలన్నీ తొలగిపోయినయి.
స్పాట్
ఈ ప్రకృతి మొత్తం దేవుడి సృష్టి అని నమ్మేవారే ఎక్కువ మంది. అలా అని మత గ్రంథాలు కూడా ఉద్భోదిస్తున్నయి. కానీ చాంబర్ రాసిన పుస్తకం పై భిన్నాభిప్రాయాలు వెలువడ్డయి. పుస్తకంలో ఉన్న విషయ వాస్తవికత పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఈ పుస్తకంలో చాంబర్ జీవ పరిణామం జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండేగానీ అదెలా సంభవించిందో వివరించలేక పోయిండు.. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చిన వాడు చార్లెస్ డార్విన్..
స్పాట్
డార్విన్ అద్భుతమైన మేథావి..అంతేకాదు ఈయన ప్రకృతి ప్రేమికుడు కూడా..అందుకే పరిణామానికి ఖచ్ఛితమైన వివరణ ఇవ్వగలిగిండు. చాంబర్ రాసిన చాలా కాలానికి డార్విన్ పరిణామ సిద్దాంతం మళ్లీ ప్రకృతి వరణం పై ఆసక్తి కలిగేలా చేసింది. డార్విన్ రాసిన ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్, నేచురల్ సెలక్షన్ లు అద్భుతమైన ఫలితాలనిచ్చినయి. వీటినే జాతుల ఉత్పత్తి, ప్రకృతి వరణంగా పిలుచుకుంటున్నం.. ఈ జాతుల ఉత్పత్తి గురించి అన్వేషించే క్రమంలోనే భూమి ఖండ చలన సిద్దాంతం వెలుగు చూసింది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని సైన్టిఫిక్ అప్ డేట్స్ తో మళ్లీ మీ ముందుంటా..అంటిల్ దెన్ బైబై..
వెల్ కం బ్యాక్ టు ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 2
మానవజాతి పరిణామ క్రమాన్ని తెలిపే ఈ వారం ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
రిపీట్ యాంకర్
ఈ చల్లనైన పుడమి తల్లి గర్భాన మానవ జననం ఎలా జరిగింది..ఎన్ని వేల సంవత్సరాలకింద జరిగింది..వందల సంవత్సరాల నుంచీ మనిషి ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూనే ఉన్నడు. ఇప్పడిప్పుడే మానవజాతి మూలాలు దొరుకుతున్నయి..ఈ తీగతో డొంకంతా లాగే ప్రయత్నం చేస్తున్నరు శాస్ర్తవేత్తలు. అయితే ఈ తీగ మానవ జాతిదా..లేక ప్రకృతిదా అన్న విషయం తేలాల్సిఉంది. ఈ ప్రకృతి తీగ ఇప్పడు దొరికింది కాదు..రెండొందల ఏండ్లనాటిది.. ఈ పరిణామ రహస్యాలు తెలుసుకునే ముందు గతవారం చూసిన పరిణామ రహస్యాన్ని చూద్దాం..
యాంకర్ 1
అవును..ఈ సృష్ఠి ఇప్పుడు ఏర్పడింది కాదు..శాస్ర్తవేత్తలు భూమి వయసును అంచనా వేయడంలో సంతృప్తి చెందారు గానీ భూమి పై జీవజాతులు ఎలా అభివృద్ది చెందినయో అంచనా వేయడంలో కాస్త తడబడ్డరు. ఇంతకీ ఈ చిక్కుముడి ఎప్పుడు వీడింది.
వాయిస్
ఇది ఆల్ప్స్ పర్వతం..ఈ పర్వత శిఖరాల్లో అత్యంత ఎత్తైన శిఖరం బ్లాంక్..ఈ బ్లాంక్ శిఖరం పై మనిషి పూర్వికుల మూలాలను తెలిపే ఎన్నో ఆనవాళ్లు మంచు దుప్పటి కప్పుకొని పదిలంగా ఉన్నయి... ఈ మంచు బొరియల్లోనే మానవ జాతి మూలాలు భద్రంగా దాగున్నయి. చెక్కుచెదరకుండా, చెదలు పట్టకుండా ఒదిగిపోయినయి. ఆల్ప్స్ పర్వత సానువుల్లో ఎన్నో విలుప్తజీవుల శిలాజాలు మట్టుగా దాగినయి. కొన్ని వందల ఏండ్ల వరకు ఈ పర్వతాన్ని ఎక్కాలన్న మానవుడి ఆకాంక్ష..ఆకాంక్షగానే మిగిలిపోయింది. కానీ..1761లో స్విస్ దేశస్థుడు బెనెడిక్ట్ డీ సాసర్ ఈ బ్లాంక్ శిఖరాన్ని అధిరోహించిండు. అప్పటి నుంచి ఈ భూమి పై వేల ఏండ్లనాడు జీవించి ఆనవాలు కూడా లేకుండా కనుమరుగైన అందమైన జీవజాతుల నమూనాలు వెలుగులోకి వచ్చినయి. అంతేకాదు ఈ భూమి ఎన్ని రకాలుగా హొయలు పోయిందో కళ్లకు కట్టినట్టు చూపించినయి ఈ పర్వత శ్రేణులు.
స్పాట్
ఈ శిఖరం ఎన్నో రహస్యాలను తెలపడమే కాదు. ఈ భూ గ్రహం పై మంచు, నీరు ఎలా వచ్చి చేరాయో కూడా వివరించింది..( సముద్ర కెరటాల సీన్స్)
స్పాట్
ఇది స్కాట్ లాండ్ లోని సికార్ ప్రాంతం..ఇక్కడే శాస్త్రవేత్తలకు ఎన్నో నేచర్ సీక్రెట్ దొరికినయి. భూమి పై జరిగిన ఎన్నో మార్పులకు కారణమైన చిత్రాలు ఇక్కడ రాతిపోరల్లో గీయబడ్డయి.ఈ రాతి శిలల పై కనిపించే నిలువు అడ్డ చారలు భూ గ్రహ ఉపరితలం పై జరిగిన మార్పులకు సూచికలు. వీటి సైగలను సరిగ్గా అర్ధం చేసుకోగలిగితే..ఈ భూమి ఎన్నెన్ని భౌగోళిక మార్పులు జరిగినయో తేలికగా అర్ధం చేసుకోవచ్చు. భూమి పొరల్లో జరిగిన మార్పులు ఇక్కడ శిలాశాసనాలగా లిఖించబడ్డయి. ఈ భాష అర్ధం చేసుకోగలిగితే ఈ భూమి పై ఏం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు..
స్పాట్
ఈ పర్వత శిలలు చేప్పే మూగ బాషను శాస్ర్తవేత్తలు విశ్లేషించింన్రు. భూమిలోంచి పెల్లు బికిన లావా 90 డిగ్రీల కోణంలో ఉపరితలం పైకి ఎగజిమ్మింది..ఎంత వేడితో వచ్చిందో అంతే వేగంగా చల్లబడింది..అంతేకాదు.. శిలల రూపంలోకి రూపాంతరం చెందుతున్న లావా శిఖరబాగం పొంగి ఒక సమాంతరంగా ప్రవహించింది..ఈ ప్రవాహమే పైబాగాన ఉన్న అడ్డు పొరలు.. భూమిలోంచి ఎగజిమ్మి ఘనీభవించిన లావా ద్రవపు ఆనవాళ్లే ఈ నిలువు చారలు. అంటే ఎక్స్ ప్లోజివ్ శిఖర భాగంలో లావా ప్రవహించిందన్నమాట..ఇలా ఎంతో దూరం ప్రవహించి ఆగిపోయింది..ఈ పేలుడుకు చూట్టూ ఉన్న ప్రాంతాలు కుంగిపోయి జలాశయాలుగా వెలిసినయి..ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదు.. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తికావడానికి వందల ఏండ్లు పట్టింది. ఈ ప్రకృతి రూపుదిద్దుకోడానికి పట్టిన సమయం బారెడైతే అందులో మనవ చరిత్ర గోరంతే..
స్పాట్
ఈ శిధిల పొరల్లో దాగిన ప్రకృతి రహస్యాలు క్రమేపీ కాలగర్భంలో కలిపోతున్నయి. భూ ఉపరితలం పై జరిగే రకరకాల భౌగోళిక మార్పులు, నీటి ప్రవాహం అన్నీ ఆ గుర్తులను చెరిపేస్తున్నయి. ఈ చిగురాకుల పై పడే మంచు తుంపరలు, వాన చినుకులు కొత్త మొక్కలను చిగురింప జేస్తున్నయి. ఇవి పురాతన ప్రకృతి మూలాలను తమ మూలాల ముంగిట్లో కప్పేస్తున్నయి. ఈ పర్వతాలను ఆవరించి ఉన్న మొక్కలు, వృక్షాలు, గడ్డి జాతులు సగం జియో సిగ్నల్స్ ని కప్పేసినయి. పైకి ఎగసిన చిక్కనైన లావా స్లోగా చల్లబడటం వల్లనేమో ఇవి త్రిభుజాకార నిర్మాణాలుగా క్రమేపీ పీఠభూములగా మారిపోయినయి. ఇన్ని వేల సంవత్పరాల తరువాత ఈ భూమి పై దొరికే ఆనవాళ్లు భూమి గుప్పిట్లో దాగిన గుట్టు విప్పేస్తున్నయి.
బ్రేక్ యాంకర్
ఎన్నో వేల సంవత్సరాల క్రితం అంతరించి పోయిన జీవుల రూపాలను మనం ఎలా కనుక్కోగలుగుతున్నం.. మన శాస్ర్తవేత్తలు ఇప్పుడు చెబుతున్న జంతువుల రూపాలన్నీ కేవలం ఊహలేనా..నిజంగా అటువంటి జీవులు ఒకప్పుడు బతికే ఉన్నయా..తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
ఆఫ్టర్ బ్రేక్ విజువల్స్
యాంకర్ 2
భూమి తన తాను పరిచయం చేసుకొంటోంది. మిలియన్ ల సంవత్సరాలుగా తన పై ఏమార్పులు జరిగినయో ఆనవాళ్లతో సహా శాస్ర్తవేత్తలతో చెప్పి.. తాను పడ్డ బాధనంతా ఒలపోసుకుంటంది. తన ఒడిలో పుట్టిన ఎన్నో రకాల జీవజాతులు పురిటిలోనే ఎలా ఒరిగిపోయినయో చెప్పుకుంటంది.
స్పాట్
(బిబిసి స్పాట్ విజువల్స్) భూమి గతమంతా మైన్స్ తవ్వకాలతోనే బయట పడింది. ఎందుకంటే ఈ భూమి ఎన్నో మిలియన్ల సంవత్సరాలు..ఇన్ని సంవత్సరాలలో భూమి పై ఎన్నో మార్పులు జరిగినయి. ఈ మార్పుల్లో భూమి తన ఉపరి తలాన్ని తానే లోపలికి గుంజుకొంది. కొన్ని చోట్ల కుంగి పోయింది. ఒక్కోసారి అంతరిక్ష ఉత్పాతాల వల్ల భూ ఉపరితలం అతలా కుతలం అయింది. అందుకే మైన్స్ తవ్వకాలలో భూగర్భంలో దాగిన పురా చరిత్ర పునాదులు దొరికినయి.ఈ పునాదుల ఆధారంగా భూమి అసలు స్వరూపం తెలిసింది. ఈ ఆనవాళ్లతోనే మానవ పరిణామానికి కారణం తెలుసుకునే అవకాశం లభించింది.
స్పాట్
ఈ స్పీడ్ యుగంలో ఎన్నో మార్పులు..ఆధునిక పారిశ్రామిక యుగంలో మానవ మనుగడకు అర్ధం మారిపోయింది. ఒక్కముక్కలో చెప్పాలంటే మనిషి యంత్రంగా మారిపోయిండు. ప్రకృతి నేర్పిన పాఠాలతో సుఖంగా బతకడం నేర్చుకుండు. తన భావ ప్రకటన చేసేందుకు ముద్రణా యంత్రాలను కనుగొన్నడు. నింగీ నేలా ఆకాశాల్లో పయనించడం నేర్చుకున్నడు. భూ ఉపరితలం పై రైళ్లను ఎక్కి పాములా వేగంగా పాములా పాకిపోతున్నడు. పెరుగుతున్న జనాభా…మేథస్సు కొత్తపాఠాలు నేర్పింది. వీటన్నిటికి మనిషి అభివృద్ది అనే పేరు పెట్టిండు.
స్పాట్ (రైల్ లో బొగ్గు పోసే సీన్స్)
ఈ అభివృద్ది ముసుగులో తనను తాను మరిచిపోయిండు.. తానెవరో గుర్తించే దశను కూడా దాటిపోయిండు..వేగం..మరింత వేగం ఎంత వీలైతే అంతవేగంగా అభివృద్ది చెందాలి. ఇది ఒక్కప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాదు. ప్రపంచం మొత్తానికి దీని ప్రభావం పాకింది. అంతేకాదు ఈ అభివృద్ది సెగ ప్రకృతిని కూడా తాకింది. ఈ అభివృద్ది కొన్ని జీవుల అంతానకి దారితీసింది..
స్పాట్ ( పక్షుల విజువల్స్)
ఈ ఎర్రని చిన్ని పుస్తకానికి ఎంతో చరిత్ర ఉంది..ఇది ఇక్కడ కనిపిస్తున్న పర్యావరణ మేథావి రాసింది. ఆయన స్కాట్స్ మెన్ ..పేరు రాబర్స్ చాంబర్స్ ..ఈ పుస్తకం అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతి పరిణామానికి బాష్యం చెప్పిన మొదటి పుస్తకం ఇదే..రాబర్స్ చాంబర్స్ పుట్టడంతోనే ఆరు వేళ్లతో పుట్టిండట.అంటే కాసింత పరిజ్ఞానం ఎక్కువేనన్నమాట. ఆ పరిజ్ఞానంతోనే తనకు వచ్చిన ప్రింటింగ్ నాలెడ్జ్ ను ఉపయోగించుకొన్నడు. అప్పటి వరకు ఉన్న బూజు పట్టిన భావాలను తుడిచేసిండు. ఈ పుస్తకాలకు బాగా డిమాండ్ ఉండటంతో పెద్దసంఖ్యలో ముద్రించి వలసి వచ్చింది. అంతే స్టీమ్ ప్రింటింగ్ మెషిన్ అందుబాటులోకి వచ్చింది. రాబర్ట్ చాంబర్స్ కు రాయడమంటే ఇష్టం. ఆ రాతలే ముందు తరాల సైన్స్ చరిత్రకు నుదిటి రాతలయినయి.
ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది…
స్పాట్
రాబర్ట్ చాంబర్స్ ప్రకృతి పరిశోధనా గ్రంధం వెస్టిజెస్ ఆఫ్ నేచురల్ హిస్టరీ.. ఇందులో జాతుల ఆవిర్భావం గురించి..ప్రకృతి వరణం గురించి పరిశోధాత్మక కథనాలు ప్రచురించిండు..ప్రకృతిలో కొత్త జాతులు ఏర్పడటానికి చాంబర్ ట్రాన్స్ మ్యుటేషన్ అని పేరు పెట్టిండు.. ఇప్పటి శాస్ర్తవేత్తలు దానినే పరిణామం అని పిలుస్తున్నరు. ఇందులో ఈక్వస్ హెరిటస్, జిబ్రా, ల్యూపస్ మెరింగి, ఇలా ఎన్నో జీవులు అంతరించి పోయి, వాటి స్థానంలో కొత్త జీవులు పుట్టుకు రావడానికి గల కారణాలను సహేతుకంగా వివరించిండు. ఇండస్ట్రియల్ సైన్స్ డెవలప్ అయ్యాక జీవ జాతుల్లో కూడా ఉత్పరివర్తనాలు మొదలయినయి.
బ్రేక్ యాంకర్
జీవుల మధ్య వైరుద్యాలు ఎందుకున్నయో తేలిపోయింది. ఒక శాస్త్రవేత్త రాకతో మసక బారిన పరిణామ సిద్దాంత రహస్యాలకు తిరిగి వెలుగులు ప్రసరించినయి. ఇంతకీ ఎవరా శాస్ర్తవేత్త..ఆయనిచ్చిన అంత విలువైన సమాచారం ఏంటి..తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
ఆఫ్టర్ బ్రేక్ విజువల్స
యాంకర్ 3
ఇంతకీ రాబర్ట్ చాంబర్ ఏం చెప్పిండు..ఎన్నో జీవ జాతులు ఈ భూమి పై ఉండేవని చెప్పిండా లేక ఒక జీవి నుంచి మరో జీవి ఉద్భవించిందని తెలిపిండా.. ఒకవేళ ఒక జీవి నుంచి మరో జీవి ఉద్భవిస్తే ఎలా సాధ్యమయింది..ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సరయిన సమాధానం రాబర్స్ చాంబర్ బుక్ లో లేదు..దీనికి సమాధానం తెలిపే ఒక మహా మేథావి వచ్చిండు. ఆయనే డార్విన్..డార్విన్ రాకతో జాతుల పరిణామంలో ఉన్న తికమకలన్నీ తొలగిపోయినయి.
స్పాట్
ఈ ప్రకృతి మొత్తం దేవుడి సృష్టి అని నమ్మేవారే ఎక్కువ మంది. అలా అని మత గ్రంథాలు కూడా ఉద్భోదిస్తున్నయి. కానీ చాంబర్ రాసిన పుస్తకం పై భిన్నాభిప్రాయాలు వెలువడ్డయి. పుస్తకంలో ఉన్న విషయ వాస్తవికత పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఈ పుస్తకంలో చాంబర్ జీవ పరిణామం జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండేగానీ అదెలా సంభవించిందో వివరించలేక పోయిండు.. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చిన వాడు చార్లెస్ డార్విన్..
స్పాట్
డార్విన్ అద్భుతమైన మేథావి..అంతేకాదు ఈయన ప్రకృతి ప్రేమికుడు కూడా..అందుకే పరిణామానికి ఖచ్ఛితమైన వివరణ ఇవ్వగలిగిండు. చాంబర్ రాసిన చాలా కాలానికి డార్విన్ పరిణామ సిద్దాంతం మళ్లీ ప్రకృతి వరణం పై ఆసక్తి కలిగేలా చేసింది. డార్విన్ రాసిన ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్, నేచురల్ సెలక్షన్ లు అద్భుతమైన ఫలితాలనిచ్చినయి. వీటినే జాతుల ఉత్పత్తి, ప్రకృతి వరణంగా పిలుచుకుంటున్నం.. ఈ జాతుల ఉత్పత్తి గురించి అన్వేషించే క్రమంలోనే భూమి ఖండ చలన సిద్దాంతం వెలుగు చూసింది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని సైన్టిఫిక్ అప్ డేట్స్ తో మళ్లీ మీ ముందుంటా..అంటిల్ దెన్ బైబై..
వెల్ కం బ్యాక్ టు ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 2
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)